Lemon Sold For Rs. 35,000 | గుడిలో ఒక నిమ్మకాయకు వేలం పాట నిర్వహించారు. ఒక భక్తుడు రూ.35,000కు పాడుకుని దానిని దక్కించుకున్నాడు. (Lemon Sold For Rs. 35,000) తమిళనాడులోని ఈరోడ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది.
మరోసారి స్పెక్ట్రమ్ వేలానికి కేంద్రం సిద్ధమైంది. ఈ ఏడాది మే 20న స్పెక్ట్రమ్ యాక్షన్ మొదలవబోతున్నది. ఈ మేరకు శుక్రవారం దరఖాస్తులను ఆహ్వానిస్తూ టెలికం శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. రాబోయే స్పెక్ట్రమ్ వే�
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ను లోతుగా విచారిస్తున్న అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మరికొన్ని కొత్త విషయాలను వెలుగులోకి తెచ్చారు. హెచ్ఎండీఏ భూముల వేలంలో ఆయన ఎన్నో అక్�
Dawood Ibrahim: డాన్ దావూద్ ఇబ్రహీంకు చెందిన ఓ ప్లాట్కు ఇవాళ వేలంలో భారీ ధర పలికింది. 15వేల బేస్ ప్రైస్ ఉన్న ఆ ప్లాట్ను ఓ లాయర్ రెండు కోట్లు పెట్టి కొన్నాడు. గతంలో మూడుసార్లు కూడా ఆ లాయరే .. దావూద్ ప్రాపర్టీల
మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) రెండో సీజన్ కోసం శనివారం వేలంపాట జరుగనుంది. రానున్న సీజన్ కోసం నిర్వహిస్తున్న ఈ వేలంలో ఐదు ఫ్రాంచైజీలకు చెందిన ప్రతినిధులు పాల్గొంటారు.
వచ్చే నెల 9న మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) వేలం జరగనుంది. వచ్చే ఏడాది జరుగనున్న డబ్ల్యూపీఎల్ కోసం ముంబై వేదికగా వేలం నిర్వహించనున్నట్లు శుక్రవారం బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఏడాది జరిగిన తొ
18వ శతాబ్దపు మైసూరు రాజు టిప్పు సుల్తాన్కు చెందిన కత్తి, జెమ్ సెట్ క్రిస్టీస్ వేలంలో భారీ ధర పలికాయి. వీటిని రూ.1.01 కోట్లు ఇచ్చి ఓ వ్యక్తి కొనుగోలు చేశారు. గురువారం జరిగిన ది ఆర్ట్ ఆఫ్ ది ఇస్లామిక్ అండ్
వాహన ఫ్యాన్సీ నంబర్ల ఎంపికకు డిమాండ్ భారీగా పెరుగుతున్నది. ఖరీదైన కార్లు, బైకులను కొన్న యజమానులు వాటి కోసం నచ్చిన నంబర్లు (ఫ్యాన్సీ నంబర్లు) పొందడానికి ఎంత ఖర్చు చేయడానికైనా వెనుకాడటం లేదు. తద్వారా రవాణ�
ఫస్ట్ జనరేషన్ ఐఫోన్ (iPhone) ప్రవేశపెట్టడం ద్వారా స్టీవ్ జాబ్స్ స్మార్ట్ఫోన్లలో విప్లవాత్మక ప్రస్ధానానికి తెరతీశారు. టచ్స్క్రీన్, మ్యూజిక్, ఇంటర్నెట్ బ్రౌజింగ్, మ్యూజిక్ స్ట్రీమింగ్ వం�
Hyderabad | ఐటీ కారిడార్లో ఎంతో విలువైన భూముల విక్రయానికి హెచ్ఎండీఏ శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. నియోపోలిస్ పేరుతో కోకాపేటలో ఏర్పాటు చేసిన లే అవుట్లో 7 ప్లాట్లను ఆన్లైన్ వేలంలో విక్రయించనున్నార�
Rolex Watch: 60 ఏళ్ల క్రితం ఏడు వేలు పెట్టి కొన్న రోలెక్స్ వాచీ.. తాజాగా బ్రిటన్లో నిర్వహించిన వేలంలో 41 లక్షలకు అమ్ముడుపోయింది. రాయల్ నేవీలో పనిచేస్తున్న ఓ డ్రైవర్ అప్పట్లో ఈ వాచీని కొన్నారు. ఆయన కుమారు�
సైబరాబాద్ పోలీసులు వివిధ కారణాలతో స్వాధీనం చేసుకున్న వాహనాలలో క్లెయిమ్ చేయని 820 వాహనాలు మెహినాబాద్ పీఎస్ గ్రౌండ్లో ఉన్నాయని, వాటిని బహిరంగ వేలం వేసేందుకు నిర్ణయించామని పోలీస్ కమిషనర్ స్టీఫెన్ �