అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అధికారులు, పోలీసులు పారదర్శకంగా పనిచేయాలి..వాహనాల తనిఖీలను సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షించాలి’ అని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్రాజ్ దిశానిర్దేశం చేశారు.
దేవరకద్ర నియోజకవర్గంలో అభివృద్ధే మంత్రంగా పనిచేస్తున్నా.. 30రోజలు కష్టపడి పనిచేయండి.., 5ఏండ్లు మీకు సేవ చేసేందుకు నేను రెడీగా ఉన్నానని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వ్రెడ్డి పేర్కొన్నారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని జడ్చర్ల మున్సిపాలిటీలోని 24వ వార్డు కౌన్సిలర్ కోట్ల ప్రశాంత్రెడ్డి ఓటర్లను కోరారు. శుక్ర�
బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ సుమారు ఆరేళ్ల తర్వాత పాలేరు నియోజకవర్గానికి విచ్చేస్తున్నారు. 27 జనవరి 2017న భక్తరామదాస్ ఎత్తిపోతల ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఆయన శుక్రవారం అసెంబ్లీ ఎన్నిక�
రాష్ట్రంలో ఎన్నికల తాయిలాలను అడ్డుకునేందుకు జరుపుతున్న సోదాల్లో భాగంగా ఈ నెల 9 నుంచి 25 వరకు ఆదాయ పన్ను (ఐటీ) శాఖ రూ.53.93 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నది.
సామాజిక మాధ్యమాల్లో క్రియాశీలకం గా వ్యవహరిస్తూ స్థానికంగా నెలకొన్న సమస్యల పరిష్కారానికి తమ వంతు గా కృషి చేస్తున్న పలువురు యువ కులు ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
ప్రజలు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, శాంతియుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నామని ఆదిలాబాద్ ఎస్పీ డీ ఉదయ్ కుమార్ రెడ్డి అన్నారు.
సీఎం కేసీఆర్ సహకారంతో రూ. 500 కోట్లతో బాన్సువాడ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానని, వచ్చే ఎన్నికల్లో తనను మరోసారి ఆశీర్వదించాలని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి కోరారు.
మధ్యప్రదేశ్లో అధికార బీజేపీకి అసంతృప్తుల బెడద ఎక్కువైంది. ఇప్పటివరకు 136 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. మొత్తం 230 స్థానాలకు గాను మరో 94 మంది అభ్యర్థుల పేర్లు ఖరారు చేయాల్సి ఉంది.
నవంబర్ 17న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో త్వరగా ఓటేసే వారికి ఇండోర్లోని ప్రముఖ ఫుడ్ హబ్ ‘56 దుకాణ్' యజమానుల సంఘం బంపర్ ఆఫర్ ప్రకటించింది. తొమ్మిది గంటల లోపు ఓటు వేసి వచ్చిన వారికి ఉచితంగా పోహా, జిలేబీలను �
వచ్చే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఐదు రాష్ర్టాల్లో కేంద్ర ఎన్నికల కమిషన్ భారీ ఎత్తున సీనియర్ అధికారులను బదిలీ చేసింది. బదిలీ అయిన వారిలో కలెక్టర్లు, పోలీస్ అధికారులు ఉన్నారు.
అసెంబ్లీ ఎన్నికలు సజావుగా జరిగేలా రంగారెడ్డి జిల్లా ఎన్నికల అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. ‘కోడ్' ఉల్లంఘన జరుగకుండా పటిష్ట నిఘా పెట్టారు. జిల్లా నలుమూలలా 52 చెక్ పోస్టులతో పాటు ప్రతి నియోజ�