Article 370 | జమ్ముకశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తికి సంబంధించిన ఆర్టికల్ 370ను (Article 370) కేంద్ర ప్రభుత్వం రద్దు చేసి సరిగ్గా నాలుగేండ్లు అయ్యింది. ఈ నేపథ్యంలో జమ్ముకశ్మీర్ మాజీ సీఎం, పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ�
Article 370 | అమర్ నాథ్ యాత్ర (Amarnath Yatra)ను అధికారులు నేడు నిలిపివేశారు. జమ్మూ కశ్మీర్ కు (Jammu and Kashmir) ప్రత్యేక హోదా కల్పిస్తోన్న ఆర్టికల్ 370 (Article 370)ని రద్దు చేసి నేటికి నాలుగేళ్లు పూర్తైన సందర్భంగా ముందు జాగ్రత్త చర్యగా యాత్�
Supreme Court | స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా (SIMI)పై విధించిన నిషేధానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. అయితే, అత్యవసర విచారణ సాధ్యం కాదంటూ సుప్రీంకోర్టు మంగళవారం తిరస్కరించింద
జమ్ముకశ్మీర్కు స్వయంప్రతిపత్తి కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 రద్దు రాజ్యాంగబద్ధమో కాదో తేల్చేందుకు ఆగస్టు 2 నుంచి రోజువారీ విచారణ చేపడుతామని సుప్రీంకోర్టు తెలిపింది.
Article 370 | జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారించింది. ఆగస్ట్ 2వ తేదీ నుంచి పిటిషన్లపై విచారణను ప్రారంభించనున్నట
జమ్ముకశ్మీర్లోని శ్రీనగర్లో (Srinagar) పర్యాటక రంగంపై జీ20 (G20 Summit) వర్కింగ్ గ్రూప్ సమావేశాలు సోమవారం నుంచి జరుగనున్నాయి. నేటి నుంచి మూడు రోజులపాటు ఈ సమావేశాలను నిర్వహిస్తారు. మొత్తం 60 మందికిపైగా విదేశీ ప్రతిన
Satyapal Malik | జమ్ముకశ్మీర్ రాష్ర్టానికి ఆఖరి గవర్నర్గా వ్యవహరించిన సత్యపాల్ మాలిక్ పలు సంచలనాత్మక విషయాలు వెల్లడించారు. మోదీ అసమర్థత కారణంగానే 2019లో పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై దాడి జరిగిందని ఆరోపిం
Farooq Abdullah | షారూఖ్ ఖాన్, దీపకా పడుకోన్ జంటగా నటించిన పఠాన్ సినిమా విడుదలకు ముందే వివాదాల్లో చిక్కుకుంది. ఆ సినిమాలో ఓ పాటకు దీపికా పడుకోన్ అసభ్యంగా
Shehbaz Sharif | పాకిస్థాన్ పాలకులు సందర్భం వచ్చిన ప్రతిసారి భారత్పై విషం కక్కుతూనే ఉంటారు. ఆసియాలో శాంతియుత పరిస్థితులు ఉండాలంటే అది ఇండియా తీసుకునే నిర్ణయాలపైనే ఆధారపడి ఉంటుందని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్
న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370లోని నిబంధనలను రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను వేసవి సెలవుల తర్వాత పరిశీలించేందుకు స�
ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ సమావేశాల వేదికగా పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించారు. ఇస్లామిక్ దేశాల నుంచి ఎలాంటి ఒత్తిడి లేకపోవడంతోనే భారత్లోని మోదీ ప్రభుత్వ
: నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ ప్రభుత్వం కంటే మహారాజా హరి సింగ్ నిరంకుశ పాలనే నయమనిపిస్తోందని వ్యాఖ్యన�
న్యూఢిల్లీ : నరేంద్ర మోదీ సారధ్యంలోని కేంద్ర ప్రభుత్వంపై పీడీపీ చీఫ్, జమ్ము కశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇది గాంధీల దేశం కాదని, గాడ్సేల దేశమని..పాలకులు గాడ్సేల