CM KCR | రాష్ట్రంలో గిరిజనులకు ఈ నెల 30 నుంచి గిరిజనులకు పోడు భూముల పట్టాలను పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు నిర్ణయించారు. పోడు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఆసిఫాబాద్ జిల్లాకేంద్రంలో జ
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లావ్యాప్తంగా మూడు రోజులుగా ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వర్షం కురియడంతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. వరి 3,037 ఎకరాలు, మక్క 24, పెసర 32, నువ్వులు 4 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లిం
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా శివగూడలో ఐటీడీఏ నిర్మాణం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం బాబేఝరి గ్రామ పంచాయతీలోని శివగూడలో కొలాం తెగకు చెందిన ఆదివాసులకు రెడిమేడ్ ఇం డ్లు నిర్మించి ఇవ్వాలని ఐట
హైదరాబాద్ : పోషణ అభియాన్-2021 సంవత్సరానికి రాష్ట్రంలోని కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రధానమంత్రి అవార్డుకు ఎంపికైంది. ఈ సందర్భంగా జిల్లా అధికారులతో పాటు శాఖ కమిషనర్, ప్రత్యేక కార్యదర్శి దివ్య దేవరాజన్