దివ్యాంగుల సంక్షేమానికి ఇప్పటికే అనేక పథకాలు అమలు చేస్తున్న రాష్ట్ర సర్కార్ తాజాగా నూరు శాతం సబ్సిడీపై ఉపకరణాలు అందించాలని నిర్ణయించింది. ఇప్పటికే అర్హుల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తున్న
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి మనదైన పాలన వచ్చాక రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకున్నం. దీంతోపాటు గత పాలకుల హయాంలో దగాపడ్డ యావత్ తెలంగాణ ప్రాంతానికి పునరుజ్జీవనం కల్పించుకుంట�
ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు ఇక్కడి వనరులను దోచుకొని తెలంగాణ ప్రాంతానికి సంక్షేమ పథకాలను అమలు చేయడంలో నిర్లక్ష్యం చేసేవారు. ప్రతి గ్రామంలో వంద మందిలోపు మాత్రమే పింఛన్లు వచ్చేవి. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర
చనిపోయిన వ్య క్తుల సాక్షిగా ఆసరా పింఛన్ డబ్బులను పో స్టల్ బీపీఎం స్వాహా చేసిన ఘటన మండలంలోని చిన్నపొర్లలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. డీఎల్పీవో సుధాకర్రెడ్డి క థనం మేరకు.. చిన్నపొర్లకు చెందిన 550 మంద�
రాష్ట్రంలో ప్రస్తుతం 36,044 మంది హెచ్ఐవీ పాజిటివ్ బాధితులకు ప్రభుత్వం ఆసరా పెన్షన్లు అందజేస్తున్నదని రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ తెలిపింది. గురువారం ప్రపంచ ఎయిడ్స్ నిర్మూలన దినోత్సవం సందర్భంగా �
తెలంగాణ రాష్ట్ర సర్కారు ఆడబిడ్డలకు అండగా ఉంటున్నదని మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్నాయక్ అన్నారు. సోమవారం ఆయన మండల కేంద్రంలోని తాళ్లపూసపల్లి, రంగాపురం, పెనుగొండ గ్రామాల ఆడబిడ్డలకు చీరలను, పలువుర
సీతారామ ప్రాజెక్టు పూర్తయితే కరువు మండలాలన్నీ సస్యశ్యామలమవుతాయని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. గురువారం వేంసూరు మండల పరిధిలోని రామన్నపాలెం, అడసర్లపాడు, మొద్దులగూడెం, వైఎస్బంజరు, బీరాపల్లి, కుం
పేద ప్రజల కడుపులు నింపుతున్న సీఎం కేసీఆర్ సల్లగా ఉండాలని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. మండలంలోని వంచనగిరి గ్రామంలో 118, శాయంపేటలో 64, మచ్చాపురంలో 119, హర్జ్యాతండాలో 7, ఊకల్లో 76, అనంతారంలో 37, విశ్వనాథపురం
ఆసరా పింఛన్ ఎంతో మంది వృద్ధులకు ఆర్థిక భరోసానిస్తున్నది. సీఎం కేసీఆర్ తమ పెద్ద కొడుకులా నగదు ఇస్తున్నడని సంబుర పడుతున్నది. ఇటీవల కొత్తగా మంజూరైన పింఛన్లకు సంబంధించిన మంజూరు పత్రాలు, ఐడీ కార్డుల పంపిణీ
పేదలకు పంచే ప్రభుత్వం టీఆర్ఎస్ సర్కార్ అని ఎమ్మెల్యే బానోత్ హరిప్రియానాయక్, ఎమ్మెల్సీ తాతా మధు అన్నారు. గురువారం కామేపల్లిలోని రైతువేదిక భవనంలో లబ్ధిదారులకు గుర్తింపు కార్డులు పంపిణీ చేసి మాట్లా�
‘జేపీ నడ్డా..ఇది కేసీఆర్ అడ్డా.. తెలంగాణ గడ్డపై నీ ఆటలు సాగవు బిడ్డా’ అంటూ చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఫైర్ అయ్యారు. బీజేపీ నేతలు మత విద్వేషాలు సృష్టించి పచ్చని తెలంగాణలో చిచ్చుపెడుతున్నారని మం�
మేడ్చల్- మల్కాజిగిరి జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుంచామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం పరేడ్ గ్రౌండ్లో సోమవారం స్వాతం�