Bengaluru: కర్నాటక రాజధాని బెంగుళూరులో ఓ షాపు ఓనర్పై అటాక్ చేసిన కేసులో ముగ్గుర్ని అరెస్టు చేశారు. అజా సమయంలో లౌడ్ మ్యూజిక్ ఎందుకు పెట్టావంటూ కొందరు యువకులు ఓ మొబైల్ షాపు ఓనర్తో వాగ్వాదానికి దిగారు
కాంగ్రెస్ పాలిత కర్ణాటక రాష్ట్రంలో దారుణం చోటుచేసుకుంది. తన భూమి కబ్జాపై ప్రశ్నించిన ఒక మహిళను వివస్త్రను చేసిన ఘటన బెళగావి జిల్లా కగ్వాడ గ్రామంలో జరిగింది. బాధితురాలి కుమార్తె ఫిర్యాదుతో ఏడు నెలల తర�
బస్సుల్లో ఆర్టీసీ (TSRTC) సిబ్బందిపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. రెండు వారల క్రితం ఎల్బీ నగర్లో చిల్లర ఇవ్వమని అడిగినందుకు ఓ మహిళా ప్రయాణికురాలు కండక్టర్ను కాలితో తన్నిన విషయం తెలిసిందే.
Assault | విమానం ఆలస్యమవుతోందన్న కోపంతో ఓ ప్రయాణికుడు సహనం కోల్పోయాడు. ఫ్లైట్ బయలుదేరడానికి మరికొంత సమయం పడుతుందని పైలట్ ప్రకటిస్తుండగా.. ఒక్కసారిగా అతనిపైకి దూసుకుపోయి భౌతికదాడికి పాల్పడ్డాడు. ఢిల్లీ నుం
లైంగిక వేధింపులకు పాల్పడుతున్న కీచక ప్రొఫెసర్ను సస్పెండ్ చేయాలని హరియాణ రాష్ట్రానికి చెందిన సిర్సాలో దేవీ లాల్ యూనివర్సిటీకి చెందిన 500 మంది విద్యార్ధినులు ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం మనోహ�
Ranjana Natchiyaar | బస్సు ఫుట్బోర్డ్ వద్ద ప్రమాదకరంగా వేలాడుతూ ప్రయాణించిన విద్యార్థులను బీజేపీ నాయకురాలు తిట్టడంతోపాటు కొట్టింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసిన ప
Iranian girl In Coma | హిజాబ్ నిబంధన పాటించని మహిళలపై ఇరాన్ నైతిక పోలీసులు దారుణంగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారి దాడి వల్ల మరో బాలిక కోమాలోకి వెళ్లింది. (Iranian girl In Coma) దీంతో ఆ ఆసుపత్రి వద్ద భారీగా పోలీసులను మోహరించ�
హైదరాబాద్లో ఓ యువకుడు తెగబడ్డాడు. ప్రియురాలు తనను పట్టించుకోవడం లేదన్న కోపంతో ఆమె ఇంటికి వెళ్లి కత్తితో దాడిచేశాడు. అడ్డుకోబోయిన యువతి సోదరుడిపైనా విచక్షణ రహితంగా దాడిచేయడంతో అతడు ప్రాణాలు కోల్పోయాడ�
యూపీ రాజధాని లక్నోలో ఘోరం జరిగింది. పట్టపగలు ఒక బాలుడు 14 ఏండ్ల బాలిక ఇంట్లోకి చొరబడి ఆమెపై లైంగిక దాడి చేశాడు. అనంతరం ఆమెను సుత్తితో కొట్టి చంపి, ఫ్యానుకు వేలాడదీశాడు. గురువారం ఇందిరా నగర్లో జరిగిన ఈ ఘటనప�
నిజామాబాద్ నగరంలోని ఆరో టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో ఉన్న ఆటోనగర్లో గురువారం రెండిండ్లలో చోరీ జరిగింది. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు, బాధితులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్న�
National news | రద్దీగా ఉన్న రోడ్డులో కారు దిగి బైక్పై వెళ్తున్న ఓ వ్యక్తిపై దాడి చేసినందుకు ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందిన ఆర్థిక మంత్రి ప్రేమ్ చంద్ నేగీపై పోలీసులు కేసు నమోదు చేశారు.
రాఖీ సావంత్ భర్త అదిల్ ఖాన్పై తాజాగా మరో ఎఫ్ఐఆర్ నమోదైంది. పెండ్లి పేరుతో తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ఓ ఇరాన్ మహిళ ఫిర్యాదు ఆధారంగా అదిల్పై మైసూర్లో ఎఫ్ఐఆర్ దాఖలైంది.
ఇంటి టెర్రస్ నుంచి ఈల వేయడం మహిళ పట్ల లైంగిక వేధింపు కాదని హైకోర్టు తెలిపింది. దంపతులు నమోదు చేసిన కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ ఇచ్చింది.
ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యే కుల్దీప్ కుమార్ ఈ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) ఎన్నికల్లో ఓడిపోయిన బీజేపీ ఆ ఆక్రోశాన్ని దళిత ప�