పోలీస్ శాఖలో ఉత్తమ సేవలు అందించిన పలువురు అధికారులకు రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా గురువారం ప్రభుత్వం అవార్డులను ప్రకటించింది.బహుదుర్పుర ఠాణా హెడ్కానిస్టేబుల్ హెచ్. మధన్మోహన్, కార్ హెడ్ �
పోలీస్శాఖలో సిబ్బందికి పని విభజన, వృత్తి నైపుణ్యాన్ని మరింత పెంచేందుకు అమలు చేస్తున్న ఫంక్షనల్ వర్టికల్ విధానంతో మెరుగైన ఫలితాలు వస్తున్నాయని డీజీపీ మహేందర్రెడ్డి అన్నారు. ఈ విధానం వల్ల సిబ్బంది ప
దివంగత దర్శకుడు దాసరి నారాయణరావు ఐదో వర్థంతిని పురస్కరించుకుని దాసరి స్మారక అవార్డుల కార్యక్రమం హైదరాబాద్లో నిర్వహించారు. భారత్ ఆర్ట్స్ అకాడెమీ, వాసవి ఫిల్మ్ అవార్డ్స్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్�
హైదరాబాద్, ఏప్రిల్ 8 ( నమస్తే తెలంగాణ ): ఉత్తమ ప్రతిభ కనబర్చిన సూక్ష్మ, చిన్న మధ్యతరహా పరిశ్రమల యజమాన్యాలకు అవార్డులకు దరఖాస్తులను ఆహ్వానించింది కేంద్ర ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ. సేవల, తయారీ రంగంలో వేరు వేర
దేశంలో పౌరులకు ఇచ్చే అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న. 1954లో ఈ అవార్డును ప్రారంభించారు. వివిధ రంగాల్లో అత్యున్నత కృషికిగాను ఈ అవార్డులను అందిస్తారు. ఇప్పటివరకు 45 మందికి...
తిరుపతి: సోషల్ మీడియా వేదికగా డిజిటల్ పోస్టర్ల ద్వారా వివిధ సైబర్ మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించడంతోపాటు కేసులను పరిష్కరించడంలో ఉత్తమ పనితీరు కనబరిచిన తిరుపతి అర్బన్ పోలీస్ సైబర్ విభాగానికి చెందిన సీఐ
సత్తుపల్లి : ఆర్టీసీకి ‘రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఎనర్జీ కన్జర్వేషన్’ అవార్డులు దక్కాయి. రవాణా విభాగంలో ఇంధనాన్ని ఎక్కువగా ఆదా చేసిన సత్తుపల్లి డిపోకు గోల్డెన్, గోదావరిఖని�
షాబాద్ : జిల్లా స్థాయిలో షాబాద్కు చెందిన ఐదుమంది ఉపాధ్యాయులు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు అందుకున్నట్లు పీఆర్టీయూ టీఏస్ షాబాద్ మండలశాఖ అధ్యక్షుడు కడ్మూరి సుదర్శణ్ తెలిపారు. ఆదివారం ఉపాధ్యాయ దినోత్సవం