అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై జిల్లాలో జోరుగా బెట్టింగ్ జరుగుతోంది. ఈ దందా అంతా రహస్యంగా కొనసాగుతోంది. సిద్దిపేట జిల్లా పరిధిలో ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా సిద్దిపేటలో మంత్రి హరీశ్రావు విజయం సాధిస్
Polling | రాజస్థాన్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నది. ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల ముందు బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మధ్యాహ్నం 1.30 గంటల వరకు రాష్ట్రంలో�
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముంఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) నేడు కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు. కరీంనగర్, చొప్పదండి, హుజూరాబాద్ నియోజకవర్గాల్లో నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభల్లో (Praja Ashirvada Sabha) పాల్గ�
Minister KTR | కాంగ్రెస్ పార్టీ 60 ఏండ్లు దేశంలో, రాష్ట్రంలో అధికారంలో ఉండి ఏమీ చేయలేదని.. ఇప్పుడు గెలిపిస్తే అది చేస్తం, ఇది చేస్తం అని పార్టీ నేతలు కోతలు కోస్తున్నరని మంత్రి కేటీఆర్ విమర్శించారు. వేములవాడ నియోజ�
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల ఘట్టం శుక్రవారం ముగిసింది. అన్ని ప్రధాన పార్టీ అభ్యర్థులుసహా స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు వేశారు. చివరి రోజు కావడంతో ఎన్నికల రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల ఎ�
అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల పర్వం ఊపందుకున్నది. ఆరు రో జులుగా మందకొడిగా దాఖలు కాగా.. గురువారం మంచి ముహూర్తం ఉండడంతో నామినేషన్లు వె ల్లువెత్తాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, అభ్యర్థు లు అట్టహాసంగా దాఖలు చేశారు.
అసెంబ్లీ ఎన్నికల వేళ కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీలో టికెట్ల కల్లోలం చెలరేగుతున్నది. బాన్సువాడ, జుక్కల్ టికెట్ల కేటాయింపు వ్యవహారం.. ఆశావహుల ఆత్మహత్యాయత్నానికి దారితీసింది.
అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ శుక్రవారం ప్రారంభమైన విషయం తెలిసిందే. మెదక్ జిల్లాలోని మెదక్, నర్సాపూర్ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. మెదక్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి మె�
కారుగుర్తుకు ఓటు వేయాలని ఎమ్మెల్యే సతీమణి ఆల మంజుల, జెడ్పీటీసీ అన్నపూర్ణతో కలిసి కౌకుంట్ల మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించా రు. ఈ సందర్భంగా గ్రామ ప్రజల ఆరాధ్యదైవం చెన్నకేశవస్వామి ఆలయంలో పూజలు చ�
మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి సమక్షంలో కాంగ్రెస్, సీపీఎంల నుంచి 35 కుటుంబాల వారు బీఆర్ఎస్లో చేరారు.
సమష్టిగా పనిచేసి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటాలని మంత్రి కేటీఆర్ సుల్తానాబాద్ మండల బీఆర్ఎస్ నాయకులకు సూచించారు. నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి సర్ధార్ రవీందర్సింగ్ నేతృత్వంలో సుల్తానాబ�