నిరుపేదల ఆరోగ్యానికి రాష్ట్ర సర్కారు పూర్తి భరోసా ఇస్తున్నదని ఎంపీ, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత అన్నారు. ఆదివారం ఆమె జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో 87మందికి రూ.32,23,500 విలువైన సీఎంఆర
ఆసరా పింఛన్ల కోసం కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి ముఖ్యమంత్రి కేసీఆర్ శుభవార్త చెప్పారు. స్వాతంత్య్ర వజ్రోత్సవాలను పురస్కరించుకొని ఈ నెల 15 నుంచి నూతన పింఛన్లు అందిస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఉమ
ముఖ్యమంత్రి కేసీఆర్ మనసున్న మారాజు అని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. రాష్ట్రంలోని కిడ్నీ బాధితులకు ఆసరా పింఛన్ ఇస్తామని ప్రకటన చేయడం హర్షణీయమని పేర్కొన్నారు. ఆలేరులోని డయాలస�
రాష్ట్రంలో 57 ఏండ్ల వయస్సున్నవారికి స్వాతంత్య్ర వజ్రోత్సవాలను పురస్కరించుకొని 15 నుంచి కొత్త పింఛన్లు అందజేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. దీంతో కొత్తగా 10 లక్షల మంది లబ్ధిపొందుతారని చెప్పారు. వీరితో ప
తెలంగాణ పథకాలకు ఇతర రాష్ర్టాల బ్రహ్మరథం విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి నల్లగొండ, ఫిబ్రవరి 20: తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలను తమ రాష్ర్టాల్లోనూ అమలు చేయాలని ఆయా ప్రాంతాల ప్రజలు డిమాండ్చేస్తు�