ముంబై: వీధి కుక్కను చంపిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. మహారాష్ట్రలోని ముంబైలో ఈ ఘటన జరిగింది. బంగూర్ నగర్లో నివాసం ఉండే 31 ఏండ్ల ఇమ్రాన్ షా ఈ దారుణానికి పాల్పడ్డాడు. మంగళవారం ఉదయం అతడి బ�
రామగుండం : గుంజపడుగు ఎస్బీఐ బ్యాంకు చోరీ కేసులో పోలీసులు తాజాగా ముఠాలోని ఓ సభ్యుడిని అరెస్టు చేశారు. చోరీ సొత్తులోని సుమారు 20 తులాల బంగారాన్ని రికవరీ చేశారు. గడిచిన మార్చి 24వ తేదీ రాత్రి గ్యాస్ సి�
ఏటీఎం దోపిడీ| నగరంలో రెండు రోజుల క్రితం కూకట్పల్లిలో జరిగిన ఏటీఎం దోపిడీ కేసును సైబరాబాద్ పోలీసులు ఛేదించారు. దోపిడీకి పాల్పడిన ఇద్దరిలో ఒకరిని అరెస్టు చేశారు.
క్రైం న్యూస్ | జిల్లా కేంద్రంలో ఐపీఎల్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఆరుగురిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.60 వేల నగదు, ఆరు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి తెలిపారు.
బిగ్ బాస్ ఫేం, ప్రముఖ యాంకర్ శ్యామల భర్త నరసింహా రెడ్డి రెండు రోజుల క్రితం అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. సింధూరా రెడ్డి అనే మహిళ దగ్గర కోటి రూపాయలు అప్పుగా తీసుకొని చీటింగ్ చేసిన కేసులో రాయదు�
హైదరాబాద్ : పేకాట ఆడుతున్న 12 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన నగరంలోని చందానగర్లో ఆదివారం చోటుచేసుకుంది. సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్స్ టీం సమాచారం మేరకు చందానగర్లోని శ్రీనివాస్ లాడ
గౌహతి: ఒక బాలికపై కిరోసిన్ పోసి నిప్పంటించిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. అస్సాంలోని నాగాన్ జిల్లాలో ఈ దారుణం జరిగింది. ఇంటి పనులు చేసే 12 ఏండ్ల బాలిక కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నట్�
టీడీపీ నేత ధూళిపాళ్ల| ఏపీ టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. గుంటూరు జిల్లాలోని పొన్నూరు మండలం చింతలపూడిలోని నివాసం వద్ద అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)
టిక్ టాక్ వీడియోలతో సోషల్ మీడియా జనాలకు బాగా తెలిసిన భార్గవ్ ని విశాఖ పోలీసులు అరెస్ట్ చేశారు. పోక్సో చట్టం కేసు నమోదుచేశారు. విశాఖ సింహపురిలో కాలనీలో ఉండే భార్గవ్ పక్కంటి బాలికను నమ్మించాడు. టిక్�
రెమ్డెసివిర్| కొవిడ్ రోగులకు చికిత్సలో భాగంగా ఇచ్చే రెమ్డెసివిర్ ఇంజక్షన్కు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. దీనిని కొందరు క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు. ఇంజక్షన్ను బ్లాక్మార్కెట్లో వి�
ముంబై: సస్పెండైన ముంబై పోలీస్ అధికారి సచిన్ వాజ్కు సహకరించిన ముంబై పోలీస్ రియాజ్ కాజీని ఎన్ఐఏ ఆదివారం అరెస్ట్ చేసింది. ఫిబ్రవరి 25న రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ ఇంటి వద్ద కలకలం రేపిన పేలుడు పదార్
హైదరాబాద్ : తక్కువ ధరకే కొత్త కార్లు ఇప్పిస్తానంటూ పలువురిని మోసగించిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. తక్కువ ధరకే కొత్త కార్లంటూ నాగేంద్రప్రసాద్ అనే వ్యక్తి 20 మంది నుంచి రూ. కోటి మేర వసూలు చేశాడు. కూ
బెంగళూరు: ఒక ప్రొఫెసర్ను మోసం చేసిన కేసులో రామ్సేన కర్ణాటక రాష్ట్ర అధ్యక్షుడు ప్రసాద్ అత్తవర్ను మంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళూరు విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ను ఆయన మోసం చేశారు. రాయచూర్ విశ్వవి�
ముంబై: మహిళా ఉద్యోగిని వేధించి ఆమె ఆత్మహత్యకు కారణమైన ఐఎఫ్ఎస్ అధికారిని పోలీసులు అరెస్ట్ చేశారు. మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో ఈ ఘటన జరిగింది. చికల్ధరలోని మెల్ఘాట్ టైగర్ రిజర్వ్ (ఎమ్టీఆర్) పరిధిలోన