కేసీఆర్కు ఎక్కడ పేరొస్తుందోనన్న దుర్బుద్ధితోనే సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం నుంచి నీళ్లు వదలకుండా రైతుల పంటలను ఎండబెడుతున్నాడని మాజీ ఎంపీ, సూర్యాపేట జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ�
కృష్ణా నీటిని అక్రమంగా ఆంధ్రాకు తరలిస్తున్నా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితోపాటు ప్రభుత్వంలోని పెద్దలు పట్టించుకోకపోవడం దారుణమని మాజీ ఎంపీ, బీఆర్ఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్ �
కృష్ణా నీటిని అక్రమంగా ఆంధ్రాకు తరలిస్తున్నా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వంలోని పెద్దలు కళ్లున్న కబోధిలా వ్యవహరిస్తున్నారని మాజీ ఎంపీ, బీఆర్ఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు బడుగుల లిం
దేశానికి అన్నంపెట్టే రైతులను మోసం చేస్తూ, ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మాయ మాటలతో కాంగ్రెస్ ప్రభుత్వం పబ్బం గడుపుతున్నదని మాజీ రాజ్యసభ సభ్యుడు, బీఆర్ఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య య�
రైతులను నిర్లక్ష్యం చేస్తున్న రేవంత్ సర్కారుకు రైతాంగం కష్టాలను కండ్లకు కట్టేందుకు ఈ నెల 21న నల్లగొండ జిల్లా కేంద్రంలో రైతు మహాధర్నా నిర్వహిస్తున్నట్లు బీఆర్ఎస్ పార్టీ నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి �
ఈ నెల 26న సూర్యాపేటలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో జరుగనున్న పార్టీ జిల్లా సన్నాహక సమావేశాన్ని విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్ కోరారు.
Lingaiah Yadav | రాష్టంలో కాంగ్రెస్ పార్టీ(Congress party) అరాచకాలకు హద్దేలేకుండా పోయిందని, ఇందిరమ్మ ఎమర్జెన్సీని తలపించేలా రేవంత్ రెడ్డి పాలన కొనసాగిస్తున్నారని మాజీ ఎంపీ, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగ
కేసీఆర్పై రేవంత్రెడ్డి నోటికొచ్చినట్టు మాట్లాడి ముఖ్యమంత్రి స్థాయిని దిగజార్చవద్దని రాజ్యసభ మాజీ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ హితవు పలికారు. రేవంత్రెడ్డికి సీఎం హోదా తెలియ డం లేదని, అందుకే అడ్డగో�
పలువురు రాజ్యసభ సభ్యుల పదవీ కాలం మంగళవారం ముగిసింది. ఈ జాబితాలో తెలంగాణ నుంచి ముగ్గురు బీఆర్ఎస్ ఎంపీలు సంతోశ్కుమార్, బడుగుల లింగ య్య యాదవ్, వద్దిరాజు రవిచంద్ర ఉన్నా రు.
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి పదవిని ఇస్తామన్న కేసీఆర్ ప్రకటనను స్వాగతిస్తున్నామని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. బీఆర్ఎస్ అంటేనే బడుగుల పార్టీ అని, తెలం�
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్లమెంటరీ పార్టీ నాయకుడు కే కేశవరావుతోపాటు రాజ్యసభ ఎంపీలు కేఆర్ సురేశ్రెడ్డి, డీ దామోదర్రావు, వద్దిరాజు రవిచంద్ర, బడుగుల లింగయ్య యాదవ్కు సభా హక్కుల నోటీసులు జారీ అయ�
ప్రభుత్వ సంక్షేమ పథకాలను గ్రామాల్లో విస్తృత ప్రచారం చేయాలని రాజ్యసభ సభ్యుడు, నకిరేకల్ నియోజకవర్గం బీఆర్ఎస్ ఎన్నికల ఇన్చార్జి బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు.చిట్యాలలో శ�