ఆశ్రమ పాఠశాలలు, గిరిజన వసతిగృహాలు, పీఎంహెచ్ హాస్టళ్లలో పదో తరగతి చదువుతున్న గిరిజన విద్యార్థులు 10/10 సాధించేలా ప్రధానోపాధ్యాయులు, హాస్టల్ వార్డెన్స్ ప్రత్యేక శ్రద్ధ చూపాలని భద్రాచలం ఐటీడీఏ పీవో ప్రతీ�
గిరిజన విద్యార్థులను రాష్ట్ర ప్రభుత్వం మెరికల్లా తీర్చిదిద్దుతున్నది. గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో 2,326 విద్యాలయాల ద్వారా 2.32 లక్షల మందికి నాణ్యమైన విద్యను అందిస్తున్నది.