KTR | ఈ ఎనిమిది నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ఒక్క ఉద్యోగం ఇచ్చారని నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటానని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
డీఎస్సీ వాయిదా కోరుతూ నిరుద్యోగులు చేస్తున్న ఆందోళనతో పోలీసులు కంగుతింటున్నారు. ఎప్పుడు, ఎవరు.. ఎక్కడి నుంచి వచ్చి రోడ్లపై బైఠాయిస్తారోననే ఆందోళన పోలీసుల్లో నెలకొంది. ఈ నేపథ్యంలోనే అశోక్నగర్ ప్రాంతా�
Man Tries To Kidnap Woman | చేతిలోని కత్తితో అందరిని బెదిరించి మహిళను కిడ్నాప్ చేసేందుకు ఒక వ్యక్తి ప్రయత్నించాడు. గతంలో అత్యాచారానికి పాల్పడిన ఆమె పెళ్లిని తన అనుచరులతో కలసి అడ్డుకున్నాడు. ఆ మహిళ కుటుంబ సభ్యులపై దాడి �
మధ్యప్రదేశ్లోని అశోక్నగర్ జిల్లాలో దళిత దంపతులను (Dalit Couple) స్తంభానికి కట్టేసి కొట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అంతటితో ఆగకుండా వారికి చెప్పుల దండ వేసి ఊరేగించారని పోలీసులు తెలిపారు.
చిక్కడపల్లి : స్వాతంత్య్ర సమర యోధుడు,మూడు తరాల తెలంగాణ పోరాట యోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. పద్మశాలి ప్రజా సంఘం ఆధ్వర్యంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ వర్థంతి కార్య�
ముషీరాబాద్ : జీహెచ్ఎంసీ సర్కిల్-15 ముషీరాబాద్ నియోజకవర్గంలో పుట్పాత్ ఆక్రమణల తొలగింపు ప్రక్రియ మూడవ రోజు కొనసాగింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సర్కిల్-15 టౌన్ప్లానింగ్ అధికారులు సోమవారం పుట్