తేమ, తాలుతో సంబంధం లేకుండా తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకు ప్రభుత్వమే కొనుగోలు చేయాలని మాజీ రాజ్యసభ సభ్యుడు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్యయాదవ్ డిమాండ్ చేశారు. శుక్రవారం పలు ఐకేపీ కేంద్రా�
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బోగస్ ఓట్లు కోకొల్లలుగా బయటపడుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో మునుపెన్నడూ చూడని వాళ్లు, ఎప్పుడూ అక్కడ నివసించని వారు ఓట్లు కలిగి ఉంటున్నారు.
ఆరు గ్యారెంటీలు, 420 హామీలతో అధికారంలో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల ప్రజలను నిలువున దగా చేసిందని మాజీ రాజ్యసభ సభ్యుడు, బీఆర్ఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. కాంగ్రె
స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో పరోక్షంగా మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేసిందని మాజీ రాజ్యసభ సభ్యుడు, బీఆర్ఎస్ సూర్యాపేట జిల�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నీతిమాలిన రాజకీయాలను చూసి తెలంగాణ సమాజం సిగ్గుపడుతున్నదని మాజీ ఎంపీ, బీఆర్ఎ స్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు.
మాజీ మంత్రి జగదీశ్ రెడ్డిపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను మాజీ రాజ్యసభ సభ్యులు, పార్టీ జిల్లా అధ్యక్షులు బడుగుల లింగయ్య యాదవ్ తీవ్రంగా ఖండించారు. రేవంత్ రెడ్డి నీతిమాలిన రాజకీయాలతో తెలంగాణ సమాజం స
కేసీఆర్ కృషి ఫలితంగానే ప్రత్యేక రాష్ట్రం కల సాకారమైందని బీఆర్ఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల సందర్భంగా సోమవారం సూర్యాపేట బీఆర్ఎస్ కార్యాలయం
Badugula Lingaiah Yadav | జూన్ 2న తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని మాజీ రాజ్యసభ సభ్యులు, బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు బడుగుల లింగయ్య యాదవ్ శుక్రవారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు.
వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభను విజయవంతం చేసిన అన్ని వర్గాల ప్రజలు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు మాజీ ఎంపీ, బీఆర్ఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య�
దక్షిణ భారతదేశంలో మరో కుంభమేళాగా తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ రజతోత్సవ సభ జరగనుందని మాజీ ఎంపీ, బీఆర్ఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని �
భారత రాష్ట్ర సమితి ఏర్పడి 24 సంవత్సరాలు పూర్తి చేసుకొని 25వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా రజతోత్సవ వేడుకల్లో భాగంగా ఈ నెల 27న వరంగల్లో నిర్వహించే బీఆర్ఎస్ భారీ బహిరంగ సభకు అన్ని వర్గాల ప్రజలు పె�