రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం షెడ్యూల్ విడుదల చేసింది. వచ్చే నెల 3న నోటిఫికేషన్ విడుదల కానున్నది. సరిగ్గా నెల రోజుల్లో డిసెంబర్3న ఎన్నికల ఫలితాలు వెలువడ నున్నాయి. �
DGP Anjani Kumar | రాష్ట్రంలో త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. అక్టోబర్ 3వ తేదీ నుండి 5వ తేదీ వరకు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు హైదరాబాద్లో పర్యటించనున్నారు.
Telangana | అక్టోబర్ 3వ తేదీన కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రంలో పర్యటించనున్న నేపథ్యంలో అధికారులు అన్ని వివరాలతో సిద్ధంగా ఉండాలని సీఎస్ శాంతి కుమారి ఆదేశించారు. ఈసీ అధికారుల రాష్ట్ర పర్యటనకు సంబంధించి చ
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నిక వేడి రోజురోజుకూ పెరుగుతున్నది. ఎన్నికలకు రెండుమూడు నెలల ముందే బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ప్రకటించటంతో ఎన్నికల కోలాహలం ఊపందుకొన్నద�
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి గట్టి గుణపాఠం చెప్పాలని లింగాయత్, వీరశైవ విచార వేదిక పిలుపు నిచ్చింది. లింగాయత్లు ప్రత్యక్షంగా, పరోక్షంగా అణచివేతకు గురవుతున్నారని, ప్రముఖ లింగాయత్ నేతలకు టికెట
భారత రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావుతో తనకు అభిప్రాయ బేధాలు వచ్చాయనటం దుష్ప్రచారం మాత్రమేనని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీ (ఎస్) అధినేత కుమారస్వామి కొట్టిపారేశార
ఎన్నికల నిబంధనలు సవరించిన ఈసీ బయటి వ్యక్తులకు ఓటు రిజిస్టర్కు అవకాశం జమ్ముకశ్మీర్ రాజకీయ పార్టీల ఆగ్రహం శ్రీనగర్, ఆగస్టు 18: జమ్ముకశ్మీర్లో త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో స్థానికేతరులకు ఓటు వ�
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో అధికారం చేపడతామని ధీమా వ్యక్తం చేసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. అధికారంలోకి వస్తే రాష్ట్రాభివృద్ధి కోసం ‘షణ్ముఖ వ్యూహం’ అమలు చేస్తామని చెప్పారు. ఏపీని అప్పుల్లేని రాష్ట�
CM Pramod Sawant | గోవా సీఎం ప్రమోద్ సావంత్ (CM Pramod Sawant) మళ్లీ ఆధిక్యంలోకి వచ్చారు. సాంక్వెలిమ్ నియోజకర్గంలో పోటీచేస్తున్న ఆయనపై కాంగ్రెస్ అభ్యర్థి లీడ్లో ఉంటూ వచ్చారు.
Manipur | ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో (Manipur) అసెంబ్లీ ఎన్నికల తొలిదశ పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ఆరంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది.
అమృత్సర్, నవంబర్ 22: వచ్చే ఏడాది జరుగనున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో 18 ఏండ్లు దాటిన మహిళందరికీ ప్రతి నెలా రూ.వెయ్యి చొప్పున అందజేస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ అధినే�