సీఎం కేసీఆర్ నామినేషన్ కోసం గ్రామ ఆసరా పింఛన్ లబ్ధిదారులు సేకరించిన రూ.లక్షను ప్రగతిభవన్లో ఆదివారం అందజేస్తున్న ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముఖ్రా (కే) గ్రామ సర్పంచ్ గాడ్గె మీనాక్షి, ఎంపీటీసీ గా
ఒకప్పుడు వ్యక్తిగత సమస్యగా ఉన్న వృద్ధుల సంక్షేమం ఇప్పుడు సమాజ, ప్రభుత్వ బాధ్యతగా మారింది. వారికి ఆర్థిక భరోసా అవసరమైంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం బాధ్యతగా వారికి ఆసరా పింఛన్లు అందిస్తున్నది. వారి ఆ�
అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు తెలంగాణ సర్కారు అండగా నిలుస్తున్నది. గడిచిన బీఆర్ఎస్ సర్కారు పాలనలో ఇప్పటికే మూడు సార్లు అంగన్వాడీలకు జీతాలు పెంచింది.
సీఎం కేసీఆర్ వెంటే మేమంతా.. మా పూర్తి మద్దతు గులాబీ అధినేతకే అంటూ కామారెడ్డి నియోజకవర్గంలో గ్రామగ్రామాన స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. తాజాగా రామారెడ్డి మండలంలోని పలు గ్రామాల్లో ప్రజలంతా మూకుమ్మడి �
దివ్యాంగులకు కేసీఆర్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దివ్యాంగులకు పింఛన్ పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దివ్యాంగుల ఆసరా పింఛన్ను రూ.3,016ల నుంచి రూ.4,016 కు పెంచుతూ ప్రభుత్వం శనివారం రాత్రి ఉ
దివ్యాంగులపై తనకున్న ప్రేమను సీఎం కేసీఆర్ మరోమారు చాటుకున్నారు. వికలాంగుల గోసను ప్రత్యక్షంగా చూసిన ముఖ్యమంత్రి కీలక నిర్ణయం తీసుకున్నారు. వారు ఎవరికీ భారం కాకూడదనే సదుద్దేశంతో పింఛన్ను పెంచాలని సంక�
Minister Errabelli | దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో దివ్యాంగులకు ఆసరా పెన్షన్లు అందుతున్నాయని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు (Minister Errabelli ) అన్నారు.
తెలంగాణలో సంక్షేమ పాలన సాగిస్తున్న సీఎం కేసీఆర్ సబ్బండ వర్గాలు ఆర్థికంగా నిలదొక్కుకొనేందుకు పాటు పడుతున్నారు. ఎన్నికల సమయంలో మాటివ్వకున్నా, మేనిఫెస్టోలో లేకున్నా ఎప్పటికప్పడు అవసరాలకు అనుగుణంగా పథక
సబ్బండ వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్.. దివ్యాంగులకు పూర్తి ఆసరాగా నిలుస్తున్నారు. వారి అభివృద్ధికి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ.. ఆసరా పింఛన్తో ఆర్థికంగా అండగా ఉంటున్నారు.
మీ కోసం మేమున్నాం.. ఎల్లవేళలా అండగా ఉంటామని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ భరోసానిచ్చారు. ప్రజలకు సైతం ఆపద వస్తే కుటుంబ సభ్యులు పట్టించుకుంటారో.. లేదో కానీ తాము అండగా ఉ�
ఉమ్మడి పాలనలో ఆదరణకు నోచుకోని ఆ గ్రామం ఇప్పుడు అభివృద్ధిలో అగ్రగామిగా నిలుస్తోంది. వందేళ్లలో జరగాల్సిన అభివృద్ధి కేవలం పదేళ్లలోనే ప్రజల ముందు సాక్షాత్కరిస్తోంది. మున్సిపాలిటీ తరహాలో గ్రామంలో ప్రభుత్�
కులవృత్తులకు పూర్వవైభవం తెచ్చే దిశగా తెలంగాణ సర్కార్ అనేక చర్యలు తీసుకుంటున్నది. ఏటా మత్స్యకారులకు ఉచితంగా చేపపిల్లలు, గొల్లకురుమలకు సబ్సిడీపై గొర్రెల పంపిణీ చేస్తున్నది. ప్రస్తుతం గీతకార్మికుల కుట�