మహారాష్ట్రలో దారుణం జరిగింది. అమరావతి జిల్లాలోని ఓ హోటల్లో 17 ఏండ్ల బాలికపై ఎస్ఐ లైంగిక దాడికి పాల్పడిన ఘటన వెలుగుచూసిందని పోలీసులు వెల్లడించారు.
కరాటే (మార్షల్ ఆర్ట్స్) శిక్షణ ముసుగులో విద్రోహ కుట్రలకు పాల్పడుతున్న ముగ్గురిని నిజామాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. నిషేధిత సిమీ (స్టూడెంట్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా)లో పనిచేసిన కొందరితో �
మారణాయుధాలు కలిగి ఉన్న పాత నేరస్తుడు, అతడికి సహకరిస్తున్న బాల నేరస్తుడిని ఎల్బీనగర్ ఎస్వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. రాజేంద్రనగర్కు చెందిన మహ్మద్ ఫవాద్ ఖురేషి ఆటోడ్రైవర్. గతేడాది రాజేంద్రనగర్
తన బంధువుకు అశ్లీల వీడియోలు పంపిస్తూ వేధిస్తున్న ఓ యువకుడిని రాచకొండ సైబర్క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. యాచారం మండలం మల్కాజిగూడకు చెందిన వరికుప్పల చంద్రశేఖర్ ఇంటర్నెట్ న�
వేర్వేరు ఫోన్ నెంబర్ల నుంచి మహిళకు అశ్లీల వీడియోలు పంపిన 58 ఏండ్ల వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని హైదరాబాద్ బజార్ఘాట్ ప్రాంతానికి చెందిన రైజుద్దీన్గా గుర్తించారు. నిందితుడిని షీట�
మంచి మాటలు చెప్పి అందరినీ సన్మార్గంలో నడిపించాల్సిన ప్రబోధకుడు 17 ఏండ్ల బాలికను లైంగిక వేధింపులకు గురిచేసిన ఘటన తమిళనాడులోని కోయంబత్తూర్ జిల్లాలోని పేరూర్ ప్రాంతంలో వెలుగుచూసింది.
అగ్నిపథ్ నిరసనల సందర్భంగా అరెస్టయిన యువకులను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో విద్యార్థులు అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు. ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల ఆవరణలో జరిగిన ఈ నిరస�
భార్య వేరొకరితో వివాహేతర సంబంధం నడిపిస్తోందనే అనుమానంతో ఆమెపై యాసిడ్ పోసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన తమిళనాడులోని వేలూరులో బుధవారం వెలుగుచూసింది.
అల్ట్ న్యూస్ సహ వ్యవస్ధాపకుడు మహ్మద్ జుబేర్, ముంబైకి చెందిన సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్ అరెస్ట్లపై కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ విమర్శలు గుప్�
నియోజకవర్గ కేం ద్రంలో ఉద్రిక్తత నెలకొన్నది. ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు మధ్య కొన్నాళ్లుగా వర్గపోరు నెలకొంది. ఈ నేపథ్యంలో ఒకరిపై ఒక రు అభివృద్ధి, అవినీతిపై బహిరంగ చర్
లక్నో: ఒక పోలీస్ కానిస్టేబుల్ తన భార్యను గొంతు నులిమి హత్య చేశాడు. ఆమెను ఫ్యాన్కు వేలాడదీసి ఆత్మహత్య చేసుకున్నట్లుగా చిత్రీకరించాడు. అయితే నాలుగేళ్ల కుమారుడి వాంగ్మూలంతో అసలు నిజం బయటపడింది. దీంతో పో
పట్టపగలు ఇండ్ల తాళాలు పగులగొట్టి దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగను మలక్పేట పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి ఎనిమిదిన్నర తులాల బంగారు ఆభరణాలు, రూ.2.5 లక్షల నగదును స్వాధీ నం చేసుకు�