హైదరాబాద్ : జగద్గిరిగుట్టలో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ నెల 14వ తేదీన జావేద్ అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఈ కేసులో పోలీసులు శుక్రవారం ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసి డిమాండ్కు తరలించారు
లక్నో: ఉత్తరప్రదేశ్లోని మీరట్లో అక్రమంగా నివసిస్తున్న నలుగురు రోహింగ్యాలను ఆ రాష్ట్ర యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) శుక్రవారం అరెస్ట్ చేసింది. వారిని హఫీజ్ షఫీక్, అజీజుర్ రెహ్మాన్, ముఫ�
హైదరాబాద్ : మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన ఓ వ్యక్తిని నగరంలోని కేపీహెచ్బీ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. నిందితుడిని టి.రవి కుమార్(30)గా గుర్తించారు. స్థానికంగా ఓ బ్యాంకులో పనిచేస్తున్నట
బెంగళూరు: కర్ణాటకలో అక్రమంగా నివాసం ఉంటున్న 38 మంది శ్రీలంకన్లను ఆ రాష్ట్ర పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. మంగళూరు నగరంలోకి వీరు అక్రమంగా ప్రవేశించారని పోలీస్ అధికారులు తెలిపారు. శ్రీలం�
కోల్కతా: గత రెండేండ్లలో 1300 ఇండియన్ సిమ్ కార్డులను చైనాకు పంపినట్లు గురువారం సరిహద్దులో అరెస్టైన ఆ దేశ జాతీయుడు దర్యాప్తు అధికారులకు తెలిపాడు. 2010 నుంచి నాలుగు సార్లు భారత్కు వచ్చానని, గురు�
దక్షిణాది ఫేమస్ నటుడు రాజన్ పి దేవ్ తెలుగు ప్రేక్షకులకి కూడా చాలా సుపరిచితం. ఆది, దిల్, ఒక్కడు, ఖుషి, గుడుంబా శంకర్ లాంటి సినిమాలలో నటించారు. 2019లో అనారోగ్యంతో మరణించారు. అయితే తండ్రి పేరు నిలబెట్
మిన్స్క్: అంతా హాలివుడ్ సినిమా తరహాలో జరిగింది. గ్రీసు రాజధాని ఏథెన్స్ నుంచి లిథువేనియా రాజధాని విల్నియస్కు 18 దేశాలకు చెందిన 171 మంది ప్రయాణికులతో వెళుతున్న ‘ర్యాన్ ఎయిర్’ విమానం బెలారూస్ మీదుగా వెళు
హైదరాబాద్ : పేకాట ఆడుతున్న తొమ్మిది మంది వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన నగరంలోని ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. ఎల్బీనగర్ శీవగంగ కాలనీలో గుట్టుచప్పుడు క�
బ్లాక్మెయిల్| ఆమె మహిళా హెడ్ కానిస్టేబుల్. అతడో డీఎస్పీ. ఇద్దరు కొన్నిసార్లు కలుసుకున్నారు. దీనిని ఆసరాగా చేసుకుని అతడిని బెదిరించడం మొదలుపెట్టింది. డబ్బులు ఇవ్వాలని బ్లాక్మెయిల్ చేస్తూ వ
కోల్కతా: తాను నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ ఆధారంగా కొందరు బెంగాల్ రాజకీయ నాయకులు అరెస్టు కావడంపై నారద న్యూస్ వ్యవస్థాపకుడు, ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టు మాథ్యూ సామ్యూల్ హర్షం వ్యక్తం చేశారు. నారదా టేపుల �
న్యూఢిల్లీ: మోదీ ప్రభుత్వం కోరనా నివారణలో విఫలమైందని ఆరోపించే పోస్టర్లు వేసినందుకు ఢిల్లీలో పలువురిపై కేసులు పెట్టి అరెస్టు చేయడాన్ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్రంగా ఖండించారు. ట్విట్టర్ లో ఆ పోస్�
ముంబై: పండ్లు అమ్మే ఒక వ్యక్తి డాక్టర్ అవతారమెత్తాడు. కరోనా రోగులకు చికిత్స కూడా చేస్తున్నాడు. విషయం అధికారుల దృష్టికి వెళ్లడంతో నకిలీ డాక్టర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. మహారాష్ట్రలోని న�
హైదరాబాద్ : నీటిపారుదలరంగంలో సూపరింటెండెంట్గా పేర్కొంటూ క్లరికల్ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నిరుద్యోగులను మోసగిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. నిందితుడిని జయశంకర్ భూ�