చెన్నై, జూన్ 18: వ్యభిచార గృహాల్లో దాడులు జరిపినప్పుడు సెక్స్ వర్కర్లను పోలీసులు అరెస్టు చేయొద్దని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. వారిపై కేసులు కూడా నమోదు చేయొద్దని సూచించింది. వ్యభిచార గృహంలో ఉన్న విట�
బస్సులో మరిచిపోయిన నగల బ్యాగును తస్కరించిన వ్యక్తిని జీడిమెట్ల పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నిందితుడి నుంచి 33.5 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకా�
పోకిరీల భరతంపట్టాయి రాచకొండ షీటీమ్స్. బాధితుల ఫిర్యాదు మేరకు ప్రత్యేక ఆపరేషన్లు నిర్వహించి.. నాలుగు వారాల్లో మొత్తం 44 మందిని పట్టుకున్నారు. అందులో 40 మందిపై కేసులు పెట్టారు. ఎఫ్ఐఆర్-13, పెట్టీ కేసులు-19, కౌ�
10 వేలి ముద్రల తయారీ కేసు దర్యాప్తులో ఆసక్తికరమైన కోణాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో అరెస్టయిన ప్రధాన సూత్రధారి వెంకటేశ్వర్లు యూట్యూబ్లో కోచింగ్ తీసుకున్నట్లు తేలింది. ఫింగర్ ప్రింట్స్ మేకింగ్కు �
మహిళలు, యువతులు, చిన్నారులపై లైంగిక దాడుల ఘటనలు కొనసాగుతున్నాయి. ఉద్యోగం కోసం వచ్చిన వివాహితపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడటం కలకలం రేపింది.
ప్రాణహాని నెపంతో అనుమతులు లేకుండా తుపాకులతో సంచరిస్తున్న ముగ్గురు యువకులను మాదాపూర్ ఎస్వోటీ, మియాపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు వివరాలను సోమవారం గచ్చిబౌలిలోని మాదాపూర్ డీసీపీ కార్య�
రైళ్లలో చోరీలు చేస్తూ తప్పించుకు తిరుగుతున్న ఇద్దరిని సికింద్రాబాద్ రైల్వే పోలీసులు రిమాండ్కు తరలించారు. వారి నుంచి 55 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. సికింద్రాబాద్ రైల్వే ఎస్పీ కార్యా�
జూబ్లీహిల్స్ అమ్నేషియా పబ్ సామూహిక లైంగిక దాడి ఘటనలో అరెస్టు అయిన ఆరుగురు నిందితుల్లో మేజర్ అయిన సాదుద్దీన్మాలిక్ను నాలుగు రోజుల పాటు న్యా యస్థానం విచారణ నిమిత్తం కస్టడీకి
బస్లో ప్రయాణిస్తుండగా మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగళూర్ నుంచి మంగళూరుకు స్లీపర్ బస్లో బాధితురాలు ప్రయాణిస్తుండగా ఈ ఘటన జరిగింది.