దొంగల ముఠా| జిల్లాలో చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా ఆటకట్టించారు పెద్దపల్లి పోలీసులు. గత కొద్దికాలంగా జిల్లాలో చోరీలకు పాల్పడుతున్న దొంగలను అరెస్టు చేశారు. ముఠాలోని ముగ్గురు సభ్యులను శనివారం త
Chain snacher in Mumbai: వారికి కొత్తగా పెళ్లైంది. భార్యాభర్తలు బాగా కలిసిపోయారు. ఇదే క్రమంలో భార్య తన మనసులోని చిన్నచిన్న కోరికలను భర్తతో పంచుకోవడం భర్త వాటిని తీర్చుకుంటూ పోవడం జరుగుతున్నది.
అమరావతి,జూలై:తెలుగుదేశం పార్టీ నేత,మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ను పోలీసులు అరెస్టు చేశారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో అధికారులు ఆక్రమణల తొలగింపు వ్యవహారం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. పట్టణంలోని చింత�
ప్రముఖ బుల్లితెర నటుడు ప్రాచీన్ చౌహాన్ లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటుండగా, అతనిపై మాల్డ్ ఈస్ట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన సంగతి తెలిసిందే. వేధింపులకు గురి చేస్తున్నాడని ప్రాచీన్ను తాజాగా అరె�
అనడానికి కూడా కాస్త విచిత్రంగా ఉంది కదా..తన సినిమాలు తను చేసుకుంటూ తన బ్రతుకు తాను బతికే ఆర్.నారాయణమూర్తిని పోలీసులు అరెస్టు చేయడం ఏంటి అంటూ షాక్ అవుతున్నారు కదా..!
చెన్నై: ఏడేండ్ల బాలుడ్ని ముగ్గురు మహిళలు కొట్టి చంపారు. తమిళనాడులోని కన్నమంగళంలో ఈ దారుణం జరిగింది. ఒక బాలుడ్ని తల్లితో పాటు మరో ఇద్దరు మహిళలు పైశాచికంగా కొట్టడాన్ని చూసిన కొందరు పోలీసులక�
మాజీ మంత్రి అరెస్ట్| విదేశీ మహిళను అత్యాచారం చేశాడనే ఆరోపణలపై మాజీ మంత్రిని పోలీసులు అరెస్టు చేశారు. అన్నాడీఎంకే నేత, మాజీ మంత్రి ఎం మణికందన్ను ఆదివారం ఉదయం తమిళనాడు పోలీసులు బెంగళూరులో త
కోల్కతా: తల్లిదండ్రులు, సోదరి, నానమ్మను మూడు నెలల కిందట హత్య చేసిన ఒక యువకుడ్ని పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. పశ్చిమ బెంగాల్ మాల్దా జిల్లాలోని పాత 16 మైలు గ్రామానికి చెందిన 19 ఏండ్ల ఆసిఫ్ మ�
హైదరాబాద్ : జగద్గిరిగుట్టలో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ నెల 14వ తేదీన జావేద్ అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఈ కేసులో పోలీసులు శుక్రవారం ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసి డిమాండ్కు తరలించారు
లక్నో: ఉత్తరప్రదేశ్లోని మీరట్లో అక్రమంగా నివసిస్తున్న నలుగురు రోహింగ్యాలను ఆ రాష్ట్ర యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) శుక్రవారం అరెస్ట్ చేసింది. వారిని హఫీజ్ షఫీక్, అజీజుర్ రెహ్మాన్, ముఫ�
హైదరాబాద్ : మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన ఓ వ్యక్తిని నగరంలోని కేపీహెచ్బీ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. నిందితుడిని టి.రవి కుమార్(30)గా గుర్తించారు. స్థానికంగా ఓ బ్యాంకులో పనిచేస్తున్నట
బెంగళూరు: కర్ణాటకలో అక్రమంగా నివాసం ఉంటున్న 38 మంది శ్రీలంకన్లను ఆ రాష్ట్ర పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. మంగళూరు నగరంలోకి వీరు అక్రమంగా ప్రవేశించారని పోలీస్ అధికారులు తెలిపారు. శ్రీలం�
కోల్కతా: గత రెండేండ్లలో 1300 ఇండియన్ సిమ్ కార్డులను చైనాకు పంపినట్లు గురువారం సరిహద్దులో అరెస్టైన ఆ దేశ జాతీయుడు దర్యాప్తు అధికారులకు తెలిపాడు. 2010 నుంచి నాలుగు సార్లు భారత్కు వచ్చానని, గురు�