కళాకారులకు అభిమానుల ప్రశంసలే ఆయువుపట్టు అనీ, కళాకారులను గుర్తించి వారిని గౌరవిస్తూ సమాజంకు పరిచయం చేస్తున్న వసుంధర విజ్ఞానిక వికాస మండలి వ్యవస్థాపకుడు మధు ధర్మారెడ్డి ప్రయత్నం హర్షణీయమని రామగుండం మా�
‘తెలంగాణ-నార్త్ ఈస్ట్ ఇండియా కనెక్ట్' టెక్నో కల్చరల్ ఫెస్టివల్కు లోగో తయారు చేసేందుకు ఆసక్తి గల విద్యార్థులు, ఆర్టిస్టులు, డిజైనర్లు, ప్రజల నుంచి ఎంట్రీలను ఆహ్వానిస్తున్నట్టు గవర్నర్ కార్యాలయం త�
ఉద్యమ కళాకారుల హామీలను రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చాలని కోరుతూ బుధవారం వేములవాడ రాజన్న సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలంగాణ ఉద్యమ కళాకారుల విభాగం రాష్ట్ర కన్వీనర్ యెల్ల పోశెట్టి తెలిపారు.
కళాకారులను బీఆర్ఎస్ ఆదుకుని ఉద్యోగాలు కల్పిస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం కళాకారులను రోడ్డున పడేస్తుందని తెలంగాణ కళాకారుల వేదిక కమిటీ వ్యవస్థాపకులు కామల్ల ఐలన్న దుయ్యబట్టారు. కళాకారులకు వెల్ఫేర్ బోర�
Yadadri | యాదగిరిగుట్ట స్వామివారి వార్షిక బహ్మోత్సవాలలో ఈ ప్రాంతానికి చెందిన సింధు యక్షగాన, కోలాట బృందాల కళాకారులకు అవకాశం కల్పించాలని ప్రజానాట్య మండలి జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్క వెంకటేశ్ డిమాండ్ చేశా�
దేశానికి అన్నం పెట్టే రైతుల జీవితాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలనే తపనతోనే కవి డాక్టర్ నందిని సిధారెడ్డి తన కలంతో సాగుచేసి పండించిన పంటే ‘అన్నదాత’ నృత్యరూపకం. మహాత్మా జ్యోతిరావు పూలే 134వ వర్ధంతిని పురస
గత ఐదు రోజులుగా రాజన్న ఆలయ ఓపెన్ స్లాబ్పై నిర్వహిస్తున్న త్యాగరాజస్వామివారి ఆరాధనోత్సవాలు శనివారం ముగిసాయి. కళాకారులు తమదైన ఆలాపనలతో అహూతులను మంత్రముగ్దులను చేశారు.
అర్హులైన కళాకారులందరికీ దివ్యాంగులతో సమానంగా రూ.6 వేల చొప్పున పెన్షన్ ఇచ్చే అంశాన్ని సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హామీ ఇచ్చారు. తెలంగాణ సాధన ఉద్యమంలో క�
రాష్ట్రంలో వివిధ తరగతుల వారికి రోజుకో వరాన్ని ప్రకటిస్తున్న సీఎం కేసీఆర్ కళాకారులకు కూడా తీపికబురు చెప్పారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళుతున్న కళాకారులకు ప్రభుత�
గొప్ప గొప్ప కవులు, కళాకారులు సాహితీవేత్తలకు పుట్టినిల్లు కరీంనగర్ జిల్లా అని, జానపదానికి, ఉద్యమానికి పెట్టింది పేరు అని రాష్ట్ర బీసీ సంక్షేమం, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ వ్యాఖ్యానించారు.
బెలూచిస్తాన్లోని బీచ్లో పాకిస్తానీ ఆర్టిస్టులు కింగ్ ఖాన్ (Shah Rukh Khan) సైకత శిల్పాన్ని ఏర్పాటు చేశారు. పాకిస్తానీ ఆర్టిస్టుల బృందం బీచ్లో ఏర్పాటు చేసిన షారుక్ సైకత శిల్పం నెటిజన్లను విశేషంగా ఆకట్టు�
ప్రత్యేక రాష్ట్ర ఉ ద్యమానికి కవులు, కళాకారుల పాత్ర మరిచి పోలేనిదని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అ న్నారు.