ఆసిఫాబాద్ జిల్లా కేం ద్రంలో రవాణా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారగా, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. నేషనల్ హైవే నిర్మాణంలో భాగంగా ఆసిఫాబాద్ సమీపంలో నుంచి బైపాస్ రోడ్డు వేశారు.
ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత చేకూరుతుందని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. రెబ్బెన మండలం ఇంద్రానగర్లోని కనకదుర్గమ్మ ఆలయం వద్ద ఈ నెల 23,24,25 తేదీల్లో జరిగే జాతరకు రావాలంటూ ఆలయ ప్రధాన అర్చకుడు దేవర వినో�
కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో ఈద్-ఉల్-ఫితర్ను ముస్లిం సోదరులు గురువారం అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఈద్గాలు, మసీదుల వద్ద సామూహిక ప్రార్థనలు చేయగా, మత పెద్దలు సందేశాలు వినిపించా�
Road accident | ఆసిఫాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) చోటు చేసుకుంది. బైక్( Bike)ను లారీ(Lorry)ని ఢీ కొనడంతో ఇద్దరు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
Auto drivers | కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఆటో డ్రైవర్లు(Auto drivers) ఆందోళన(Protested) బాట పట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఉచిత బస్సు(Free bus) ప్రయాణ పథకంతో తమ ఉపాధి దెబ్బతిన్నదంటూ రోడ్డెక్కారు. బుధవారం కాగజ్నగర్�
Ration rice | మహారాష్ట్రకు అక్రమంగా ( Smuggled)తరలిస్తున్న పది క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని(Ration rice) అధికారులు పట్టుకున్నారు.రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారం మేరకు అధికారులు కౌటాల మండలం తలోడీ క్రాస్ ర
మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో ఆదివారం సద్దుల బతుకమ్మ వేడుకలు అంబరాన్నంటాయి. ఉదయం నుంచి తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చిన ఆడబిడ్డలు సాయంత్రం వేళ ప్రధాన కూడళ్లలో పెట్టి ఆడిపాడారు. కోలాటాలతో హోరెత్తించ
అడవినే నమ్ముకొని జీవనాధారం సాగిస్తున్న గిరి బిడ్డలకు సీఎం కేసీఆర్ దేవుడిలా మారాడు. దశాబ్దాలుగా భూ యాజమాన్య హక్కు కోసం కొట్లాడుతున్నా.. ఏ నాయకుడు కనికరించ లేదు.
Land Disputes | భూ తగాదాలకు ఓ మహిళ ముగ్గురు బలయ్యారు. కొడవళ్లు, గొడ్డళ్లతో ప్రత్యర్థులు దాడి చేసుకోవడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నది. ఈ ఘటన ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన మండలం జక్క
CM KCR | రాష్ట్రంలో గిరిజనులకు ఈ నెల 30 నుంచి గిరిజనులకు పోడు భూముల పట్టాలను పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు నిర్ణయించారు. పోడు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఆసిఫాబాద్ జిల్లాకేంద్రంలో జ
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లావ్యాప్తంగా మూడు రోజులుగా ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వర్షం కురియడంతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. వరి 3,037 ఎకరాలు, మక్క 24, పెసర 32, నువ్వులు 4 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లిం