Best Police Awards | విధినిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పలు అవార్డులు, సేవా పతకాలను బుధవారం ప్రదానం చేయనున్నారు. రవీంద్ర భారతిలో నిర్వహించనున్న కార్యక్రమంలో హోంశాఖ �
హైదరాబాద్లో నిర్వహించిన 7వ గార్డెన్ ఫెస్టివల్ మొదటి అర్బన్ ఫార్మింగ్ ఫెస్టివల్ -2023లో జీహెచ్ఎంసీకి 19 అవార్డులు వరించాయని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పేర్కొన్నారు. ఈ అవార్డులు వచ్చేందుకు అధికారుల�
సీఎం కేసీఆర్ దార్శనికత, సమర్థ నిర్ణయాలను క్షేత్రస్థాయిలో పకడ్బందీగా అమలు చేయటం వల్లే కేంద్రం అవార్డులు ఇస్తుందని రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ అన్నారు.
CM KCR | భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహేబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన పేరిట ఏటా అవార్డులను ఇవ్వనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ప్రకటించారు. అంబేద్కర్ విగ్రహావిష్కర�
తెలంగాణలోని విద్యుత్తు పంపిణీ సంస్థలు (డిస్కంలు) ఉత్తమ పనితీరులో మరోసారి సత్తా చాటాయి. ప్రతిష్ఠాత్మక ఇండిపెండెంట్ పవర్ పర్చేజ్ అసోసియేషన్ (ఐపీపీఏ) అవార్డుల్లో ఏకంగా ఆరింటిని కైవసం చేసుకున్నాయి.
ఉమ్మడి పాలనలో అనేక సమస్యలతో సతమతమైన గ్రామాలు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతితో తమ రూపురేఖలను మార్చుకోవడమే కాకుండా జాతీయ స్థాయిలో ఖ్యాతిని సాధిస్తున్నాయి. ఏటా కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తున్న పు�
రాష్ట్ర ప్రభుత్వం 27 ఉత్తమ గ్రామపంచాయతీలకు 31న అవార్డులు ప్రదానం చేయనున్నది. పేదరికం లేని మెరుగైన జీవనోపాధులున్న గ్రామం, చైల్డ్ ఫ్రెండ్లీ గ్రామం, మహిళా స్నేహపూర్వక పంచాయతీ
రవీంద్ర భారతిలో బుధవారం జరిగిన శోభకృత్ ఉగాది వేడుకల్లో భాగంగా దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఉగాది పురస్కారాలనుప్రదానం చేశారు. వేదపారాయణులు, అర్చకులు, నాదస్వర విద్వాంసులు, వేద, వీరశైవ ఆగమ పండిట్
మదర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గురువారం రవీంద్రభారతి సమావేశ మందిరంలో వైద్యశ్రీ అవార్డు-2022 ప్రదానోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్
ప్రతిష్ఠాత్మక జీఆర్టీ జ్యువెలర్స్ సంస్థ మరోసారి అత్యంత విశ్వసనీయమైన లెజెండరీ బ్రాండ్ అవార్డును గెలుచుకున్నది. 1964లో ప్రారంభమైన ఈ సంస్థ.. టైమ్స్ బిజినెస్ అవార్డు అందుకోవడం వరుసగా ఇది ఎనిమిదో సారి.
విద్యార్థిలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు ప్రతి సంవత్సరం ఇన్స్పైర్ అవార్డ్స్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. బావి పౌరులైన విద్యార్థులను బావి శాస్త్రజ్ఞులుగా తీర్చిదిద్దేంద