రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress) అధికారం కోసం ప్రజలకు అనేక హామీలు ఇచ్చి వాటిని అమలు చేయకుండా తప్పించుకునే ధోరణి ప్రదర్శిస్తున్నదనే అరోపణలు వెల్లవెత్తుతున్నాయి. అధికారంలోకి వస్తే వృద్ధులు, వితంతువ�
పది నెలల కిందటి దాకా పచ్చని చెట్లతో కళకళలాడిన పల్లెలు ఇప్పుడు బోసిపోతున్నాయి. అనారోగ్యంతో తీవ్ర అవస్థలు పడుతున్న ప్రజలు ప్రభుత్వ దవాఖానలకు ప్రజలు క్యూ కడుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహారం లేక వి�
కాంగ్రెస్ పార్టీకి చెందిన తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్కు ఊహించని షాక్ తగిలింది. మోత్కూరు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 31 మంది లబ్ధిదారులకు స్థానిక ఎంపీడీవో కార్యాయంలో సోమవారం ఆయన కల్యాణలక్�
పెరిగిన జనాభాకు అనుగుణంగా పంచాయతీరాజ్ శాఖకు బడ్జెట్ కేటాయింపులను పెంచాల్సింది పోయి కాంగ్రెస్ సర్కారు ఈ ఏడాది బడ్జెట్లో తగ్గించి చిన్నచూపు ప్రదర్శించింది. నిరుడు బీఆర్ఎస్ ప్రభుత్వ కేటాయింపుల కం
వచ్చే ఉగాది నుంచి ఆసరా పెన్షన్లు రూ.4 వేలు ఇస్తామని పట్టభద్రుల ఎమ్మెల్సీ టీ జీవన్రెడ్డి తెలిపారు. కటాఫ్ డేట్తో సంబంధం లేకుండా బీడీ కార్మికులందరికీ పెన్షన్లు అందిస్తామని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ అధికారంలోకి వస్తేనే ఎ స్సీ, ఎస్టీ, బీసీ, మై నార్టీలకు రక్షణ ఉంటుందని టీఎస్ ఎ మ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ అన్నారు.
‘గౌరవనీయులైన శంకరవ్వకు.. నేను మీ కల్వకుంట్ల తారకరామారావు’ను అంటూ బీఆర్ఎస్ వర్కింగ్, మంత్రి కేటీఆర్ దస్తూరితో ఉన్న కరపత్రాలు ఓటర్లను ఆకర్షిస్తున్నాయి.
కేసీఆర్ అంటే ఆపన్నులకు ఒక నమ్మకం. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు కేసీఆర్ పెద్దదిక్కు. ఆసరా పథకం ద్వారా వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, చేనేత, కల్లు గీత కార్మికుల్లో కొండంత ధైర్యం నిం�
‘సీఎం కేసీఆర్ తీన్మార్, ఎమ్మెల్యే కందాళ దోబార్' అనే నినాదాలు మార్మోగాయి. కూసుమంచి మండలం జీళ్లచెరువులో శుక్రవారం నిర్వహించిన బీఆర్ఎస్ పాలేరు నియోజకవర్గ ప్రజా ఆశీర్వాద సభకు అపూర్వ ఆదరణ లభించింది.
పేద కుటుంబాలకు పెద్దకొడుకుగా సీఎం కేసీఆర్ కొండంత ‘ఆసరా’గా నిలిచారు. ప్రతి నెలా ఠంచన్గా పింఛన్లు ఇస్తున్న ముఖ్యమంత్రి.. లబ్ధిదారులకు మరో హామీ ఇచ్చారు. మూడోసారి అధికారంలోకి రాగానే రూ.3 వేల పెన్షన్ ఇస్తా�
‘అన్నివర్గాల ప్రజల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ మ్యానిఫెస్టోకు రూపకల్పన చేశారు. అన్నివర్గాలకు అగ్రతాంబూలమిచ్చారు. ఆదివారం తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ మ్యానిఫెస్టోను ప్రకటించారు. ప్రజా సం�