చిక్కడపల్లి : స్వాతంత్య్ర సమర యోధుడు,మూడు తరాల తెలంగాణ పోరాట యోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. పద్మశాలి ప్రజా సంఘం ఆధ్వర్యంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ వర్థంతి కార్య�
ముషీరాబాద్ : జీహెచ్ఎంసీ సర్కిల్-15 ముషీరాబాద్ నియోజకవర్గంలో పుట్పాత్ ఆక్రమణల తొలగింపు ప్రక్రియ మూడవ రోజు కొనసాగింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సర్కిల్-15 టౌన్ప్లానింగ్ అధికారులు సోమవారం పుట్