ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నీతిమాలిన రాజకీయాలను చూసి తెలంగాణ సమాజం సిగ్గుపడుతున్నదని మాజీ ఎంపీ, బీఆర్ఎ స్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు.
మాజీ మంత్రి జగదీశ్ రెడ్డిపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను మాజీ రాజ్యసభ సభ్యులు, పార్టీ జిల్లా అధ్యక్షులు బడుగుల లింగయ్య యాదవ్ తీవ్రంగా ఖండించారు. రేవంత్ రెడ్డి నీతిమాలిన రాజకీయాలతో తెలంగాణ సమాజం స
కేసీఆర్ కృషి ఫలితంగానే ప్రత్యేక రాష్ట్రం కల సాకారమైందని బీఆర్ఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల సందర్భంగా సోమవారం సూర్యాపేట బీఆర్ఎస్ కార్యాలయం
Badugula Lingaiah Yadav | జూన్ 2న తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని మాజీ రాజ్యసభ సభ్యులు, బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు బడుగుల లింగయ్య యాదవ్ శుక్రవారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు.
వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభను విజయవంతం చేసిన అన్ని వర్గాల ప్రజలు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు మాజీ ఎంపీ, బీఆర్ఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య�
దక్షిణ భారతదేశంలో మరో కుంభమేళాగా తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ రజతోత్సవ సభ జరగనుందని మాజీ ఎంపీ, బీఆర్ఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని �
భారత రాష్ట్ర సమితి ఏర్పడి 24 సంవత్సరాలు పూర్తి చేసుకొని 25వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా రజతోత్సవ వేడుకల్లో భాగంగా ఈ నెల 27న వరంగల్లో నిర్వహించే బీఆర్ఎస్ భారీ బహిరంగ సభకు అన్ని వర్గాల ప్రజలు పె�
Badugula Lingaiah Yadav | వరంగల్లో నిర్వహించే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని మాజీ రాజ్యసభ సభ్యుడు, బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు బడుగుల లింగయ్య యాదవ్ పిలుపునిచ్చారు.
నోరు తెరిస్తే బూతులు, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడుతున్న పదజాలం ఏమిటని, అలాంటి పదజాలాన్ని ఖండించని మేధావులు రాష్ట్రంలో ఉన్నారంటే దిగజారుడు రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చని మాజీ ఎం
ఇకనైనా కాళేశ్వరం నీళ్లు విడుదల చేసి రైతులను ఆదుకోవాలని, అలాగే ఎండిన పంట పొలాలకు నష్ట పరిహారం చెల్లించాలని లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ రహదారులను దిగ్భంధం చేస్తామని మాజీ ఎంపీ బడుగుల లింగయ్య �
కేసీఆర్కు ఎక్కడ పేరొస్తుందోనన్న దుర్బుద్ధితోనే సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం నుంచి నీళ్లు వదలకుండా రైతుల పంటలను ఎండబెడుతున్నాడని మాజీ ఎంపీ, సూర్యాపేట జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ�