సభ్యసమాజం తలదించుకునేలా ఖమ్మంలో 12 ఏళ్ల బాలికపై ఓ కామాంధుడు చేసిన లైంగికదాడి, హత్యాయత్నంపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతున్న వేళ సదరు నిందితుణ్ని కాపాడేందుకు కాంగీలు విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు ఆరో
బాలికపై లైంగిక దాడికి పాల్పడిన ఇద్దరు యువకులపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. శంకర్పల్లి సీఐ మిర్ముదాసర్ అలీ కథనం ప్రకారం.. పట్టణానికి చెందిన ఓ బాలిక (15)కు ఓ గ్రామానికి చెందిన డ్రైవర్గా పనిచేస్తున�
బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన ఇద్దరు నిందితులకు మేడ్చల్ ప్రత్యేక పోక్సో కోర్టు జీవితఖైదు విధించింది. పేట్ బషీరాబాద్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డ వృద్దుడు (70)కి హైదరాబాద్ పోక్సో ప్రత్యేక కోర్డు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షను విధించింది. 202 3లో మే 11న గుల్షన్ ఇక్బాల్ కాలనీలోని ఓ కిరాణా దుకాణానికి వెళ్లి న మైనర్ను ని
సినిమా షూటింగ్లో పని ఉందంటూ యువతిని బైక్ మీద ఎక్కించుకుని గదిలో రెండ్రోజుల పాటు బంధించి లైంగికదాడి చేసిన ఘటనలో ఇద్దరు నిందితులను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. అనాథ శరణా�
పోక్సో కేసు నిందితుడు బండి భగీరథ్కు మద్దతుగా సోషల్మీడియాలో వీడియోలు పోస్ట్ చేసిన ఇన్ఫ్లుయెన్సర్లపై పోలీసులు చర్యలు ప్రారంభించారు. ఇప్పటివరకూ14 మందిపై కేసు నమోదు కాగా, మొత్తం 50మంది వీడియోలను, అభ్యంత�
ఉపాధి హామీ కూలీపై ఫీల్డ్ అసిస్టెంట్ లైంగికదాడికి పాల్పడ్డాడు. ఎస్సై శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్నగర్ జిల్లా అడ్డాకుల మండలంలోని ఓ గ్రామానికి చెందిన వివాహిత ఉపాధి పనులకు వెళ్తున్నది.
మైనర్పై లైంగికదాడికి సంబంధించి పోక్సో కేసు నమోదై విచారణకు హాజరుకాకుండా పరారీలో ఉన్న కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షంచాలని డిమాండ్లు పెరుగుతున్నాయి
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కొడుకు భగీరథ్ను వెంటనే అరెస్ట్ చేయాలి. పోక్సో కేసులో 24గంటల్లోనే నిందితులను అరెస్ట్ చేస్తరు. కానీ, భగీరథ్ విషయంలో మూడు రోజులైనా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. సామా�
మైనర్పై లైంగికదాడి ఆరోపణల నేపథ్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్పై పోక్సో కేసు నమోదై మూడు రోజులు గడిచినప్పటికీ ఇప్పటివరకు పోలీసు శాఖ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు
Telangana | బాలికను బెదిరించి ఆరు నెలలుగా ఓ యువకుడు లైంగికదాడికి పాల్పడిన ఘటన నాగర్కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలంలో వెలుగుచూసింది. ఏఎస్సై ప్రిస్కిల్లా తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ఓ గ్రామానికి చెంద�
మూడు సంవత్సరాల బాలుడు, మూడున్నరేండ్ల బాలికపై అత్యాచారం జరిపి, వారిద్దరిని హత్య చేసిన వేర్వేరు ఘటనలు బీజేపీ పాలిత మహారాష్ట్రలో సంచలనం సృష్టించాయి. మొదటి ఘటన పుణె జిల్లాలోని భోర్ తాలూకా నస్రాపూర్లో శుక�
Swati Maliwal | ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) రాజ్యసభ సభ్యురాలు స్వాతి మాలివాల్ మరో బాంబ్ పేల్చారు. ఆ పార్టీని వీడుతున్నట్లు ఆమె ప్రకటించారు. అవినీతి, వేధింపులు, మహిళలపై దాడులు, గూండాలకు ప్రోత్సాహం వంటి కారణాల వల్ల తాను ఈ