ఆటో డ్రైవర్లు ఆందోళన బాట పట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఉచిత బస్సు ప్రయాణ పథకంతో తమ ఉపాధి దెబ్బతిన్నదంటూ రోడ్డెక్కారు. శుక్రవారం సిరిసిల్లలో వందలాది ఆటోలతో ర్యాలీ తీశారు.
ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడంతో ట్రాన్స్పోర్ట్ కార్మికులు, ఓనర్లు,ఆటో డ్రైవ ర్లు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందని బీఆర్టీయూ ఆటో డ్రైవర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ నాజ
మహిళలకు ఉచిత బస్ సౌకర్యం కల్పించడాన్ని రద్దు చేయాలని కోరుతూ మండల కేంద్రంలో మండల ఆటో, టాటా ఏసీ,జీప్ డ్రైవర్ల యూనియన్ ఆధ్వర్యంలో స్థానిక ఆటో స్టాండ్ వద్ద ప్రధాన రోడ్ పక్కన ఆటోలను నిలిపి యూనియన్ నాయక�
చెప్పింది చేస్తాం.. చేసేదే చెప్తాం. అదీ బీఆర్ఎస్ విధానం. సీఎం కేసీఆర్ దమ్ము అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఓట్ల కోసం.. అలవికానీ హామీలు ఇస్తుందన�
ప్రజా క్షేత్రంలో ఆటో డ్రైవర్లు కీలకమని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పార్టీ చేరికల కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.