పదో తరగతి వార్షిక పరీక్షల్లో సాధించిన మార్కులతోనే భవిష్యత్కు మంచి మలుపు అవుతుందని భద్రాచలం ఐటీడీఏ పీవో రాహుల్ అన్నారు. ఉల్వనూరు బాలికల ఆశ్రమ పాఠశాలను ఆయన మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుత�
ఇంగ్లిష్, గణితంలో కనీస సామర్థ్యాల్లో నైపుణ్యం పెంపొందించేందుకు ప్రవేశపెట్టిన ఉద్దీపకం వర్క్బుక్స్, వేదిక్ మ్యాథ్స్ ప్రాధాన్యాన్ని విద్యార్థులకు అర్థమయ్యే విధంగా వివరించాలని భద్రాచలం ఐటీడీఏ పీ�
విద్యార్థుల్లో అంతర్గతంగా దాగి ఉన్న సామర్థ్యాలను వెలికితీసేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని ఐటీడీఏ పీవో రాహుల్ అన్నారు. తిప్పనపల్లి ప్రభుత్వ గిరిజన ప్రాథమిక పాఠశాల, చండ్రుగొండ గిరిజన ఆశ్రమ బాలికల పాఠశ�
ఈ ఏడాది పబ్లిక్ పరీక్షలు పాస్ అవుతామో లేదోనని గిరిజన ఆశ్రమ పాఠశాలల పదో తరగతి విద్యార్థులు భయపడిపోతున్నారు. తమ ఉద్యోగాలను పర్మినెంట్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ కాంట్రాక్ట్ ఉపాధ్యాయులు (క
ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలల్లో గుణాత్మకమైన విద్య అందడం అటుంచి కనీసం పరిశుభ్రమైన వాతావరణం కూడా లేని దుస్థితి నెలకొన్నది. పేద విద్యార్థులకు మెరుగైన విద్య, నాణ్యమైన పౌష్టికాహారం అందించాల్సిన ఆశ్రమ పాఠశాలలు అధ
గురుకులాలు, ఆశ్రమ పాఠశాలలపై సర్కారు పర్యవేక్షణ కొరవడింది. రేవంత్ సర్కారు వచ్చిన 11 నెలల్లోనే ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు, ఆశ్రమ పాఠశాలల్లో చదువే విద్యార్థులు ముగ్గురు మృతి చెందారు.
విద్యార్థినులకు అర్థమయ్యే రీతిలో బోధించి ఉత్తీర్ణతా శాతం పెంచాలని భద్రాచలం ఐటీడీఏ పీవో రాహుల్ ఆశ్రమ పాఠశాలల హెచ్ఎంలు, ఉపాధ్యాయులకు సూచించారు. భద్రాచలంలోని గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలను
ఆశ్రమ పాఠశాలల విద్యార్థులకు గుణాత్మకమైన విద్యనందించాలని ఉపాధ్యాయులను ఉట్నూర్ ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఖుష్బూ ఆదేశించారు. మంగళవారం హట్టి, అనార్పల్లి ఆశ్రమ ఉన్నత పాఠశాలలతో పాటు కెరమెరిలోని ప్రాథమిక
ఆశ్రమ పాఠశాలలు, గిరిజన వసతిగృహాలు, పీఎంహెచ్ హాస్టళ్లలో పదో తరగతి చదువుతున్న గిరిజన విద్యార్థులు 10/10 సాధించేలా ప్రధానోపాధ్యాయులు, హాస్టల్ వార్డెన్స్ ప్రత్యేక శ్రద్ధ చూపాలని భద్రాచలం ఐటీడీఏ పీవో ప్రతీ�
గిరిజన విద్యార్థులను రాష్ట్ర ప్రభుత్వం మెరికల్లా తీర్చిదిద్దుతున్నది. గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో 2,326 విద్యాలయాల ద్వారా 2.32 లక్షల మందికి నాణ్యమైన విద్యను అందిస్తున్నది.