బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో మహిళలు, బాలికలకు రక్షణ లేకుండా పోతున్నది. రోజురోజుకి వారిపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. తాజాగా రాష్ట్రంలో మరో రెండు దారుణ ఘటనలు వెలుగుచూశాయి. గ్యాంగ్ రేప్ చేశారని ఓ మైన�
భోపాల్: అటవీ శాఖ అధికారులపై బీజేపీ ఎమ్మెల్యే ఇద్దరు కుమారులు దాడి చేశారు. దీంతో బాధిత అటవీ శాఖ అధికారుల ఫిర్యాదు మేరకు వారిపై కేసు నమోదు చేశారు. బీజేపీ అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్లోని షియోపూర్లో ఈ ఘటన జ
జిల్లా కలెక్టర్ లేదా కమిషనర్పై అప్పుడప్పుడు చేయి చేసుకొంటేనే రాజకీయ నాయకులకు మైలేజీ వస్తుంది. రాజకీయ నాయకులుగా ఎదగడానికి మా కాలంలో కొందరు జిల్లా కలెక్టర్, కమిషనర్లను చెంపదెబ్బలు
న్యూఢిల్లీ: న్యూయార్క్లోని రిచ్మండ్ హిల్స్ ప్రాంతంలో ఇద్దరు సిక్కులపై దాడి జరిగింది. మంగళవారం జరిగిన ఈ ఘటనను న్యూయార్క్లోని ఇండియన్ కౌన్సులేట్ జనరల్ ఖండించారు. ఈ కేసును పోలీసులు విచార�
జహీరాబాద్ ఫిబ్రవరి 14: మైనర్పై లైంగికదాడి చేసి హత్య చేసిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే..సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధి హుగెల్లి గ్రామ శివారులోని మామిడి తోటల�
Crime news | వివాహిత మహిళపై అత్యాచారం చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మెదక్ జిల్లా టేక్మాల్ మండల పరిధిలోని సూరంపల్లి గ్రామానికి చెందిన వరాల సంగమ్మ (45) అక్టోబర్ 16న సాయం
Crime news | బాలికపై ఓ బాలుడు లైంగిక దాడికి పాల్పడిన సంఘటన చిన్నశంకరంపేట మండలం సూరారంలో మంగళవారం చోటు చేసుకుంది. సూరారం గ్రామానికి చెందిన ఆరేళ్ల బాలికను అదే గ్రామానికి చెందిన 14 ఏళ్ల బాలుడు ఆడుకుందామని చెప్పి ఇం�
అహ్మదాబాద్ : ప్రత్యర్ధి వర్గానికి చెందిన వారితో మాట్లాడిందనే ఆగ్రహంతో గిరిజన మహిళను ఆమె ఇంటి ఎదుట నడిరోడ్డుపైనే దారుణంగా హింసించిన ఘటన గుజరాత్లో కలకలం రేపింది. దహోద్ జిల్లాలో జరిగి�