Landslide | అసోంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కొండ చరియలు విరిగిపడటంతో ఇద్దరు చిన్నారులు సజీవ సమాధి అయ్యారు. అసోంలోని గోల్పారాలో గురువారం తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది.
గౌహతి : అసోంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల మధ్య గౌహతిలోని బోరగావ్లో కొండచరియలు విరిగిపడంతో నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. కామాఖ్య, ఖర్గులి, హెంగేరాబరి, సిల్పుఖురి, చంద్�
AIIMS | అసోంలో నిర్మాణంలో ఉన్న ఓ హాస్పిటల్ భవనంపైనుంచి కింద పడి వైద్యుడు మృతిచెందారు. రాష్ట్రంలోని కమ్రూప్ జిల్లాలో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) భవన సముదాయాన్ని
విపక్ష పార్టీ నేతలే లక్ష్యంగా సీబీఐ, ఈడీ, ఐటీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలతో దాడులు చేయించే బీజేపీ పెద్దలు.. అస్సాం సీఎం, బీజేపీ నేత హిమంత బిశ్వశర్మ అవినీతిపై ఎందుకు నోరు మెదపడంలేదని విపక్ష పార్టీలు ధ్వజమ�
ఇటీవలి కాలంలో మనం ఎక్కడికైనా వెళ్లాలంటే ఉబెర్, ఓలా, ర్యాపిడో వంటి సర్వీసులపై ఆధారపడుతున్నాం. ఒక్కోసారి ఇవి వాడటం వల్ల కొన్ని చేదు అనుభవాలు ఎదురవుతుంటాయి. తాజాగా నికితా జైన్ మహమ్మద్ అబుజార్ చౌదరి అనే ఇద్ద�
హిమంత చెప్పినట్టు అస్సాం ప్రభుత్వం చైనా నుంచి పీపీఈ కిట్లు కొనుగోలు చేయలేదని తాజాగా సమాచార చట్టం కింద తెలిసింది. అంటే కరోనా ఉత్పాతాన్ని హిమంత తన వ్యక్తిగత ఇమేజీ పెంచుకోవడానికి వాడుకొన్నారన్నమాట
‘మదర్సా’ అనే పదాన్ని మనుగడలో లేకుండా చేయాల్సిన అవసరమున్నదని అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ అన్నారు. మదర్సాలు కొనసాగుతున్నంత కాలం డాక్టర్లు, ఇంజినీర్లు కావాలన్న కలల్ని పిల్లలు కనలేరని పేర్కొన్నారు. ఆదివార
గౌహతి: బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమలు చేస్తున్న బుల్డోజర్ సంస్కృతి తాజాగా అస్సాంకు చేరింది. లాకప్ డెత్ ఆరోపణలతో పోలీస్ స్టేషన్కు నిప్పు పెట్టిన నిందితుల ఇళ్లను బుల్డోజర్తో కూల్చివేశారు. నాగావ్ జ�
గౌహతి: ఒక వ్యక్తి కస్టడీ మరణంపై ఆగ్రహం చెందిన కుటుంబ సభ్యులు, స్థానికులు పోలీస్ స్టేషన్కు నిప్పుపెట్టారు. ఈ ఘటనలో ముగ్గురు గాయపడ్డారు. అస్సాంలోని నాగోన్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. సల్నాబరి ప్రాంత్రానికి �
అసోం బీజేపీకి చెందిన ఓ ఎమ్మెల్యే చేసిన పనిని సోషల్ మీడియా వేదికగా ప్రజలు ఛీత్కరించుకుంటున్నారు. ఇదేం పని అంటూ తీవ్రంగా మండిపడుతున్నారు. అసోంలో విపరీతమైన వరదలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ స�
Earthquake | హర్యానాలో స్వల్ప భూకంపం (Earthquake) వచ్చింది. బుధవారం ఉదయం 6.08 గంటల సమయంలో హర్యానాలోని ఝజ్జర్లో భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 2.6గా నమోదయిందని
Assam | అసోంలో వరదలు బీభత్సం సృస్టిస్తున్నాయి. శనివారం సాయంత్రం కుంభవృష్టి కురువడంతో రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో వరదలు పోటెత్తాయి. దీంతో 94 గ్రామాలు నీటమునగగా, 24,681 మంది వరదల్లో చిక్కుకున్నారు.