లక్నో: ఒక పోలీస్ కానిస్టేబుల్ తన భార్యను గొంతు నులిమి హత్య చేశాడు. ఆమెను ఫ్యాన్కు వేలాడదీసి ఆత్మహత్య చేసుకున్నట్లుగా చిత్రీకరించాడు. అయితే నాలుగేళ్ల కుమారుడి వాంగ్మూలంతో అసలు నిజం బయటపడింది. దీంతో పో
పట్టపగలు ఇండ్ల తాళాలు పగులగొట్టి దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగను మలక్పేట పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి ఎనిమిదిన్నర తులాల బంగారు ఆభరణాలు, రూ.2.5 లక్షల నగదును స్వాధీ నం చేసుకు�
తప్పుడు ఆరోపణలతో దాఖలు చేసిన లైంగిక దాడి కేసును వెనక్కి తీసుకునేందుకు రూ 50 లక్షలు డిమాండ్ చేసిన తల్లీకూతుళ్లను పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన గురుగ్రాంలో వెలుగుచూసింది.
చెన్నై, జూన్ 18: వ్యభిచార గృహాల్లో దాడులు జరిపినప్పుడు సెక్స్ వర్కర్లను పోలీసులు అరెస్టు చేయొద్దని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. వారిపై కేసులు కూడా నమోదు చేయొద్దని సూచించింది. వ్యభిచార గృహంలో ఉన్న విట�
బస్సులో మరిచిపోయిన నగల బ్యాగును తస్కరించిన వ్యక్తిని జీడిమెట్ల పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నిందితుడి నుంచి 33.5 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకా�
పోకిరీల భరతంపట్టాయి రాచకొండ షీటీమ్స్. బాధితుల ఫిర్యాదు మేరకు ప్రత్యేక ఆపరేషన్లు నిర్వహించి.. నాలుగు వారాల్లో మొత్తం 44 మందిని పట్టుకున్నారు. అందులో 40 మందిపై కేసులు పెట్టారు. ఎఫ్ఐఆర్-13, పెట్టీ కేసులు-19, కౌ�
10 వేలి ముద్రల తయారీ కేసు దర్యాప్తులో ఆసక్తికరమైన కోణాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో అరెస్టయిన ప్రధాన సూత్రధారి వెంకటేశ్వర్లు యూట్యూబ్లో కోచింగ్ తీసుకున్నట్లు తేలింది. ఫింగర్ ప్రింట్స్ మేకింగ్కు �
మహిళలు, యువతులు, చిన్నారులపై లైంగిక దాడుల ఘటనలు కొనసాగుతున్నాయి. ఉద్యోగం కోసం వచ్చిన వివాహితపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడటం కలకలం రేపింది.
ప్రాణహాని నెపంతో అనుమతులు లేకుండా తుపాకులతో సంచరిస్తున్న ముగ్గురు యువకులను మాదాపూర్ ఎస్వోటీ, మియాపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు వివరాలను సోమవారం గచ్చిబౌలిలోని మాదాపూర్ డీసీపీ కార్య�
రైళ్లలో చోరీలు చేస్తూ తప్పించుకు తిరుగుతున్న ఇద్దరిని సికింద్రాబాద్ రైల్వే పోలీసులు రిమాండ్కు తరలించారు. వారి నుంచి 55 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. సికింద్రాబాద్ రైల్వే ఎస్పీ కార్యా�