ప్రజల ప్రశ్నలను ఇవిగో సవాళ్లు అని మీడియా చూపిస్తున్నది. దాన్ని ప్రభుత్వం స్వీకరించి సరిదిద్దుకునే ప్రయత్నం చేయడం లేదు. అంతేకాదు అట్లా చూపించినవారిని, రాసిన వారిని ఓ కంట షాడో రూపంలో కనిపెట్టి కక్ష సాధింప
రాష్ట్రంలోని మినీ అంగన్వాడీ టీచర్లకు పది నెలలుగా వేతనాలు నిలిపివేసిన రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై తెలంగాణ అంగన్వాడీ టీచర్ల అసోసియేషన్ (టీఏటీఏ) కదం తొక్కాలని నిర్ణయించింది.
AAP leaders | అసెంబ్లీ ఎన్నికల (Assembly elections) ముందు దేశ రాజధాని ఢిల్లీ (Delhi) లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఇద్దరు కీలక నేతలు బల్బీర్ సింగ్ (Balbir Singh), సుఖ్బీర్ దలాల్ (Sukhbir Dalal) రాజీనామా చేసి బీజ�
సెప్టెంబర్ 17 నేపథ్యంలో ప్రజాపాలన పేరును కాంగ్రెస్ సర్కార్ మరోసారి తెరమీదికి తెచ్చింది. ప్రజాపాలన అంటే ఏమిటో, ఎలా ఉం టుందో ఈ తొమ్మిది నెలల్లో మనకు అను భవంలోకి వచ్చింది.
రెండు తెలుగు రాష్ర్టాలలో సంచలనంగా మారిన ఆ ఉదంతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు ఆ రోజున, రేవంత్రెడ్డి సవాలు ప్రకారమే తన రాజీనామా పత్రాన్ని అడ్వాన్సుగా వెంట తీసుకొని గన్పార్క్కు వచ్చారు.
Perni Nani | ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ల వ్యవహారంతో రాజకీయాలు వేడెక్కాయి. అధికార వైఎస్సార్సీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్నది. మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత పేర్ని నాని మీడియా సమావేశం నిర్వ�
YSR Congress Party | త్వరలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఏపీలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్లో మార్పులు చేస్తున్నది. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం తొమ్మిదో జాబితాను మీడియాకు రిలీజ�
మెదక్ జిల్లా నుంచి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు మంగళవారం నల్లగొండ జిల్లాకేంద్రంలో నిర్వహించిన కేసీఆర్ సభకు తరలివెళ్లారు. అసెంబ్లీ ఎన్నికల అనంతరం కేసీఆర్ నిర్వహిస్తున్న నల్లగొండ సింహగర్జనకు భార
గత అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓటు నమోదుపై అవగాహనకు ఎలక్షన్ కమిషన్ నిర్వహించిన స్వీప్ (సిస్టమెటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్ ప్రోగ్రాం)లో భాగంగా జగిత్యాల జిల్లా మెరిసింద�
YSRCongress Party | త్వరలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఏపీలో అధికార వైసీపీ కసరత్తు ముమ్మరం చేసింది. ఒక పార్లమెంట్ స్థానంతోపాటు ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు ఇన్ చార్జీలను ఖరారు చేశరాు.
ఆర్మూర్ బల్దియా రాజకీయం రసవత్తరంగా సాగుతున్నది. మున్సిపల్ చైర్పర్సన్ పండిత్ వినీతాపై ఇటీవల పలువురు కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం చేస్తూ కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. దీంతో అవిశ్వాస పరీక్ష
MLC Mahender Reddy | ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసావహిస్తామని, ఎన్నికల్లో గెలుపోటములు సాధారణమేనని మాజీ మంత్రి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి ( MLC Mahender Reddy) పేర్కొన్నారు.
మెజార్టీ నియోజకవర్గాల్లో అభ్యర్థులు రెండు, మూడు సార్లు విజయం సాధిస్తే.. చొప్పదండిలో మాత్రం అందుకు భిన్నమైన సంప్రదాయం కొనసాగుతున్నది. 24 ఏండ్లుగా ఒకసారి గెలిచిన ఎమ్మెల్యేకు మరోసారి అవకాశం ఇవ్వకుండా ప్రజా
ఐదు రాష్ర్టాల శాసనసభలకు ఎన్నికలు జరిగితే ప్రధానంగా మూడురకాల తీర్పులు వచ్చాయి. ఉత్తరాది, హిందీ రాష్ర్టాల్లో మూడు చోట్ల బీజేపీ విజయం సాధిస్తే నాలుగోదైన తెలంగాణలో కాంగ్రెస్ అధికారానికి చేరువైంది. ఆఖరున �
అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు రంగం సిద్ధమైంది. ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లోని గోడౌన్లలో ఎలక్షన్ సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేశారు. కేంద్రాల్లో అడుగడుగునా సీసీ కెమెరాలను బిగించారు. ప్రతి నియోజకవర్�