Article 370 | పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్ 370పై కాంగ్రెస్ కూటమి వైఖరితో తమ దేశం ఏకీభవిస్తుందని వ్యాఖ్యానించారు. దాదాపు పదేళ్ల తర్వాత జమ్మూ కశ్మీర్లో బుధవార
జమ్ము కశ్మీరుకు ప్రత్యేక హోదాను కల్పించిన రాజ్యాంగంలోని అధికరణ 370ని రద్దు చేసి ఐదేండ్లు పూర్తయిన సందర్భంగా కాంగ్రెస్, పీడీపీ సోమవారం ‘బ్లాక్ డే’గా పాటించాయి.
Amarnath Yatra | పవిత్ర అమర్నాథ్ యాత్ర (Amarnath Yatra)ను అధికారులు నేడు నిలిపివేశారు. జమ్మూ కశ్మీర్కు (Jammu and Kashmir) ప్రత్యేక హోదా కల్పిస్తోన్న ఆర్టికల్ 370 (Article 370)ని రద్దు చేసి నేటికి ఐదేళ్లు పూర్తైన సందర్భంగా ముందు జాగ్రత్త చర్య�
Article 370 | జమ్మూ కశ్మీర్కు (Jammu and Kashmir) ప్రత్యేక హోదా కల్పిస్తోన్న ఆర్టికల్ 370 (Article 370)ని రద్దు చేసి నేటికి ఐదేళ్లు పూర్తైంది. ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆ ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు (Security heightened).
ఆర్టికల్ 370కి సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. జమ్ము కశ్మీర్కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ 2019లో కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ 2023 డి�
పదేండ్ల పాటు అధికారంలో ఉన్న తర్వాత ఎన్నికలకు వెళ్లినప్పుడు.. తన పదవీకాలంలో ప్రజలకు చేసిన మేలు గురించి చెప్పి ఓట్లు అడగాలి. దేశం సాధించిన విజయాలను వివరించి మళ్లీ గెలిపించమని కోరాలి. మా పాలన నచ్చితేనే, మీకు
Loksabha Elections 2024 : కేంద్ర హోంమంత్రి అమిత్ షా కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా అమిత్ షా సోమవారం బిహార్లోని బెగుసరాయ్లో జరిగిన ర్యాలీని ఉద్దేశించి మాట్ల�
ప్రియమణి సెకండ్ ఇన్నింగ్స్ అభినందనీయంగా ఉంది. ఆమె బాలీవుడ్లో నటించిన ‘ఆర్టికల్ 370’ చిత్రం ఇటీవలే విడుదలై విమర్శకుల ప్రశంసలందుకుంటున్నది. ఏప్రిల్ 10న అజయ్దేవగణ్తో ఆమె నటించిన ‘మైదాన్' కూడా విడుదల
లోక్సభ ఎన్నికల్లో లబ్ధిపొందడమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతున్నది. ఓటర్లను ఆకర్షించడం కోసం ఒకవైపు సినీతారలను బరిలోకి దించుతూనే.. ప్రజలపై ప్రభావం చూపించే కొన్ని సినిమాలను వ్యూహాత్మకంగా తెరమీదకు తీస�
ఆర్టికల్ 370పై కాంగ్రెస్ దేశాన్ని తప్పుదారి పట్టించిందని, దీని వల్ల జమ్ముకశ్మీర్ ప్రజలకు ఎలాంటి ప్రయోజనమూ చేకూరలేదని ప్రధాని మోదీ అన్నారు. ప్రధాని మోదీ గురువారం జమ్ముకశ్మీర్లో పర్యటించారు. ఆర్టికల్�
PM Modi | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) గురువారం శ్రీనగర్లో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా శ్రీనగర్ (Srinagar) చేరుకోగానే శంకరాచార్య కొండ (Shankaracharya Hill)ను మోదీ దర్శించుకున్నారు.
PM Modi: కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత.. ప్రధాని మోదీ తొలిసారి ఇవాళ శ్రీనగర్లో పర్యటించనున్నారు. అక్కడ ఆయన అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారు. సుమారు 6400 కోట్ల ఖరీదైన పన
PM Modi | ఎన్నికల షెడ్యూల్ ఇంకా రాకముందే ప్రధాని నరేంద్రమోదీ జోరుగా లోక్సభ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. మంగళవారం జమ్ముకశ్మీర్లోని జమ్ము నగరంలో జరిగిన ఓ బహిరంగ సభలో ప్రధాని ప్రసంగించారు. జమ్ముకశ్మీ�