Tiger | కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పెద్ద పులి సంచారం కలవరపెడుతున్నది. పులి దాడిలో యువతి ప్రాణాలు కోల్పోయిన ఘటన జరిగిన మరుసటిరోజే.. సిర్పూర్(టీ) మండలం దుబ్బగూడలో మరో వ్యక్తిపై పులి దాడి చేసింది. పొలంలో పని�
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పులి (Tiger) సంచారం కలకలం సృష్టిస్తున్నది. గత కొన్నిరోజులుగా పశువుల మందలపై దాడులు చేస్తున్న పులి.. శుక్రవారం ఉదయం ఓ యువతిని చంపేసింది. కాగజ్నగర్ మండలం గన్నారంలో ఉదయం 8.30 గంటల సమ�
పత్తి ఏరుతున్న మహిళపై పులి దాడి చేసి చంపిన ఘటన కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలం గన్నారంలో శుక్రవారం జరిగింది. గ్రామానికి చెందిన మోర్లె లక్ష్మి (22) మరో 20 మంది కూలీలతో కలిసి సమీపంలోని చేనులో పత�
కుమ్రం భీం ఆసిఫాబాద్ (Asifabad) జిల్లాలో పులి దాడిలో మహిళ మృతిచెందింది. శుక్రవారం ఉదయం కాగజ్నగర్ మండలం నజ్రుల్ నగర్లో వ్యవసాయ పనులకు వెళ్తుండగా మహిళపై పులి దాడి చేసింది. దీంతో ఆమె తీవ్రంగా గాయపడింది.
విద్యార్థులు ఉన్నతంగా చదువుకొని శ్రాస్తవేత్తలుగా ఎదగాలని కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని సెయింట్ మేరీ ఉన్నత పాఠశాలలో జిల్లా స్థాయి ఇన్స్పైర్ మనాక్ 52వ బాలల వైజ్ఞాని
ఆసిఫాబాద్ డివిజన్లోని వాంకిడి, కెరమెరి, జైనూర్, తిర్యాణి అటవీ ప్రాంతాల్లో సంచరిస్తున్న పులి ఒక్కటేనా.. లేక రెండా.. అన్న అంశంపై అధికారులు స్పష్టతకు రాలేకపోతున్నారు. ఇటీవల జైనూర్ మండలం పానపటార్లోని అట�
Niranjan Reddy | కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని వాంకిడి గిరిజన అశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్కి గురై గత కొన్ని రోజులుగా నిమ్స్లో చికిత్స పొందుతున్న విద్యార్థిని శైలజ సోమవారం మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటన
ఐటీడీఏ ఆశ్రమాలు, వసతి గృహాల విద్యార్థులకు చన్నీటి స్నానాలు తప్పడం లేదు. ఆయాచోట్ల రూ. 3 కోట్లతో ఏర్పాటు చేసిన సోలార్ హీటర్లు పనిచేయకపోవడంతో చేతి పంపులు, ట్యాంకులను ఆశ్రయిస్తూ అవస్థలు పడుతున్నారు.
కుమ్ర భీం ఆసిఫాబాద్ కేంద్రంలోని ఎస్ఎం గార్డెన్ సమీపంలో ప్రభుత్వ స్థలంలోని నాలాను కబ్జా చేసి నిర్మించిన ఆక్రమణలను బుధవారం రెవెన్యూ అధికారులు పోలీసుల బందోబస్తు మధ్య జేసీబీలతో కూల్చివేశారు. ఈ సందర్భం�
Harish Rao | రాష్ట్రంలోని రెసిడెన్షియల్ స్కూళ్లకు కూడా సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ రంగు పులిమారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ధ్వజమెత్తారు. ఏ రంగు పులిమినా ఫర్వాలేదు.. చలికాలం వచ్చింది రెసిడె�
Harish Rao | కేసీఆర్ ప్రారంభించిన గురుకులాల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, రాజకీయాల కారణంగా కనీస మౌలిక సదుపాయాలు కల్పించడం లేదని మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు.