మంచిర్యాల జిల్లాలోని శ్రావణపల్లి బొగ్గుబ్లాకుల వేలాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆపాలని, నేరుగా సింగరేణి కంపెనీకి అప్పగించాలని సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేశ్ డిమాండ్ చేశారు.
Poor Man Donated Egg | మసీదు నిర్మాణం కోసం ఒక పేదవాడు గుడ్డును విరాళంగా ఇచ్చాడు. ఎంతో ప్రేమతో దానిని స్వీకరించిన కమిటీ సభ్యులు వేలం పాట నిర్వహించారు. సుమారు ఐదు రుపాయలు విలువ చేసే ఆ గుడ్డు వేలం పాటలో లక్షల్లో అమ్ముడుపో
ఫ్యాన్సీ కారు నంబర్, మొబైల్ సిమ్ నంబర్లపై దుబాయ్లో శుక్రవారం నిర్వహించిన వేలం పాట అందరినీ అవాక్కయేలా చేసింది! యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్లో ‘7’ అనే నంబర్కు ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు.
తమిళనాడులోని విల్లుపురం ఆలయంలో నిర్వహించిన వేలంలో 9 నిమ్మకాయలు ఏకంగా రూ.2.36 లక్షలకు అమ్ముడుపోయాయి. ఆలయంలోని బల్లెంకు గుచ్చిన ఈ నిమ్మకాయలు తినటం వల్ల సంతాన సాఫల్యం పొందుతారని భక్తుల నమ్మకం. మురుగస్వామి ఆల�
Lemon Sold For Rs. 35,000 | గుడిలో ఒక నిమ్మకాయకు వేలం పాట నిర్వహించారు. ఒక భక్తుడు రూ.35,000కు పాడుకుని దానిని దక్కించుకున్నాడు. (Lemon Sold For Rs. 35,000) తమిళనాడులోని ఈరోడ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది.
మరోసారి స్పెక్ట్రమ్ వేలానికి కేంద్రం సిద్ధమైంది. ఈ ఏడాది మే 20న స్పెక్ట్రమ్ యాక్షన్ మొదలవబోతున్నది. ఈ మేరకు శుక్రవారం దరఖాస్తులను ఆహ్వానిస్తూ టెలికం శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. రాబోయే స్పెక్ట్రమ్ వే�
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ను లోతుగా విచారిస్తున్న అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మరికొన్ని కొత్త విషయాలను వెలుగులోకి తెచ్చారు. హెచ్ఎండీఏ భూముల వేలంలో ఆయన ఎన్నో అక్�
Dawood Ibrahim: డాన్ దావూద్ ఇబ్రహీంకు చెందిన ఓ ప్లాట్కు ఇవాళ వేలంలో భారీ ధర పలికింది. 15వేల బేస్ ప్రైస్ ఉన్న ఆ ప్లాట్ను ఓ లాయర్ రెండు కోట్లు పెట్టి కొన్నాడు. గతంలో మూడుసార్లు కూడా ఆ లాయరే .. దావూద్ ప్రాపర్టీల
మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) రెండో సీజన్ కోసం శనివారం వేలంపాట జరుగనుంది. రానున్న సీజన్ కోసం నిర్వహిస్తున్న ఈ వేలంలో ఐదు ఫ్రాంచైజీలకు చెందిన ప్రతినిధులు పాల్గొంటారు.
వచ్చే నెల 9న మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) వేలం జరగనుంది. వచ్చే ఏడాది జరుగనున్న డబ్ల్యూపీఎల్ కోసం ముంబై వేదికగా వేలం నిర్వహించనున్నట్లు శుక్రవారం బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఏడాది జరిగిన తొ
18వ శతాబ్దపు మైసూరు రాజు టిప్పు సుల్తాన్కు చెందిన కత్తి, జెమ్ సెట్ క్రిస్టీస్ వేలంలో భారీ ధర పలికాయి. వీటిని రూ.1.01 కోట్లు ఇచ్చి ఓ వ్యక్తి కొనుగోలు చేశారు. గురువారం జరిగిన ది ఆర్ట్ ఆఫ్ ది ఇస్లామిక్ అండ్
వాహన ఫ్యాన్సీ నంబర్ల ఎంపికకు డిమాండ్ భారీగా పెరుగుతున్నది. ఖరీదైన కార్లు, బైకులను కొన్న యజమానులు వాటి కోసం నచ్చిన నంబర్లు (ఫ్యాన్సీ నంబర్లు) పొందడానికి ఎంత ఖర్చు చేయడానికైనా వెనుకాడటం లేదు. తద్వారా రవాణ�