హిమంత చెప్పినట్టు అస్సాం ప్రభుత్వం చైనా నుంచి పీపీఈ కిట్లు కొనుగోలు చేయలేదని తాజాగా సమాచార చట్టం కింద తెలిసింది. అంటే కరోనా ఉత్పాతాన్ని హిమంత తన వ్యక్తిగత ఇమేజీ పెంచుకోవడానికి వాడుకొన్నారన్నమాట
‘మదర్సా’ అనే పదాన్ని మనుగడలో లేకుండా చేయాల్సిన అవసరమున్నదని అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ అన్నారు. మదర్సాలు కొనసాగుతున్నంత కాలం డాక్టర్లు, ఇంజినీర్లు కావాలన్న కలల్ని పిల్లలు కనలేరని పేర్కొన్నారు. ఆదివార
గౌహతి: బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమలు చేస్తున్న బుల్డోజర్ సంస్కృతి తాజాగా అస్సాంకు చేరింది. లాకప్ డెత్ ఆరోపణలతో పోలీస్ స్టేషన్కు నిప్పు పెట్టిన నిందితుల ఇళ్లను బుల్డోజర్తో కూల్చివేశారు. నాగావ్ జ�
గౌహతి: ఒక వ్యక్తి కస్టడీ మరణంపై ఆగ్రహం చెందిన కుటుంబ సభ్యులు, స్థానికులు పోలీస్ స్టేషన్కు నిప్పుపెట్టారు. ఈ ఘటనలో ముగ్గురు గాయపడ్డారు. అస్సాంలోని నాగోన్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. సల్నాబరి ప్రాంత్రానికి �
అసోం బీజేపీకి చెందిన ఓ ఎమ్మెల్యే చేసిన పనిని సోషల్ మీడియా వేదికగా ప్రజలు ఛీత్కరించుకుంటున్నారు. ఇదేం పని అంటూ తీవ్రంగా మండిపడుతున్నారు. అసోంలో విపరీతమైన వరదలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ స�
Earthquake | హర్యానాలో స్వల్ప భూకంపం (Earthquake) వచ్చింది. బుధవారం ఉదయం 6.08 గంటల సమయంలో హర్యానాలోని ఝజ్జర్లో భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 2.6గా నమోదయిందని
Assam | అసోంలో వరదలు బీభత్సం సృస్టిస్తున్నాయి. శనివారం సాయంత్రం కుంభవృష్టి కురువడంతో రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో వరదలు పోటెత్తాయి. దీంతో 94 గ్రామాలు నీటమునగగా, 24,681 మంది వరదల్లో చిక్కుకున్నారు.
గౌహతి: సాధారణంగా అమెరికాలో బీభత్సం సృష్టించే సుడిగాలి అస్సాంలో ప్రతాపం చూపింది. చాలా తక్కువ తీవ్రత ఉన్న సుడిగాలి బార్పేట జిల్లాలో శనివారం కలకలం రేపింది. చెంగా ప్రాంతంలోని రౌమారి గ్రామంలో ఉదయం 10.20 ఇది సంభవ
గౌహతి: అస్సాంలో కొత్తగా నిర్మించిన క్యాన్సర్ చికిత్సా కేంద్రాలను ఇవాళ టాటా గ్రూపు అధినేత, వ్యాపారవేత్త రతన్ టాటా ప్రారంభించారు. ఓ కార్యక్రమంలో ప్రధాని మోదీతో కలిసి ఆయన పాల్గొన్నారు. అస్సా�
డిస్పూర్ : అసోంలోని కరీంగంజ్ జిల్లా బదర్పూర్ రైల్వేజంక్షన్లో ఇద్దరు ఉక్రెయిన్ పౌరులను రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు చెల్లుబాటయ్యే వీసాలు, పాస్పోర్టులు లేవని అధికార వర్గాలు పేర�