దేశరాజధాని ఢిల్లీలో (Delhi ) దారుణం చోటుచేసుకున్నది. వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో కన్న తల్లిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడో యువకుడు. గతంలో ఆమె చేసిన తప్పుకు ఇది శిక్ష అని పేర్కొంటూ ఆమెపై రెండుసార్లు లైంగికద
హైదరాబాద్లోని రామంతాపూర్లో (Ramanthapur) దారుణం చోటుచేసుకున్నది. ఐదేండ్ల బాలుడిపై లైంగికదాడి చేసి, హత్య చేశాడో వ్యక్తి. ఛత్తీస్గఢ్కు చెందిన దంపతులు రామంతాపూర్లో నివాసం ఉంటున్నారు.
Nurse Found Dead | నర్సింగ్ హోమ్లో పనిచేస్తున్న నర్సు అనుమానాస్పదంగా మరణించింది. ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆ హాస్పిటల్ యాజమాన్యం తెలిపింది. అయితే ఆమెపై అత్యాచారానికి పాల్పడి హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆరోపి�
నమ్మి వెంట వచ్చిన స్నేహితురాలిపై 10 మంది యువకులు సామూహిక లైంగికదాడికి ఒడిగట్టారు. ఈ ఘటన జనగామ జిల్లా కేంద్రంలో జూన్ మాసంలో జరిగినప్పటికీ ఇటీవల బాధితురాలి సమీప బంధువు ఫిర్యాదుతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చ
బీజేపీపాలిత మధ్యప్రదేశ్లో మహిళల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. కాబోయే భర్తతో ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఓ దళిత మహిళ (20)పై కొంతమంది యువకులు సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు.
మహబూబ్నగర్ జిల్లా (Mahabubnagar) మరికల్ మండలంలో దారుణం చోటుచేసుకున్నది. కంటికి రెప్పలా చూసుకోవాల్సిన తండ్రే కన్న కూతురిపై అఘాయిత్యానికి ఒడిగట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Opposition ‘Lungi Protest’ | ప్రతిపక్షాలకు చెందిన ఎమ్మెల్యేలు వినూత్నంగా నిరసన తెలిపారు. అసెంబ్లీ వద్ద లుంగీ, బనియన్లు ధరించారు. లుంగీ బనియన్తో క్యాంటీన్ మేనేజర్పై దాడి చేసిన ఎమ్మెల్యే తీరును వారు ఖండించారు. ఆయనపై చర�
Uttar Pradesh: రాంగ్ రూట్లో ఓ ఇన్స్పెక్టర్ కారును డ్రైవ్ చేశాడు. అతన్ని ప్రశ్నించిన కల్నల్పై చేయి చేసుకున్నాడు ఆ పోలీసు. దీంతో అతనిపై కేసు పెట్టాడు కల్నల్. ప్రస్తుతం ఇన్స్పెక్టర్ పరారీలో ఉన్నాడ�
ఆవేశంలో కోడలు మీద కత్తితో దాడికి పాల్పడిన మామ.. వృద్ధుడైన తన తండ్రిని జైలుకు పంపించడం ఇష్టంలేక భార్యను బతిమాలి తనపై నెపం వేసుకున్న భర్త.. తండ్రే మద్యం మత్తులో గొడవపడి తల్లిమీద కత్తితో దాడి చేశారంటూ సాక్ష్
తమపై సంవత్సరాల తరబడి అనేకసార్లు లైంగికదాడికి పాల్పడిన ఓ 60 ఏళ్ల కామాంధుడిని కొందరు మహిళలు నరికి చంపి అతని మృతదేహాన్ని తగలబెట్టారు. ఒడిశాలోని గజపతి జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు పోలీసులు బుధవారం తెలిప
మెట్రో స్టేషన్లో (Metro Station) తల్లిదండ్రులతో నిద్రిస్తున్న మూడేండ్ల చిన్నారిపై ఓ దుండగుడు అఘాయిత్యానికి పాల్పడిన ఘటన ఉత్తరప్రదేశ్లోని లక్నోలో చోటుచేసుకున్నది. బాధితురాలి తల్లిదండ్రులు రోజువారీ కూలీలుగా
హైదరాబాద్ పరిధిలోని మల్కాజిగిరిలో దారుణం జరిగింది. ఏడేళ్ల బాలిక ఇంట్లో ఒంటరిగా ఉండటం గమనించి ఓ యువకుడు ఆమెపై అఘాయిత్యానికి యత్నించాడు. అయితే బాలిక కేకలు వేయడంతో అక్కడి నుంచి పరాయ్యాడు. మల్కాజిగిరి పోల�
ఆమె అందమైన కలలు కన్నది. అలా ఇలా కాదు, కనిపించే ఆకాశాన్ని దాటి అల్లంత దూరాన ఉన్న అంతరిక్షంలోకి ప్రవేశించాలని గొప్ప గొప్ప కలలు కన్నది. వాటి సాకారానికే ప్రఖ్యాత హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో చదువుకున్నది.