ఎంబీబీఎస్ సీటు ఇప్పిస్తానని నమ్మించి డబ్బులు వసూలు చేసిన నేరగాడిని బుధవారం హైదరాబాద్ సీసీఎస్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. సీసీఎస్ జాయింట్ సీపీ గజరావు భూపాల్ తెలిపిన వ
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా లో ద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడుతున్న ము ఠాను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 12 బైకులను స్వాధీనం చేసుకున్నట్లు కామారెడ్డి జిల్లా ఎస్పీ శ్రీనివాస్రెడ్డి తెలిపారు. మద్నూర్ పోలీస
గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు నిందితులను సెంట్రల్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఎస్ఆర్ నగర్ ఇన్స్పెక్టర్ సైదులు కథనం మేరకు.. బంజారాహిల్స్కు చెందిన కొర్ర మహేశ్ అలియాస్ లక్కీ (21), మ
– నిందితుల నుంచి రూ.89వేల నగదు, -బైక్, సెల్ఫోన్లతో పాటు పలు పరికరాలు స్వాధీనం సికింద్రాబాద్ : చాటుమాటుగా అందర్ బహార్ జూదం ఆడుతున్న నలుగురు నిందితులను తుకారాంగేట్ పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు తర�
ఢిల్లీలోని కళ్యాణ్పురి ప్రాంతంలో ఆక్రమణల కూల్చివేతను అడ్డుకున్న ఆప్ ఎమ్మెల్యే కుల్దీప్ కుమార్ను ఢిల్లీ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. తూర్పు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ కళ్యాణ్పురి ప�
ఢిల్లీ పోలీసులు భారీ డ్రగ్ రాకెట్ను భగ్నం చేశారు. మహదేవ్చౌక్ షాబాద్లో డ్రగ్స్ తరలిస్తున్న నిందితుడిని (57) అరెస్ట్ చేసి రూ 5 కోట్ల విలువైన రెండు కిలోల హెరాయిన్ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడ
Mahinda Rajapaksa | శ్రీలంక మాజీ ప్రధాని మహింద రాజపక్స (Mahinda Rajapaksa) అరెస్టుకు రంగం సిద్ధమైంది. మహిందతోపాటు మరో ఆరుగురిని అదుపులోకి తీసుకోవాలని శ్రీలంక కోర్టు సీఐడీకి ఆదేశించింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా శాంతియుతంగా
యువతను మత్తుతో చిత్తు చేస్తున్న డ్రగ్ మాఫియాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. అక్రమంగా నడిపిస్తున్న హుక్కా బార్పై పోలీసులు దాడి చేసి ఆరుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు.
బాలీవుడ్ కండలవీరుడిగా కనిపిస్తూ సల్మాన్ ఖాన్ డూప్గా పేరొందిన ఆజం అన్సారీని బహిరంగ ప్రదేశంలో శాంతికి భగ్నం కలిగించినందుకు యూపీ పోలీసులు అరెస్ట్ చేశారు.