బండ్లగూడ : స్కాలర్ షిప్ పేరుతో హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్ లో భారీ స్కామ్ జరిగింది. గ్రీన్ లీఫ్ ఫౌండేషన్ పేరుతో దాదాపు కోటి రూపాయలు వసూలు చేసిన నిర్వాహకులు ఉడాయించారు. ఓ అప్లికేషన్ లో విద్యార్థుల పూర్త�
ఎల్బీనగర్ : రాజమండ్రి నుంచి హైదరాబాద్కు గంజాయిని తరలిస్తున్న ముఠాగుట్టును చైతన్యపురి పోలీసులు రట్టు చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు వాహనంలో గంజాయిని తరలిస్తున్న వారిని కొత్తపేటలో పట్టుకుని వారినుండ�
కాచిగూడ : నిషేధిత గంజాయిను అమ్ముతున్న వ్యక్తులను కాచిగూడ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఇన్స్పెక్టర్ హాబీబుల్లాఖాన్ తెలిపిన వివరాల ప్రకారం బాగ్లింగంపల్లి ప్రాంతానికి చెందిన గంగాధార్
ఖమ్మం : నగరంలో గంజాయి విక్రయిస్తున్న ఓ యువకుడిని త్రీటౌన్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. సీఐ పి.సర్వయ్య తెలిపిన వివరాల ప్రకారం చింతకానిమండలానికి చెందిన అమర్లపూడి ప్రవీణ్కుమార్ అనే యువకుడు నగరంలోని �
SAD leaders arrest: శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్బీర్ సింగ్ బాదల్ను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివాదాస్పదంగా మారిన కేంద్ర వ్యవసాయ చట్టాలకు
మియాపూర్ : కూతురి కుటుంబ సమస్య గురించి మాట్లాడేందుకు వెళ్లిన మామపై అల్లుడు విచక్షణా రహితంగా కత్తితో దాడి చేసి హత్య చేసిన సంఘటన మియాపూర్ ఠాణా పరిధిలోని ఆదిత్యనగర్లో చోటు చేసుకున్నది. వివరాల ప్రకారం మ
నోయిడా: ఢిల్లీ సమీపంలోని ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో ఒక హౌసింగ్ సొసైటీ నివాసితులపై ఎనిమిది మంది సెక్యూరిటీ గార్డులు బుధవారం దాడి చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఎనిమిది మంది సెక్యూరిటీ గార్డు�
హైదరాబాద్ : నకిలీ రబ్బర్ స్టాంపులు, సంతకాలతో ఫోర్జరీ చేస్తూ నకిలీ డాక్యుమెంట్లు తయారీ చేస్తున్న ముఠా సభ్యులను నగరంలోని కేపీహెచ్బీ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి 10 రబ్బర్ నోటరీ స్టా�