Minister KTR | తెలంగాణలోని బొగ్గు గనులను వేలం నుంచి తప్పించాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని బొగ్గు గనులను సింగరేణికే కేటాయించాలన్నారు. తమిళనాడులోని మూడు లిగ్నైట్ గనులను
Home Loanసొంతింటి కల నెరవేరడం అనుకున్నంత తేలికేం కాదు! కోరుకున్న ఇంటి ధర అనుకున్న రేంజ్లో ఉండదు. తక్కువ బడ్జెట్ ఇల్లు కోరుకున్నట్టు ఉండదు! మార్కెట్ ధర కన్నా తక్కువ బడ్జెట్లో అందమైన ఇల్లు సొంతం చేసుకునే అవ�
అమిస్తాపూర్, భూ త్పూర్ మండలం పోతులమడుగు టౌన్షిప్ల్లోని ఓపెన్ప్లాట్లు పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయని మ హబూబ్నగర్ కలెక్టర్ రవినాయక్ తెలిపారు. గురువా రం కలెక్టరేట్ కార్యాలయంలో పోతులమడుగు, �
Viral News | చూసేందుకు చిత్రంగా కనిపిస్తున్న ఈ పెయింటింగ్ రాబోయే ఒక వేలంలో 1650 కోట్ల రూపాయలకుపైగా పలకబోతున్నదని వేలం సంస్థ క్రిస్టీస్ రెండు రోజుల క్రితం వెల్లడించింది. ప్రపంచ ప్రఖ్యాత చిత్రకారుడు పికాసో గీసి�
హెచ్ఎండీఏ వేలంలో పెట్టిన ప్లాట్లు కొనాలని, సంపూర్ణ రక్షణతో పాటు అన్ని రకాలు అనుమతులు పొందాలని అదనపు కలెక్టర్ వీరారెడ్డి అన్నారు. గురువారం పటాన్చెరు మండలం రుద్రారంలోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో�
కెస్లాపూర్ నాగోబా జాతర సందర్భంగా వివిధ రకాల దుకాణాలతో పాటు వాహనాల పార్కింగ్ స్థలం కోసం ఈ నెల 10న దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో వేలం వేయనున్నట్లు కెస్లాపూర్ సర్పంచ్ మెస్రం రేణుకానాగ్నాథ్ తెలిపారు. కెస్లాప
ఓసీపీల్లో పని చేసే వోల్వో డ్రైవర్లు, హెల్ప ర్లు, ఓబీ కాంట్రాక్ కార్మికులకు వెంటనే వేతనాలు పెంచాలని, లేకుంటే ఆయా యాజమాన్యాలపై ఉద్యమ కార్యాచరణ తీసుకుంటామని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చంద ర్ అన్నారు. ఆద�
ఇందూరు నగర శివారులోని మల్లారం వద్ద ఏర్పాటు చేసిన ధాత్రి టౌన్షిప్లో ప్లాట్ల విక్రయాల కోసం వేలం మంగళవారం ముగిసింది. న్యూ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో బహిరంగ వేలం నిర్వహించారు.
వికారాబాద్ మున్సిపాలిటీ గంగారంలోని 3.5 ఎకరాల ప్రభుత్వ భూమికి సోమవారం బహిరంగ వేలం నిర్వహించగా భారీ స్పందన లభించింది. ప్రభుత్వ ప్రారంభ ధర ఎకరానికి రూ.55 లక్షలుగా నిర్ణయించారు. వేలంలో హైదరాబాద్కు చెందిన ‘జ�
తల్లిదండ్రులు అప్పు కట్టలేదని, వారి అమ్మాయిలను వేలం వేసిన అమానుష ఘటన రాజస్థాన్లో చోటుచేసుకొన్నది. అక్కడి భీల్వాడా జిల్లాలో ఈ దారుణం జరిగింది. స్థానిక మీడియా కథనాల ప్రకారం.. ఓ వ్యక్తి రూ.15 లక్షల అప్పు తీర్
ఆడ పిల్లలను బానిసలుగా మార్చే సిరియా, ఇరాక్ల తరహా పరిస్థితులు రాజస్థాన్లో ఉన్నట్లు ఈ నెల 26న మీడియాలో కథనాలు వచ్చాయి. కుల పంచాయితీల పేరుతో ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నట్లు ఆరోపించాయి.
Balapur Ganesh Laddu | రాష్ట్రంలో ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్న బాలాపూర్ లడ్డూ మరోసారి రికార్డు స్థాయి ధర పలికింది. గత రికార్డులను బ్రేక్చేస్తూ వేలపాటలో రూ.24.60 లక్షలకు బాలాపూర్ గణేశ్ ఉత్సవ కమిటీ