అమరావతి: ప్రేమించిన ప్రియురాలిని మోసం చేసి మరో యువతితో పెళ్లికి సిద్ధమైన మోసగాడిని పోలీసులు అరెస్టు చేశారు. ఉరవకొండ పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. ఉరవకొండకు చెందిన ఓ యువత�
అమరావతి : డ్రగ్స్, గంజాయితో పట్టుబడ్డ నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వైజాగ్ నుంచి గోవాకు డ్రగ్స్ ను తరలిస్తున్న నిందితులను పోలీసులు గుర్తించారు. విశాఖపట్నం జిల్లా అచ్యుతాపురం మండలం పోలీసులు ఓ రిసార
అమరావతి: గుంటూరు జిల్లా ఫిరంగిపురం పోలీస్ స్టేషన్ లో లంచం తీసుకుంటూ ఎస్సై ఏసీబీ అధికారులకు చిక్కాడు. 40 వేలు లంచం తీసుకుంటూ ఎస్సై అజయ్ బాబు,హెడ్ కానిస్టేబుల్ రామకోటేశ్వరావు ప్రైవేట్ డ్రైవర్ షఫీలు ఏసీబీ కి
ED | అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న పంజాబ్లో ఈడీ దూకుడు కొనసాగిస్తున్నది. అక్రమ మైనింగ్ వ్యవహారంలో మనీ లాండరింగ్ చట్టం కింద సీఎం చన్నీ (CM Channi) మేనల్లుడిని అరెస్టు చేసింది.
అమరావతి: ప్రకాశం జిల్లాలోని ప్రధాన పట్టణాలు, జంక్షన్లలోని బస్స్టేషన్లు, రైల్వేస్టేషన్లలో జిల్లా పోలీసులు వాహనాల తనిఖీలు చేస్తున్నారు. అంతేకాకుండా ప్రయాణికుల గుర్తింపు కార్డులను చెక్ చేస్తున్నారు. ‘�
అమరావతి: కర్నూల్ శివారులోని పంచాలింగాల అంతరాష్ట్ర సరిహద్దు ఏఈబీ చెక్ పోస్ట్ వద్ద మంగళవారం పోలీసులు సిబ్బంది జరిపిన వాహన తనిఖీల్లో అక్కల్ కోట్ పట్టణం,షోలాపూర్ జిల్లా,మహారాష్ట్ర రాష్ట్రకు చెందిన షేక్ మై�
తిరుమల : నకిలీ దర్శన టికెట్లతో భక్తులను మోసం చేసిన ఆటోడ్రైవర్తోపాటు మరొకరిపై తిరుమల విజిలెన్స్ వింగ్ అధికారుల ఫిర్యాదు మేరకు తిరుమల టూ టౌన్ పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. తిరుమల రూ.300/-
Parthasarathi | ప్రముఖ వ్యాపారవేత్త కార్వీ స్టాక్ బ్రోకింగ్ సంస్థ ఎండీ పార్థసారథిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అరెస్టు చేశారు. మనీలాండరింగ్ వ్యవహారంపై సీసీఎస్లో నమోదైన కేసు ఆధారంగా
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బుల్లీ బాయ్ యాప్ కేసులో ప్రధాన సూత్రధారుడు, యాప్ సృష్టికర్త 21 ఏండ్ల నీరజ్ బిష్ణోయ్ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. అస్సాంలోని జోర్హాట్లో గురువారం తె
నిబంధనలు ఉల్లంఘించిన బీజేపీ నేతలు అనుమతి లేకుండానే దీక్షకు బండి సంజయ్ యత్నం అందుకే అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచాం మీడియాతో కరీంనగర్ సీపీ సత్యనారాయణ బండికి 14 రోజుల రిమాండ్ రాంనగర్, జనవరి 3: సభలు, సమ�
అమరావతి : గుంటూరు జిల్లాలో ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసంపై టీడీపీ శ్రేణులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. దీంతో పోలీసులు ముందస్తుగా దుర్గిలో 144 సెక్షన్ విధించారు. ఆదివారం రాత్రి దుర్గి మండల కేంద్రంలోని బస్టాం�
Bandi Sanjay | అటు నేనే.. ఇటు నేనే.. ఎటూ కాకుండా ఎగిరేదీ నేనే! అన్నట్టుగా ఉన్నది రాష్ట్ర బీజేపీ తీరు. లేని సమస్య ఒకదాన్ని పట్టుకోవాలి. దీక్ష పేరుతో రచ్చ చేయాలి. జనాన్ని రెచ్చగొట్టాలి. సర్కారుపై బురదజల్లాలి. ఇదీ బీజేపీ
బంజారాహిల్స్ : రోడ్డుమీద నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలోంచి గొలుసు లాక్కెళ్లిన నిందితుడిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకాకుళం జి
చాంద్రాయణగుట్ట : ఇండ్లలో చోరీలకు పాల్పడుతున్న పాతనేరస్తుడిన్ని ఛత్రినాక పోలీసులు అరెస్ట్ చేసి గురువారం రిమాండ్కు తరలించారు.ఎస్సై రమేష్ తెలిపిన వివరాల ప్రకారం..కందికల్గేట్ ప్రాంతానికి చెందిన స్వ�