మెట్రో స్టేషన్లో (Metro Station) తల్లిదండ్రులతో నిద్రిస్తున్న మూడేండ్ల చిన్నారిపై ఓ దుండగుడు అఘాయిత్యానికి పాల్పడిన ఘటన ఉత్తరప్రదేశ్లోని లక్నోలో చోటుచేసుకున్నది. బాధితురాలి తల్లిదండ్రులు రోజువారీ కూలీలుగా
హైదరాబాద్ పరిధిలోని మల్కాజిగిరిలో దారుణం జరిగింది. ఏడేళ్ల బాలిక ఇంట్లో ఒంటరిగా ఉండటం గమనించి ఓ యువకుడు ఆమెపై అఘాయిత్యానికి యత్నించాడు. అయితే బాలిక కేకలు వేయడంతో అక్కడి నుంచి పరాయ్యాడు. మల్కాజిగిరి పోల�
ఆమె అందమైన కలలు కన్నది. అలా ఇలా కాదు, కనిపించే ఆకాశాన్ని దాటి అల్లంత దూరాన ఉన్న అంతరిక్షంలోకి ప్రవేశించాలని గొప్ప గొప్ప కలలు కన్నది. వాటి సాకారానికే ప్రఖ్యాత హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో చదువుకున్నది.
Dancers kidnap groom | వివాహ వేడుకలో డ్యాన్స్ చేసే బృందం పెళ్లి కుటుంబాలపై దాడి చేశారు. అక్కడి వారిని భయభ్రాంతులకు గురి చేశారు. చివరకు పెళ్లి మండపం నుంచి వరుడ్ని కిడ్నాప్ చేశారు.
బెయిల్పై విడుదలైన రేప్ కేసు నిందితులు రోడ్ షో నిర్వహించడం కర్ణాటకలోని హవేరిలో సంచలనం కలిగించింది. నిరుడు జనవరిలో హవేరిలో జరిగిన ఓ గ్యాంగ్ రేప్ కేసులో నిందితులైన ఏడుగురికి బెయిల్ లభించింది.
Madenuru Manu | మహిళా నటిని లైంగికంగా వేధించడంతో పాటు బ్లాక్ మెయిల్ ఆరోపణల కేసులో టీవీ నటుడు మడనూరు మనుణు బెంగళూరులో అరెస్టు చేశారు. 33 సంవత్సరాల నటి ఫిర్యాదు మేరకు కర్నాటక పోలీసులు కేసు నమోదు దర్యాప్తు ప్రారంభిం�
మహిళ ఫొటోతో సోషల్ మీడియాలో ఫేక్ బుక్ అకౌంట్ క్రియేట్ చేసి లైంగిక వేధింపులకు గురి చేసిన పంజాబ్ రాష్ర్టానికి చెందిన అసిస్టెంట్ ట్రెజరర్ మునీష్ కుమార్ను అరెస్టు చేసినట్లు వన్ టౌన్ సీఐ సునీల్
తనతో పాటు సోషల్ మీడియా క్యాంపైనర్గా పనిచేస్తున్న యువతిని లోబర్చుకుని పలుమార్లు లైంగికదాడికి పాల్పడగా గర్భం దాల్చింది. దీం తో బాధిత యువతి పెండ్లి చేసుకోవాలని కోరగా అతను ముఖం చాటేశాడు.
Wife Beats Husband | భార్య, అత్తింటి వారు తనను కొట్టి హింసిస్తున్నారని భార్త వాపోయాడు. భార్య నుంచి తనకు రక్షణ కల్పించాలని పోలీసులను వేడుకున్నాడు. రహస్యంగా రికార్డ్ చేసిన వీడియో క్లిప్ను పోలీసులకు అందజేశాడు.
నాగర్కర్నూల్ జిల్లా (Nagarkurnool) ఊర్కొండ మండలంలో దారుణం చోటుచేసుకున్నది. దైవదర్శనం కోసం ఆలయానికి వచ్చిన ఓ యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మహబూబ్నగర్ జిల్లాకు చెందిన ఓ యువతి తన బంధువుతో కలిసి ఊర
ఎంఎంటీఎస్ ఘటన జరిగి సరిగ్గా పది రోజులైంది. ఈనెల 22వ తేదీన ఎంఎంటీఎస్ రైలులో జరిగిన అత్యాచారయత్నం ఘటన మిస్టరీ ఇంకా వీడలేదు. ఇప్పటికీ పోలీసుల దర్యాప్తు కొనసాగుతూనే ఉన్నది.