దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారి పిల్లలెవరూ ఆర్థిక ఇబ్బందులతో చదువుకు దూరం కావొద్దనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం గురుకులాలు, ఆదర్శ పాఠశాలలు, డే స్కాలర్ పాఠశాలలను నిర్వహిస్తున్నది. ప్రతి ఒక్కరూ బాగా చదు
జాతీయ అవార్డుల కోసం మరోసారి సత్తా చాటేలా జిల్లాలోని పంచాయతీలు పోటీకి సిద్ధమవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తున్న అవార్డుల్లో ప్రతి ఏటా రాష్ట్రం, జిల్లా అత్యధికంగా అవార్డులు సాధిస్తున్న విషయం తెల�
హైదరాబాద్ : తెలంగాణ పట్టణాలకు మరో మూడు అవార్డులు వచ్చాయి. ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్, అలంపూర్, కోరుట్ల మున్సిపాలిటీలను ఇండియన్ స్వచ్ఛత లీగ్ ( Indian Swachhata League ) అవార్డులకు కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసి�
స్వచ్ఛతలో తెలంగాణకు సాటిలేదని మరోసారి రుజువైంది. పల్లెలే కాకుండా పట్టణాల్లో కూడా పారిశుద్ధ్యం నిర్వహణలో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచింది. పల్లెల్లో స్వచ్ఛత విషయంలో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచి�
జాతీయ స్థాయిలో నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్ - 2022 పోటీల్లో మన పట్టణాలు మెరిశాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నాలుగు మున్సిపాలిటీలు సత్తా చాటాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంతో పాటు వేములవాడ, జగిత్యాల జి�
సుస్థిరాభివృద్ధిని సాధిస్తూ, దేశానికి ఆదర్శంగా నిలుస్తున్న తెలంగాణ.. ‘స్వచ్ఛభారత్ సర్వేక్షణ్'లో మరోసారి దేశంలోనే నంబర్వన్గా నిలవడం రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు, ఆదర్శ, పారదర్శక పాలనకు అద్దం పడుతున్న
రాష్ట్ర స్థాయి ఉత్తమ అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లను ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. రాష్ట్రంలోని ఆయా యూనివర్సిటీల పరిధిలో మెరుగైన సేవలు అందిస్తున్న వారికి ఈ అవార్డులు లభించగా, శాతవాహన పరిధిలో
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని పలు పాఠశాలలకు చెందిన టీచర్లు ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు. మాసాబ్ ట్యాంట్లోని ప్రభుత్వ ఏఏఎస్ఈ ప్రొఫెసర్ డాక్టర్ ఎం. రమాదేవి, హైదరాబాద్ జిల్లాలోని
ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర సమాచార, పౌరసంబంధాలశాఖ ఫొటోగ్రఫీ కాంపిటిషన్ నిర్వహించింది. బం గారు తెలంగాణ, పల్లె- పట్టణ ప్రగతి, ఉత్తమ వార్తాచిత్రం, పట్టణ- గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయా�
తెలంగాణ క్యాడర్ ఐపీఎస్ చారు సిన్హా సత్తా ఆమె నేతృత్వంలోని క్యూఏటీకి 41 అవార్డులు హైదరాబాద్, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ): భారత దేశ 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్రం గ్యాలంట్రీ అవార్డులన
రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానలకు అవార్డుల పంట పండింది. 2021-22 సంవత్సరానికి ఏకంగా 441 దవాఖానలను కాయకల్ప అవార్డులు వరించాయి. ప్రభుత్వ దవాఖానల్లో పరిశుభ్రతను, రోగవ్యాప్తి నివారణ చర్యలను పెంపొందించేందుకు కేంద్ర
పోలీస్ శాఖలో ఉత్తమ సేవలు అందించిన పలువురు అధికారులకు రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా గురువారం ప్రభుత్వం అవార్డులను ప్రకటించింది.బహుదుర్పుర ఠాణా హెడ్కానిస్టేబుల్ హెచ్. మధన్మోహన్, కార్ హెడ్ �
పోలీస్శాఖలో సిబ్బందికి పని విభజన, వృత్తి నైపుణ్యాన్ని మరింత పెంచేందుకు అమలు చేస్తున్న ఫంక్షనల్ వర్టికల్ విధానంతో మెరుగైన ఫలితాలు వస్తున్నాయని డీజీపీ మహేందర్రెడ్డి అన్నారు. ఈ విధానం వల్ల సిబ్బంది ప