ఆగి ఉన్న ప్యాసింజర్ ఆటోను బొగ్గు లోడుతో వెళ్తున్న టిప్పర్ బలంగా ఢీకొన్న దుర్ఘటనలో ఆటో డ్రైవర్ మృతిచెందాడు. ఈ సంఘటన కొత్తగూడెం టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది.
అర్ధరాత్రి ఆటో ఎక్కిన ఓ యువతిపై ఆటో డ్రైవర్ అఘాయిత్యానికి యత్నించాడు. కానీ అతని బారినుంచి ఎలాగోలా తప్పించుకున్న యువతి పోలీసులను ఆశ్రయించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. నంద్యాల జిల్లాలో జరిగిన ఈ ఘటన వ
అప్పుల బాధతో రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం క్యాసారంలో చోటుచేసుకున్నది. సీఐ రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. క్యాసారం గ్రామానికి చెందిన సంగపు ఆంజనేయులు(48) పంట సాగుకోసం అప
తన తల్లి ప్రవర్తన చూడలేక ఓ కుమారుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం గంగారం లో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. గంగారం గ్రామానికి చెందిన దుర్కి అనిల్ (22) సెంట్రి�
రోజురోజుకు సైబర్ మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. రెక్కాడితే గాని డొక్కాడని ఓ ఆటో డ్రైవర్నూ సైబర్ మోసగాళ్లు విడిచిపెట్టడం లేదు. ఆటో డ్రైవర్ ఫోన్ నెంబర్ను సైబర్ మోసగాడు హ్యాక్ చేసి, నీవు తీసుకున్న రు�
అతడి పేరు రమేశ్. ఆటో డ్రైవర్. కాచిగూడలోని ఓ షోరూంలో ఆటో కోసం దరఖాస్తు ఇచ్చాడు. ఆ దరఖాస్తు వివరాలు అప్లోడ్ చేయడానికి ఆ షోరూం నిర్వాహకులు రూ.5వేలు వసూలు చేశారు. ఫైనాన్స్ చేయాలంటే రూ.10వేలు ప్రాసెస్ ఫీజు అ
KCR | మెదక్ జిల్లా టేక్మాల్ మండలం ఎల్లుపేట గ్రామానికి చెందిన జక్కుల చిరంజీవి సాధారణ ఆటో డ్రైవర్. కేసీఆర్ పట్ల తనకున్న అభిమానంతో తనకు కొడుకు పుడితే కేసీఆర్ అని పేరు పెట్టాలనుకున్నాడు. అయితే అప్పటికే ముగ్గుర
Air India Plane Crash | గుజరాత్లోని అహ్మదాబాద్లో జూన్ 12న జరిగిన విమాన ప్రమాదంలో మరణించిన వారి వివరాలు వెల్లడవుతున్నాయి. ఎంటెక్ చదివేందుకు కోటి ఆశలతో లండన్ వెళ్తున్న ఆటో డ్రైవర్ కుమార్తె కూడా ఈ ప్రమాదంలో చనిపోయింద�
Auto Driver | కొత్తపేట గ్రామానికి చెందిన కంచాన్పల్లి శేఖర్కు కుటుంబ అవసరాల కోసం చేసిన అప్పులు దాదాపు రూ.20 లక్షల వరకు ఉన్నాయి. దీంతో అప్పులు ఎక్కువయ్యాయని హైదరాబాద్కు గత మూడు సంవత్సరాల కిందట వలస వెళ్లి ఆటో నడు�
ఫైనాన్స్ కిస్తీలు, చేసిన అప్పులు తీరకపోవడంతో పాటు మహిళలకు ఉచిత బస్సుతో ఆటో నడవక మరిన్ని అప్పులు కావడంతో ఓ ఆటో డ్రైవర్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకున్నది.