ASP Chittaranjan | పదో తరగతి విద్యార్థులు ఒత్తిడిని అధిగమిస్తే విజయం సాధ్యమని ఆసిఫాబాద్ సబ్ డివిజన్ ఏఎస్పీ చిత్త రంజన్ అన్నారు. కృషి, తపన, పట్టుదల, సమయపాలన విజయానికి ముఖ్యసూత్రాలని వెల్లడించారు.
Bottupalli Jayaram | చరిత్రకే వన్నె తెచ్చిన మహనీయుల జాబితాలో ఛత్రపతి శివాజీ మహరాజ్ ముందు వరుసలో ఉంటారని, ఆయన అందరికీ ఆరాధ్యుడని ఆరె సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు బొట్టుపల్లి జయరామ్ అన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత పెరుగుతున్నది. ఉత్తరాది జిల్లాల్లో పొగమంచు విపరీతంగా కురుస్తున్నది. రాబోయే ఐదు రోజులు ఇవే పరిస్థితులు కొనసాగుతాయని ఐఎండీ పేరొన్నది.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలితీవ్రత పెరిగింది. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్(యూ) మండలంలో రాష్ట్రంలోనే అతితక్కువ ఉష్ణోగ్రత 8.3 డిగ్రీలు నమోదైంది. ఆదిలాబాద్ జిల్లాలో 9.9 డిగ్రీలు, నిర్మల్లో 10.9
ఆడ తోడు కోసం మహారాష్ట్ర నుంచి ఉమ్మడి జిల్లాలోకి వచ్చిన పెద్దపులి జానీ తిరిగి మహారాష్ట్రకు వెళ్లిపోయింది. ఆదిలాబాద్, నిర్మల్, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో నెల రోజుల్లో దాదాపు 350 కిలోమీటర్లు ఈ పులి పర్�
పట్టాలపైకి చేరుకొన్న మందను రైలు ఢీకొనగా 200 గొర్రెలు మృత్యువాతపడ్డాయి. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం శీర్షా గ్రామానికి చెందిన జడ భీమయ్యకు 250 గొర్రెలు-మేకలు ఉన్నాయి.
Asifabad | రైలు ఢీకొని(Train collision) 170 గొర్రెలు, 10మేకలు మృతి(Sheep killed) చెందిన సంఘటన కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా(Asifabad district) సిర్పూర్ టీ మండలంలో చోటు చేసుకుంది.
తెలంగాణ ప్రభుత్వం సోమవారం విడుదల చేసిన డీఎస్సీ-2024 ఫలితాల్లో మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల అభ్యర్థులు సత్తా చాటారు. తాండూర్ మండలం అచ్చలాపూర్కు చెందిన సత్యనారాయణ-పద్మ దంపతుల కుమారుడు ఏకారి ఆంజనేయులు 76.23 �
యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమని ఆసిఫాబాద్ జిల్లా జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ఎంవీ రమేశ్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ప్రత్యేక సబ్ జైలులో ‘ధ్యానంతో ఆరోగ్యవంతమైన జీవితం’ అనే అం�
Asifabad | రాష్ట్రంలో విద్యార్థుల ఆగమ్యగోచరంగా మారింది. విద్యా శాఖ మంత్రి లేక గురుకులాలు, పాఠశాలల్లో అనేక సమస్యలతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. సమస్యల పరిష్కారం కోసం రోడ్డెక్కుతున్నారు.