రాష్ట్రంలో వరదల బీభత్సం వల్ల ఏర్పడిన విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలను వివరించాలని హైకోర్టు ఆదేశించింది. రాష్ర్టాన్ని వరదలు అతలాకుతలం చేస్తున్న నేపథ్యంలో తీసుకున్న సహాయక చర్యల గ�
పలు జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. కామారెడ్డి జిల్లాలో వర్షం బీభత్సం సృష్టించింది. రోడ్లు దెబ్బతినడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇండ్లతో పాటు విద్యాసంస్థలు నీటము�
గత రెండు రోజులుగా కురుస్తున్న తుఫాన్ కారణంగా మధిర నియోజక వర్గంలోని వాగులు, చెరువులు, మున్నేరులు ఉప్పొంగి పరవళ్లు తొక్కుతున్నాయి. వరద కారణంగా చింతకాని, బోనకల్లు మండలాల్లో పంట పొలాలు నీట మునిగాయి.
ఖమ్మం నగరం ఈదులాపురం మున్సిపాలిటీ సమీపంలో గల మున్నేరు వాగుకు శనివారం ఉదయం నుంచి వరద ఉధృతి అంచెలంచెలుగా పెరుగుతూ వస్తుంది. తెల్లవారుజామున 8 అడుగుల వద్ద ఉన్న మున్నేరు వరద ఉధృతి గంట గంటకు పెరుగుతూ సాయంత్�
వరద జలాల పేరిట గోదావరిని కొల్లగొట్టేందుకే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారుల కమిటీని తెరపైకి తెచ్చారని సూర్యాపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి జీ జగదీశ్రెడ్డి ఆరోపించారు. చంద్రబాబు ఎత్తుగడలో భాగంగానే, ఆయన అ�
గోదావరిలో ఎవరూ ఊహించని రీతిలో వరద వస్తున్నదని, గతంలో ఎన్నడూ చూడని ప్రకృతి విపత్తని ఎత్తిపోతల పథకాల ప్రభుత్వ సలహాదారు పెంటారెడ్డి చెప్పారు. ఇంతటి విపత్తులో పంప్హౌస్లు నీట మునగడం సహజమని స్పష్టంచేశారు. �
అస్సాం, మేఘాలయలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా 23 మంది మృతి చెందగా.. 11.09 లక్షల మందిపై ప్రభావం పడింది. దాదాపు 1,700 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.
ముంబై: మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు కొంకన్ తీరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ముంబైకి 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న రత్నగిరి జిల్లాలోని తీరప్రాంత పట్టణం చిప్లున్ బాగా ప్రభావితమైంది. 70 వేల మందికి�