గౌహతి: సాధారణంగా అమెరికాలో బీభత్సం సృష్టించే సుడిగాలి అస్సాంలో ప్రతాపం చూపింది. చాలా తక్కువ తీవ్రత ఉన్న సుడిగాలి బార్పేట జిల్లాలో శనివారం కలకలం రేపింది. చెంగా ప్రాంతంలోని రౌమారి గ్రామంలో ఉదయం 10.20 ఇది సంభవ
గౌహతి: అస్సాంలో కొత్తగా నిర్మించిన క్యాన్సర్ చికిత్సా కేంద్రాలను ఇవాళ టాటా గ్రూపు అధినేత, వ్యాపారవేత్త రతన్ టాటా ప్రారంభించారు. ఓ కార్యక్రమంలో ప్రధాని మోదీతో కలిసి ఆయన పాల్గొన్నారు. అస్సా�
డిస్పూర్ : అసోంలోని కరీంగంజ్ జిల్లా బదర్పూర్ రైల్వేజంక్షన్లో ఇద్దరు ఉక్రెయిన్ పౌరులను రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు చెల్లుబాటయ్యే వీసాలు, పాస్పోర్టులు లేవని అధికార వర్గాలు పేర�
మారుమూల గ్రామాల్లో ఎంతో ప్రతిభగల్ల యువత ఉంటుంది. వారిని ప్రోత్సహిస్తే భవిష్యత్తులో గొప్ప శాస్త్రవేత్తలుగా ఎదుగుతారు. ఇందుకు నిదర్శనమే అస్సాంలోని కరీంగంజ్కు చెందిన అంకురిత్ కర్మాకర్.
అస్సాం, మేఘాలయ ఒప్పందం న్యూఢిల్లీ: 50 ఏండ్ల సరిహద్దు వివాద పరిష్కారానికి అస్సాం, మేఘాలయ ఒప్పుకున్నాయి. మంగళవారం ఢిల్లీలోని కేంద్ర హోంశాఖ కార్యాలయంలో రెండు రాష్ర్టాల సీఎంలు ఒప్పందం చేసుకు న్నారు. మేఘాలయ సీ
అసోం, మేఘాలయ మధ్య 50 ఏళ్లుగా నలుగుతున్న సరిహద్దు వివాదానికి తెర పడింది. కేంద్ర హోంమంత్రి అమిత్షా సమక్షంలో ఇరు రాష్ట్రాల మధ్య ఈ అంశంపై ఓ చారిత్రక ఒప్పందం కుదిరింది. అసోం సీఎం హిమంత విశ్వ శర్మ, మే
గువాహటి : సమస్త ప్రాణుల్లోకి మానవజన్మ ఉత్తమమైందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఎంతో పుణ్యం చేస్తే గానీ మానవ జన్మ లభించదని పురాణాలు, ఉపనిషత్తులు ఘోషిస్తున్నాయి. ఎంతో విలువైన ప్రాణాన్ని కొందరు చిన్న చిన్న తగా
గువహటి : ఒకేసారి 100 రాబందులు మృతి చెందాయి. పలు రాబందులు తీవ్ర అనారోగ్యానికి గురై కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోన్నాయి. ఈ ఘటన అసోం కామరూప్ జిల్లాలోని చాయగావ్ పోలీసు స్టేషన్ పరిధిలోని మిలాన్పూర్