హైదరాబాద్ : కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన రీజినల్ ఔజ్ రీచ్ బ్యూరో(ఆర్వోబీ) ఉపాధి కల్పన నిమిత్తం రాష్ట్రంలోని సాంస్కృతిక బృందాలు, కళాకారుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది. నాటిక, నృత�
న్యూఢిల్లీ: కళాకారులకు ఆర్థిక సహాయం, పెన్షన్ కోసం నటి, బీజేపీ ఎంపీ హేమా మాలిని డిమాండ్ చేశారు. ఉత్తరప్రదేశ్లోని మధుర స్థానం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఆమె లోక్సభలో బుధవారం మాట్లాడారు. భారతదేశం తన స�
అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై రోజుకో వర్గం రోడ్డుపైకి వచ్చి ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. సమాజంలో చైతన్య స్ఫూర్తిని నింపే నాటక, సినీ రంగాలపై కక్ష పెట్టుకున్న విధంగా వ్యవహరిస్
Chiranjeevi | ఇండస్ట్రీ పెద్ద అనిపించుకోవడం తనకు ఇబ్బందని, ఆ స్థానం తనకు వద్దని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. పెద్దరికం అనే హోదా ససేమిరా ఇష్టం లేదని చెప్పారు.
రవీంద్రభారతి : తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో తెలుగు సాహిత్య కళాపీఠం సాహిత్య సాంస్కృతిక, సామాజిక సేవాసంస్థ సంయుక్త నిర్వహణలో పదవ వార్షికోత్సవ జీవన సాఫల్య పురస్కారాల ప్రధాన కార్యక్రమం శుక్రవారం �
మంత్రి శ్రీనివాస్ గౌడ్ | తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఉన్న అరుదైన కళలను గుర్తించి, కళాకారులను ప్రోత్సహిస్తున్నామన్నాని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి మంత్రి శ్రీ
ఖమ్మం : ఖమ్మంజిల్లా కళాకారులకు అంతర్జాతీయ జానపద కళాహంస అవార్డులు వచ్చినట్లు కళాకారుడు పమ్మి రవి తెలిపారు. శుక్రవారం ఖమ్మం ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 2021 ఇంటర్నేష�
ముగ్గురు ప్రముఖులకు 10 వేల గౌరవ పింఛన్కళాకారులకు అండగా నిలుస్తున్న ప్రభుత్వం హైదరాబాద్, మే 31 (నమస్తే తెలంగాణ): తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుతున్న కళాకారులను ప్రభుత్వం గౌరవిస్తున్నది. ప్రముఖ కళ