ముఖ్యమంత్రి కేసీఆర్ బీసీ బాంధవుడని, రాష్ట్రంలోని సబ్బండ వర్గాలకు సమన్యాయంగా సంక్షేమ ఫలాలు అందిస్తున్నారని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. నల్లగొండ జిల్లా నకిరేకల్ పట్టణంలో గురువారం బ�
గత ప్రభుత్వాలు క్రీడలను తీవ్ర నిర్లక్ష్యం చేశాయని, సీఎం కేసీఆర్ విద్యతోపాటు క్రీడలకు ప్రాధాన్యం కల్పించి ప్రోత్సహిస్తున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు.
BRS MP, MLC press meet | మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ను, గొల్ల కురుమ జాతులను ఉద్దేశించి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీ యెగ్గే మల్లేశం తీవ�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో దేశ ప్రతిష్ట మసకబారిందని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. నిడమనూరు మండల కేంద్రంలో 13 గ్రామపంచాయతీలకు చెందిన బీఆర్ఎస్ శ్రేణులతో శుక్