శ్రీనగర్ : 2024 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ మార్క్ సాధించే అవకాశం లేదని ఆ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ తేల్చిచెప్పారు. కేంద్రంలో తదుపరి ప్రభుత్వాన్ని తమ పార్టీ ఏర్పాటు చే�
శ్రీనగర్: కశ్మీర్ పండిట్లు తిరిగి వచ్చేందుకు పరిస్థితులు అనువుగా లేవని జమ్ముకశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) చీఫ్ ఫరూక్ అబ్దుల్లా అన్నారు. దేశాన్ని మత పరంగా విభజిస్తున్నారంటూ బీజేపీపై
శ్రీనగర్ : జమ్ము కశ్మీర్కు పూర్తి రాష్ట్ర హోదా పునరుద్ధరించాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మంగళవారం డిమాండ్ చేశారు. కశ్మీర్లో రెండు రోజుల పర్యటనకు వచ్చిన రాహుల్ జమ్ము కశ్మీర్లో స్వే
ఆగస్టు 5 ముందురోజు రాత్రి కాంగ్రెస్ విప్ను సంప్రదించిన బీజేపీరాజీనామా చేయాలంటూ సూచన.. మరుసటిరోజే రిజైన్ చేసిన కాలితాన్యూఢిల్లీ, ఆగస్టు 6: జమ్ముకశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తినిచ్చే ఆర్టికల్ 370ని రద్ద�
శ్రీనగర్: జమ్ముకశ్మీర్ ప్రజలు శోకంలో ఉంటే, బీజేపీ సంబరాలు చేసుకోవడం దురదృష్టకరమని పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ విమర్శించారు. జమ్ముకశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని కేంద్ర ప�
Article 370 : జమ్ముకశ్మీర్లో ఆర్టికల్ 370 ని రద్దు చేసి ఇవ్వాల్టికి రెండేండ్లు పూర్తయ్యాయి. ఈ రెండేండ్ల తర్వాత కశ్మీర్లో తీవ్రవాద చర్యలలో 60 శాతం తగ్గింపు ఉండగా.. రాళ్ల దాడి 87 శాతం మేర తగ్గింది. పర్యాటక వ్యాపారం 20 న
భారత్తో వాణిజ్యం చేయకూడదని నిర్ణయించిన పాకిస్తాన్.. ఇప్పుడు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నది. ఆహార పదార్థాలు ముఖ్యంగా చక్కెర నిల్వలు లేక ధర అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం అక్కడ కిలోకు రూ.110 పలుకుతున్న�
జమ్ముకశ్మీర్లో ఆర్టికల్ 370 ని పునరుద్ధరించాలని డిమాండ్ చేయడం అవివేకం, మూర్ఖత్వమని జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా చెప్పారు.
ఆర్టికల్ 370 రద్దు చేసినప్పటి నుంచి శాంతిభద్రతల సంబంధిత సంఘటనల్లో కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్ముకశ్మీర్లో ఒక్క పౌరుడు కూడా చనిపోలేదని హోం మంత్రిత్వ శాఖ తెలిపింది.
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు సందర్భంగా జరిగిన ఆందోళనలకు సంబంధించి పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. అందులో ప్రత్యేకవాదులు, ఆందోళనలను ప్రేరేపించినవారు, భద్రత�
శ్రీనగర్ : జమ్ముకశ్మీర్లో హురియత్ కాన్ఫరెన్స్ నేత మీర్వాజ్ ఉమర్ ఫరూఖ్ విడుదలయ్యారు. కశ్మీర్లో పరిస్థితులు సద్దుమణగడంతో 20 నెలల తర్వాత మీర్వాజ్ ఫరూఖ్ను విడుదల చేసినట్లు రాజభవన్ వర్గాలు తెలిప�