రేపు జరిగే పంచాయతీ ఎన్నికల్లో ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన ఊర్లలోనే మేము ఓట్లడుగుతాం.. డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వని ఊర్లలో బీఆర్ఎస్ పోటీ చేయకుండా ఉంటదా? అని సీఎం రేవంత్రెడ్డి ప్రశ్నించారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై సొంత పార్టీ ఎమ్మెల్యేలే అసంతృప్తిగా ఉన్నారని, వాళ్లంతా వరుసగా రహస్య సమావేశాలు నిర్వహిస్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు.
రాజీవ్ గాంధీ అసలు హిందువే కాదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం కరీంనగర్లోని అంబేదర్ స్టేడియంలో స్వదేశీ జాగరణ మంచ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘స
ఉమ్మడి జిల్లాకు కేంద్రం మరోసారి మొండిచేయి చూపినట్టే కనిపిస్తున్నది. బడ్జెట్లో ఈ సారి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కరుణ చూపలేదని తెలుస్తున్నది. శనివారం రాత్రి వరకు అందిన వివరాల ప్రకారం చూస్�
అవార్డులు అనేవి పార్టీలకు సంబంధించినవి కావని, వారి గౌరవానికి, సృజనాత్మకతకు గుర్తింపుగా ఇచ్చేవని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. బుధవారం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్ల�
Gaddar | ప్రజా గాయకుడు గద్దర్పై(Gaddar) అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్కి(Bandi Sanjay) వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి.
Bandi Sanjay | నమ్మిన సిద్ధాంతం కోసం ప్రజాస్వామ్య బద్దంగా ఆందోళన చేసిన వందల మంది బీజేపీ కార్యకర్తలను నక్సలైట్లతో కలిసి హత్య చేయించిన వ్యక్తి గద్దర్ అని బండి సంజయ్ ఆరోపించారు.
Bandi Sanjay | ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులపై కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందిరమ్మ పేరు పెడితే కేంద్ర ప్రభుత్వం ఒక్క ఇల్లు కూడా ఇవ్వదని ఆయన స్పష్టం చేశారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పేరు పెడ�
కరీంనగర్ మేయర్ వై సునీల్రావు బీఆర్ఎస్ను వీడి బీజేపీలో చేరుతున్నట్టు తెలుస్తున్నది. తనకు సన్నిహితంగా ఉండే పది మంది కార్పొరేటర్లతో కలిసి శనివారం కేంద్ర మంత్రి బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరుతున�
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ నీచ రాజకీయాలు మానుకోవాలని, పదవికి తగ్గట్టు హుందాగా వ్యవహరించడం తెలుసుకోవాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు హితవు పలికారు. ఈ మేరకు శనివారం మానకొం�
MLA Jagadish Reddy | ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని తిడితే కాంగ్రెస్ నేతలకు రాని కోపం బీజేపీ నాయకుడు, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్కి ఎందుకు వస్తున్నదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి ప్రశ�
Bandi Sanjay | బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై(BJP office) కాంగ్రెస్ మూకలు దాడి చేయడంపట్ల కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
కమీషన్లకు కేరాఫ్ కాంగ్రెస్ సర్కారు అని, రాష్ట్రంలో ప్రభుత్వానికి సంబంధించి ఏ బిల్లు మంజూరు కావాలన్నా 8 నుంచి 14 శాతం కమీషన్లు ముక్కు పిండి వసూలు చేస్తున్నదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్�
కమలం కకావికలమైనట్టు కనిపిస్తున్నది. రాష్ట్ర అధ్యక్షుడు మొదలు ముఖ్య నేతలంతా సైలెంట్ కావడంతో దిశానిర్దేశనం చేసేవారు కరువైనట్టు తెలుస్తున్నది. కిషన్రెడ్డి కేంద్ర మంత్రి అయిన తర్వాత పార్టీపై పెద్దగా ద�
Bandi Sanjay | సినీ ఇండస్ట్రీపై సీఎం రేవంత్ రెడ్డి పగబట్టారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించారు. అనవసరంగా అల్లు అర్జున్ వ్యక్తిత్వాన్ని హననం చేస్తున్నారని మండిపడ్డారు. సంధ్య థియేటర్ ఘటనలో మ�