మారుమూల గ్రామాల్లో ఎంతో ప్రతిభగల్ల యువత ఉంటుంది. వారిని ప్రోత్సహిస్తే భవిష్యత్తులో గొప్ప శాస్త్రవేత్తలుగా ఎదుగుతారు. ఇందుకు నిదర్శనమే అస్సాంలోని కరీంగంజ్కు చెందిన అంకురిత్ కర్మాకర్.
అస్సాం, మేఘాలయ ఒప్పందం న్యూఢిల్లీ: 50 ఏండ్ల సరిహద్దు వివాద పరిష్కారానికి అస్సాం, మేఘాలయ ఒప్పుకున్నాయి. మంగళవారం ఢిల్లీలోని కేంద్ర హోంశాఖ కార్యాలయంలో రెండు రాష్ర్టాల సీఎంలు ఒప్పందం చేసుకు న్నారు. మేఘాలయ సీ
అసోం, మేఘాలయ మధ్య 50 ఏళ్లుగా నలుగుతున్న సరిహద్దు వివాదానికి తెర పడింది. కేంద్ర హోంమంత్రి అమిత్షా సమక్షంలో ఇరు రాష్ట్రాల మధ్య ఈ అంశంపై ఓ చారిత్రక ఒప్పందం కుదిరింది. అసోం సీఎం హిమంత విశ్వ శర్మ, మే
గువాహటి : సమస్త ప్రాణుల్లోకి మానవజన్మ ఉత్తమమైందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఎంతో పుణ్యం చేస్తే గానీ మానవ జన్మ లభించదని పురాణాలు, ఉపనిషత్తులు ఘోషిస్తున్నాయి. ఎంతో విలువైన ప్రాణాన్ని కొందరు చిన్న చిన్న తగా
గువహటి : ఒకేసారి 100 రాబందులు మృతి చెందాయి. పలు రాబందులు తీవ్ర అనారోగ్యానికి గురై కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోన్నాయి. ఈ ఘటన అసోం కామరూప్ జిల్లాలోని చాయగావ్ పోలీసు స్టేషన్ పరిధిలోని మిలాన్పూర్
హాతిదండి: అస్సాంలో ఓ ఏనుగు విద్యుత్తు తీగలకు తాకి మృతిచెందింది. ఈ ఘటన హాథిదండిలో జరిగినట్లు కాజీరంగ నేషనల్ పార్క్ అథారిటీ తెలిపింది. బురాపహార్ తేయాకు ఎస్టేట్లో ఉన్న ట్రాన్స్ఫార్మర్ను తాకి
ఏడెనిమిది నెలలుగా తాను పొదుపు చేసిన కాయిన్స్ను షోరూంలో కుమ్మరించి న్యూ స్కూటర్ను కొనుగోలు చేసిన అసోం వ్యక్తి సోషల్ మీడియాలో అందరినీ ఆకట్టుకున్నాడు.
‘నువ్వు నేను’ సినిమాలో క్లాస్ రూమ్ సీన్లో మూసుక్కూర్చోరా పూలచొక్కా అని కమెడియన్ సునీల్ను ఓ అమ్మాయి హేళన చేస్తుంది. దానికి బెంచీ ఎక్కి నిల్చొని లెక్చరర్(ధర్మవరపు సుబ్రమణ్యం) వచ్చి క్షమాపణ చెప్పేద�
నా రాష్ట్రం నాకు ముఖ్యం. నా ప్రాణం.. తెలంగాణ. ఇక్కడ నీళ్లు రావాలి. కరెంటు రావాలె. నా తెలంగాణ ప్రజలు బాగు పడాలె. వీటిని నా కండ్లారా చూసి సంతోషపడాలి. అదే నా లక్ష్యం. కెలికి కట్టె పెట్టి, మీటరు పెట్టు, మోటరు పెట్టు,
అస్సాం సీఎం హిమంతబిశ్వ శర్మ వ్యాఖ్య గువాహటి, ఫిబ్రవరి 11: బీజేపీ నేతల రాజకీయ చర్చ రోజురోజుకూ లోతుల్లోకి దిగజారిపోతున్నది. అస్సాం సీఎం హిమంతబిశ్వ శర్మ తాజాగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై చేసిన వ్యాఖ్యలు