Viral Video | పానీపూరీ గురించి తెలియని వారు ఉండరు. రోడ్డు పక్కన పానీపూరీ బండి కనిపిస్తే చాలు తినకుండా వెనక్కిరారు. అయితే, గోల్గప్పాని మనుషులే కాదు జంతువులు కూడా ఇష్టంగా తినడం విశేషం. ఇటీవల ఆవు, దూడ
సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియో క్లిప్పై నెటిజన్లు భిన్నంగా స్పందించారు. ఖడ్గమృగాన్ని గుర్తించిన డ్రైవర్ ఆ లారీని పక్కకు తప్పించేందుకు ప్రయత్నించాడని, అంత తక్కువ సమయంలో అంతకంటే అతడు ఇంకేం చేయగల�
Boat Capsizes | అసోంలోని ధుబ్రీ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. బ్రహ్మపుత్ర నదిలో పడవ బోల్తాపడింది. సంఘటన జరిగిన సమయంలో ఆ పడవలో దాదాపు వంద మంది వరకు ఉన్నారు. వెంటనే అక్కడే ఉన్న స్థానికులు పడవలో ఉన్న
అభివృద్ధి అంటే తెలంగాణలో మాదిరిగా జరగాలని అస్సాం రాష్ట్ర ప్రజాప్రతినిధులు కొనియాడారు. చాలా పట్టుదలతో రాష్ర్టాన్ని అభివృద్ధి చేస్తున్న సీఎం కేసీఆర్ లాంటి వారు దేశానికి అవసరమని పేర్కొన్నారు. కేంద్ర, రా
గౌహతి: ఒక ఆర్మీ జవాన్ తన భార్య, కుమార్తెను హత్య చేశాడు. అనంతరం ఆలయంలో దాక్కున్న అతడ్ని ఆర్మీ సిబ్బంది అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. అస్సాంలోని శ్రీకోనలో అస్సాం రైఫిల్స్ సైనిక శిబిరంలో ఈ సంఘట�
గౌహతి: భారీ భద్రత మధ్య 330 ఎకరాల్లోని ఆక్రమణలను అధికారులు తొలగిస్తున్నారు. అస్సాంలోని సోంటిపూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బ్రహ్మపుత్ర నది ఉత్తర ఒడ్డున ఉన్న బార్చల్లా చితల్మారి ప్రాంతంలోని ప్రభుత్వ భూమి�
డిస్పూర్ : అసోంలోని బార్పేట జిల్లాలో ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులను పోలీసులు అరెస్టు చేశారు. ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులకు ఏఐక్యూఎస్, అన్సురుల్లా బంగ్లా టీమ్ (ABT)తో సంబంధాలున్నాయని బార్పేట ఎన్సీ అమిత్
ఈశాన్య రాష్ట్రాల్లో విద్యార్థి సంఘాల నిరసన షిల్లాంగ్, ఆగస్టు 17: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) ఉపసంహరించాలని డిమాండ్ చేస్తూ ఈశాన్య రాష్ట్రాల్లో మేఘాలయ, అస్సాంలో విద్యార్థి సంఘా�
గౌహతి: అస్సాంలో ఓ వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. తోటి గ్రామస్థుడిని తల నరికేసి.. ఆ తలను పట్టుకుని 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. సోనిపూర్ జిల్లాలో ఈ ఘటన జరి�
గౌహతి: అస్సాం రాష్ట్రంలో జిహాదీ కార్యకలాపాలు పెరిగిపోయాయని ఆ రాష్ట్ర సీఎం హిమంత బిశ్వ శర్మ అన్నారు. బంగ్లాదేశ్ ఉగ్ర సంస్థ అన్సరుల్ ఇస్లామ్తో రాష్ట్రానికి చెందిన అయిదు మాడ్యుల్స్కు లింకు ఉన్న
ఆయా రాష్ర్టాల్లో ఇప్పటికీ పదుల కేసులు నమోదు టాప్-10లో ఐదు బీజేపీవే, అస్సాంలో అత్యధికం గత కొన్నేండ్ల నుంచి తెలంగాణలో సున్నా కేసులు హైదరాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ): పిల్లలకు ప్రాణాంతకంగా మారుతున్న మెదడు�
గౌహతి: అరుణాచల్ ప్రదేశ్లోని కురుంగ్ కుమే జిల్లాలో జూలై 13వ తేదీన 19 మంది రోడ్డు నిర్మాణ కార్మికులు గల్లంతు అయ్యారు. మిస్సైనవారిలో ఏడు మంది కార్మికుల ఆచూకీ తెలిసింది. రెస్క్యూ చేసిన అధికారులు వాళ్లక�
గువహటి : అసోంను జపనీస్ ఎన్సెఫలిటిస్(బ్రెయిన్ ఫీవర్) వైరస్ వణికిస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు 23 మంది చనిపోయారు. మొన్నటి వరకు వరదలతో అతలాకుతలమైన మొరిగావ్, నల్బరి జిల్