నకిలీ ఎంబీబీఎస్ సర్టిఫికెట్తో ప్రైవేట్ దవాఖానలో మెడికల్ అఫీసర్గా పనిచేస్తున్న ఓ నకిలీ వైద్యుడితో పాటు మరో ఇద్దరిని ఎల్బీనగర్ ఎస్ఓటీ, మీర్పేట్ పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు. శుక్రవారం ఎ�
సోలార్ మాడ్యూల్స్ సరఫరా చేస్తానంటూ నగరానికి చెందిన ఓ వ్యాపారి నుంచి రూ.8.7 కోట్లు కాజేసిన గుజరాత్ వాసిని హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. సీసీఎస్ జాయింట్ సీపీ గజారావు భూపాల్ కథనం ప్రకా�
విద్యా బుద్ధులు నేర్పించి విద్యార్థులను సమాజంలో సత్ప్రవర్తనగా నడుచుకునే విధంగా తీర్చిదిద్దాల్సిన ఓ కళాశాల ప్రిన్సిపాల్ తన వక్రబుద్ధి చూపాడు. పరీక్షల్లో పాస్ చేయిస్తానని నమ్మించి లోబర్చుకున్నాడు. గ
వరుస దొంగతనాలు చేస్తున్న ముగ్గురు బాలలను పట్టుకున్నట్లు ఎస్పీ జె.రంజన్ రతన్కుమార్ గురువారం తెలిపారు. ఆయన కథనం మేరకు.. గద్వాల, ధరూర్, అయిజ, శాంతినగర్ ప్రాంతాల్లో నిలిపి ఉన్న బైక్లను
తంగడపల్లి గ్రామ రైతులపై దాడికి పాల్పడిన 9 మంది ఎపిటోమ్ రియల్ ఎస్టేట్ సంస్థ సభ్యులపై చౌటుప్పల్ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. ఇందులో ముగ్గురిని అరెస్ట్ చేయగా..మరో ఆరుగురు పరారిలో ఉన్నట్లు సీఐ ఎన్
కొన్ని రోజులుగా హుజూర్నగర్ పట్టణంలో భవనాల నిర్మాణానికి ఉపయోగించే సెంట్రింగ్ పేట్ల దొంగతనం చేస్తున్న వ్యక్తులను బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. హుజూర్నగర్ సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వి
న్యూఢిల్లీ: నుపుర్ శర్మకు సుప్రీంలో తాత్కాలిక ఊరట లభించింది. ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నుపుర్ శర్మను ఇప్పుడు అరెస్టు చేయడం కుదరదు అని ఇవాళ సుప్రీంకోర్టు తెలిపింది. జస్టిస్ సూర్య �
మహారాష్ట్రలో దారుణం జరిగింది. అమరావతి జిల్లాలోని ఓ హోటల్లో 17 ఏండ్ల బాలికపై ఎస్ఐ లైంగిక దాడికి పాల్పడిన ఘటన వెలుగుచూసిందని పోలీసులు వెల్లడించారు.
కరాటే (మార్షల్ ఆర్ట్స్) శిక్షణ ముసుగులో విద్రోహ కుట్రలకు పాల్పడుతున్న ముగ్గురిని నిజామాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. నిషేధిత సిమీ (స్టూడెంట్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా)లో పనిచేసిన కొందరితో �
మారణాయుధాలు కలిగి ఉన్న పాత నేరస్తుడు, అతడికి సహకరిస్తున్న బాల నేరస్తుడిని ఎల్బీనగర్ ఎస్వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. రాజేంద్రనగర్కు చెందిన మహ్మద్ ఫవాద్ ఖురేషి ఆటోడ్రైవర్. గతేడాది రాజేంద్రనగర్