కోల్కతా: తాను నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ ఆధారంగా కొందరు బెంగాల్ రాజకీయ నాయకులు అరెస్టు కావడంపై నారద న్యూస్ వ్యవస్థాపకుడు, ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టు మాథ్యూ సామ్యూల్ హర్షం వ్యక్తం చేశారు. నారదా టేపుల �
న్యూఢిల్లీ: మోదీ ప్రభుత్వం కోరనా నివారణలో విఫలమైందని ఆరోపించే పోస్టర్లు వేసినందుకు ఢిల్లీలో పలువురిపై కేసులు పెట్టి అరెస్టు చేయడాన్ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్రంగా ఖండించారు. ట్విట్టర్ లో ఆ పోస్�
ముంబై: పండ్లు అమ్మే ఒక వ్యక్తి డాక్టర్ అవతారమెత్తాడు. కరోనా రోగులకు చికిత్స కూడా చేస్తున్నాడు. విషయం అధికారుల దృష్టికి వెళ్లడంతో నకిలీ డాక్టర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. మహారాష్ట్రలోని న�
హైదరాబాద్ : నీటిపారుదలరంగంలో సూపరింటెండెంట్గా పేర్కొంటూ క్లరికల్ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నిరుద్యోగులను మోసగిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. నిందితుడిని జయశంకర్ భూ�
ముంబై: వీధి కుక్కను చంపిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. మహారాష్ట్రలోని ముంబైలో ఈ ఘటన జరిగింది. బంగూర్ నగర్లో నివాసం ఉండే 31 ఏండ్ల ఇమ్రాన్ షా ఈ దారుణానికి పాల్పడ్డాడు. మంగళవారం ఉదయం అతడి బ�
రామగుండం : గుంజపడుగు ఎస్బీఐ బ్యాంకు చోరీ కేసులో పోలీసులు తాజాగా ముఠాలోని ఓ సభ్యుడిని అరెస్టు చేశారు. చోరీ సొత్తులోని సుమారు 20 తులాల బంగారాన్ని రికవరీ చేశారు. గడిచిన మార్చి 24వ తేదీ రాత్రి గ్యాస్ సి�
ఏటీఎం దోపిడీ| నగరంలో రెండు రోజుల క్రితం కూకట్పల్లిలో జరిగిన ఏటీఎం దోపిడీ కేసును సైబరాబాద్ పోలీసులు ఛేదించారు. దోపిడీకి పాల్పడిన ఇద్దరిలో ఒకరిని అరెస్టు చేశారు.
క్రైం న్యూస్ | జిల్లా కేంద్రంలో ఐపీఎల్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఆరుగురిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.60 వేల నగదు, ఆరు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి తెలిపారు.
బిగ్ బాస్ ఫేం, ప్రముఖ యాంకర్ శ్యామల భర్త నరసింహా రెడ్డి రెండు రోజుల క్రితం అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. సింధూరా రెడ్డి అనే మహిళ దగ్గర కోటి రూపాయలు అప్పుగా తీసుకొని చీటింగ్ చేసిన కేసులో రాయదు�
హైదరాబాద్ : పేకాట ఆడుతున్న 12 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన నగరంలోని చందానగర్లో ఆదివారం చోటుచేసుకుంది. సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్స్ టీం సమాచారం మేరకు చందానగర్లోని శ్రీనివాస్ లాడ
గౌహతి: ఒక బాలికపై కిరోసిన్ పోసి నిప్పంటించిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. అస్సాంలోని నాగాన్ జిల్లాలో ఈ దారుణం జరిగింది. ఇంటి పనులు చేసే 12 ఏండ్ల బాలిక కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నట్�
టీడీపీ నేత ధూళిపాళ్ల| ఏపీ టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. గుంటూరు జిల్లాలోని పొన్నూరు మండలం చింతలపూడిలోని నివాసం వద్ద అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)
టిక్ టాక్ వీడియోలతో సోషల్ మీడియా జనాలకు బాగా తెలిసిన భార్గవ్ ని విశాఖ పోలీసులు అరెస్ట్ చేశారు. పోక్సో చట్టం కేసు నమోదుచేశారు. విశాఖ సింహపురిలో కాలనీలో ఉండే భార్గవ్ పక్కంటి బాలికను నమ్మించాడు. టిక్�
రెమ్డెసివిర్| కొవిడ్ రోగులకు చికిత్సలో భాగంగా ఇచ్చే రెమ్డెసివిర్ ఇంజక్షన్కు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. దీనిని కొందరు క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు. ఇంజక్షన్ను బ్లాక్మార్కెట్లో వి�