ఈ నెల 27న హైదరాబాద్లో నిర్వహించనున్న ఆటో డ్రైవర్ల ఆకలి కేక మహాసభను విజయవంతం చేయాలని రాష్ట్ర ఆటో జేఏసీ ప్రణాళిక చైర్మన్ గాజుల ముఖేశ్గౌడ్ పిలుపునిచ్చారు. శుక్రవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఆటో యూన
రజతోత్సవ సభకు భారీ సంఖ్యలో తరలాలని రాష్ట్ర ఆటో యూనియన్ నాయకులు సమయాత్తమవుతున్నారు. కేసీఆర్ పాలన మళ్లీ రావాలంటూ నాచారంలో సోమవారం ఆటో డ్రైవర్లు భారీ ర్యాలీ తీశారు. ‘కేసీఆర్ పాలన కావాలి.. కాంగ్రెస్ పాల�
తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఆటో డ్రైవర్లు చేపట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమానికి తరలివెళ్లకుండా పోలీసులు ముందస్తు అరెస్ట్ చేసి పోలీస్స్టేషన్కు తరల�
సమస్యలు పరిష్కరిస్తామని మాటిచ్చిన ప్రభుత్వం తమను మరోసారి మోసం చేసిందని ఆటోడ్రైవర్ల జేఏసీ మండిపడింది. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు నిరసనగా శుక్రవారం అసెంబ్లీ ముట్టడి చేపట్టనున్నట్టు జేఏసీ నాయకు�
రాష్ట్ర ప్రభుత్వం ఆటోవాలాలను ఆదుకోవాలని ఆ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం కాగజ్నగర్ పట్టణంలోని ఆటో ఓనర్స్, డ్రైవర్లు ఆటోల బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం �
ప్రభుత్వం తమను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఆటో యూనియన్ కార్మికులు గురువారం మండల కేంద్రంలో ధర్నా చేపట్టి భిక్షాటన చేశారు. ఈ సందర్భంగా యూనియన్ మండలాధ్యక్షుడు మేడి శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్ర�
మహాలక్ష్మి పథకంతో తమ బతుకులు ఆగమవుతున్నాయని, నమ్మి ఓటేస్తే రోడ్డున పడేస్తారా.. అంటూ ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు శుక్రవారం దండేపల్లి మండల కేంద్రంతో పాటు తాళ్లపేటలో ఆటో యూనియన్ సంఘా�
టోడ్రైవర్లు, కార్మికులు ఆందోళన ఉధృతమవుతున్నది. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతున్నది. మహాలక్ష్మి పథకానికి తాము వ్యతిరేకం కాదని, కానీ ఉచిత బస్సు ప్రయాణ పథకంతో తాము రోడ్డునపడ్డామం
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల కేంద్రంలో బుధవారం ఆటో డ్రైవర్లు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన మహాలక్ష్మి పథకం తమ ఉపాధిని దెబ్బతీసిందని వాపోయారు.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండల కేంద్రంలో ఆదివారం ఆటోవాలాలు బంద్ నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని అమలు చేయడాన్�