శ్రీ వల్లి టౌన్ షిప్లో తక్కువ ధరలతోనే సామాన్యులకు ప్లాటు ఇవ్వాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం బహిరంగ వేలం నిర్వహిస్తున్నది. ఇప్పటికే ఈ ఏడాది మార్చిలో మొదటి దఫాగా వేలం నిర్వహించిన అధికారులు మరోసారి అవక�
ప్రపంచంలోనే అత్యంత కుబేరుల్లో ఒకరైన వారెన్ బఫెట్తో కలిసి లంచ్ చేయడం మామూలు విషయం కాదు. బెర్క్షైర్ హాథ్వే అధిపతితో ప్రైవేట్ లంచ్ కోసం బడా బాబులు క్యూ కడుతుంటారు.
నగర శివారు ప్రాంతాలైన బహదూర్పల్లి, తొర్రూర్లో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) అభివృద్ధి చేసిన లేఅవుట్లలో రెండో విడత ప్లాట్లను వేలం వేసేందుకు మంగళవారం నోటిఫికేషన్ జారీ �
ఈ సీసా ఎత్తు 5 అడుగుల 11 అంగుళాలు. ఇందులో 311 లీటర్ల స్కాచ్ విస్కీ పడుతుంది. ఇంట్రెపిడ్ అనే బ్రాండ్ కింద తయారు చేసిన ఈ సీసాలో 444 ఫుల్ బాటిళ్లు పడతాయి. గత ఏడాది సెప్టెంబర్లో ఈ సీసాలో
ఆదిలాబాద్లోని సీసీఐని అమ్మేందుకు కేంద్ర ప్రభుత్వం టెండర్ జారీ చేయడంపై జిల్లా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ జిల్లా కేంద్రంలో సీసీఐ సాధన కమిటీ ఆధ్వర్యలో ఆందోళన
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎంజీబీఎస్లోని కార్గో, కొరియర్ పార్సిల్ కౌంటర్లో మిగిలిపోయిన వస్తువులకు ఈనెల 19న వేలం పాట నిర్వహిస్తున్నట్లు ఎంజీబీఎస్ కస్టమర్ రిలేషన్ మేనేజర్ విష్ణువర్ధన్ ర
న్యూయార్క్ : జీరో బెడ్రూమ్స్, అడ్డదిడ్డంగా నిర్మించిన ఫ్లోర్లతో శిధిలమైన ఇల్లు ఏకంగా రూ 14.66 కోట్లకు అమ్ముడుపోవడం హాట్ టాపిక్గా మారింది. 320 డే ఎస్టీ స్టేట్స్లో లిస్టింగ్ ప్రకారం జీరో బెడ్రూమ్�
తిరుపతి : తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలకు భక్తులు కానుకగా సమర్పించిన 354 లాట్ల వస్త్రాలను జనవరి 17 నుంచి 25వ తేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వ కొనుగోలు పోర్టల్ ద్వారా ఈ-వేలం వేయనున్నామని టీటీ
బాలాపూర్ లడ్డూ | ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్న బాలాపూర్ లడ్డూ మరో సారి రికార్డు ధర పలికింది. గతేడాది కంటే రూ.లక్ష అధికంగా రూ.18 లక్షల 90 వేలు పలికింది.
లండన్ : 17వ శతాబ్ధానికి చెందిన రెండు కళ్లజోళ్లు వచ్చే నెల జరిగే వేలంలో దాదాపు రూ 25 కోట్లు పలుకుతాయని అంచనా వేస్తున్నారు. డైమండ్, ఎమరాల్డ్స్తో చేసిన లెన్స్తో కాంతులీనే కళ్లజోడును సొంతం చేసు�
చార్లెస్ ప్రిన్స్ - ప్రిన్సెస్ డయానా | చార్లెస్ ప్రిన్స్ - ప్రిన్సెస్ డయానా వివాహం జరిగి నలభై ఏండ్లు గడిచిన తరువాత వారి వెడ్డింగ్ కేక్లోని ఓ ముక్కను డోమినిక్ వింటర్ అనే సంస్థ నిర్వాహకులు వేలాని�
ప్రభుత్వంపై ఆరోపణలు ఊహాజనితం అవకతవకలకు ఆస్కారమే లేదు కేంద్ర సంస్థ ఆధ్వర్యంలో ఈ-ఆక్షన్ నెలరోజుల పాటు విస్తృత ప్రచారం నిరాధార ఆరోపణలు చేసేవారిపై పరువు నష్టం దావా ప్రభుత్వం స్పష్టీకరణ హైదరాబాద్, జూలై 20 (�