అస్సాం, మేఘాలయలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా 23 మంది మృతి చెందగా.. 11.09 లక్షల మందిపై ప్రభావం పడింది. దాదాపు 1,700 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.