ఫస్ట్ జనరేషన్ ఐఫోన్ (iPhone) ప్రవేశపెట్టడం ద్వారా స్టీవ్ జాబ్స్ స్మార్ట్ఫోన్లలో విప్లవాత్మక ప్రస్ధానానికి తెరతీశారు. టచ్స్క్రీన్, మ్యూజిక్, ఇంటర్నెట్ బ్రౌజింగ్, మ్యూజిక్ స్ట్రీమింగ్ వం�
Hyderabad | ఐటీ కారిడార్లో ఎంతో విలువైన భూముల విక్రయానికి హెచ్ఎండీఏ శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. నియోపోలిస్ పేరుతో కోకాపేటలో ఏర్పాటు చేసిన లే అవుట్లో 7 ప్లాట్లను ఆన్లైన్ వేలంలో విక్రయించనున్నార�
Rolex Watch: 60 ఏళ్ల క్రితం ఏడు వేలు పెట్టి కొన్న రోలెక్స్ వాచీ.. తాజాగా బ్రిటన్లో నిర్వహించిన వేలంలో 41 లక్షలకు అమ్ముడుపోయింది. రాయల్ నేవీలో పనిచేస్తున్న ఓ డ్రైవర్ అప్పట్లో ఈ వాచీని కొన్నారు. ఆయన కుమారు�
సైబరాబాద్ పోలీసులు వివిధ కారణాలతో స్వాధీనం చేసుకున్న వాహనాలలో క్లెయిమ్ చేయని 820 వాహనాలు మెహినాబాద్ పీఎస్ గ్రౌండ్లో ఉన్నాయని, వాటిని బహిరంగ వేలం వేసేందుకు నిర్ణయించామని పోలీస్ కమిషనర్ స్టీఫెన్ �
దుబాయ్లో ఓ కారు నంబర్ ప్లేటు వేలంలో రికార్డు ధర పలికింది. దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్టు అథారిటీ నిర్వహించిన వీఐపీ నంబర్ ప్లేట్ల వేలం కార్యక్రమంలో ‘పీ 7’ అనే నంబర్ ప్లేటు ఏకంగా 55 మిలియన్ దిర్�
Fancy Number | దుబాయ్లో వీఐపీ కారు నెంబర్ పీ7 భారత కరెన్సీలో ఏకంగా రూ. 127.7 కోట్ల రికార్డు ధరకు అమ్ముడుపోయింది. మోస్ట్ నోబుల్ నెంబర్స్ ఆక్షన్లో ఈ నెంబర్కు ఆల్టైం రికార్డు ధర పలికింది.
Minister KTR | తెలంగాణలోని బొగ్గు గనులను వేలం నుంచి తప్పించాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని బొగ్గు గనులను సింగరేణికే కేటాయించాలన్నారు. తమిళనాడులోని మూడు లిగ్నైట్ గనులను
Home Loanసొంతింటి కల నెరవేరడం అనుకున్నంత తేలికేం కాదు! కోరుకున్న ఇంటి ధర అనుకున్న రేంజ్లో ఉండదు. తక్కువ బడ్జెట్ ఇల్లు కోరుకున్నట్టు ఉండదు! మార్కెట్ ధర కన్నా తక్కువ బడ్జెట్లో అందమైన ఇల్లు సొంతం చేసుకునే అవ�
అమిస్తాపూర్, భూ త్పూర్ మండలం పోతులమడుగు టౌన్షిప్ల్లోని ఓపెన్ప్లాట్లు పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయని మ హబూబ్నగర్ కలెక్టర్ రవినాయక్ తెలిపారు. గురువా రం కలెక్టరేట్ కార్యాలయంలో పోతులమడుగు, �
Viral News | చూసేందుకు చిత్రంగా కనిపిస్తున్న ఈ పెయింటింగ్ రాబోయే ఒక వేలంలో 1650 కోట్ల రూపాయలకుపైగా పలకబోతున్నదని వేలం సంస్థ క్రిస్టీస్ రెండు రోజుల క్రితం వెల్లడించింది. ప్రపంచ ప్రఖ్యాత చిత్రకారుడు పికాసో గీసి�
హెచ్ఎండీఏ వేలంలో పెట్టిన ప్లాట్లు కొనాలని, సంపూర్ణ రక్షణతో పాటు అన్ని రకాలు అనుమతులు పొందాలని అదనపు కలెక్టర్ వీరారెడ్డి అన్నారు. గురువారం పటాన్చెరు మండలం రుద్రారంలోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో�
కెస్లాపూర్ నాగోబా జాతర సందర్భంగా వివిధ రకాల దుకాణాలతో పాటు వాహనాల పార్కింగ్ స్థలం కోసం ఈ నెల 10న దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో వేలం వేయనున్నట్లు కెస్లాపూర్ సర్పంచ్ మెస్రం రేణుకానాగ్నాథ్ తెలిపారు. కెస్లాప
ఓసీపీల్లో పని చేసే వోల్వో డ్రైవర్లు, హెల్ప ర్లు, ఓబీ కాంట్రాక్ కార్మికులకు వెంటనే వేతనాలు పెంచాలని, లేకుంటే ఆయా యాజమాన్యాలపై ఉద్యమ కార్యాచరణ తీసుకుంటామని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చంద ర్ అన్నారు. ఆద�
ఇందూరు నగర శివారులోని మల్లారం వద్ద ఏర్పాటు చేసిన ధాత్రి టౌన్షిప్లో ప్లాట్ల విక్రయాల కోసం వేలం మంగళవారం ముగిసింది. న్యూ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో బహిరంగ వేలం నిర్వహించారు.